Tag telugu kavithalu

తొమ్మిదేళ్ళ భారాస మెగా షో ఫలించేనా?

గత తొమ్మిదేళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మెగా షోతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్నికల సంవత్సరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలను అధికార పార్టీ ఉపయోగించుకుంది…. వ్యవసాయ రంగంలో పుష్కలంగా నీరు పరవళ్ళు తొక్కుతున్నాయి. వేసవిలో తెలంగాణలో చెరువులు మత్తళ్లు దూకుతు, చివరి ఆయకట్టుకూ సాగు నీరు అందించింది.  తెలంగాణ మాగాణంగా మారిపోయింది. జలవిజయంలో కాళేశ్వరం…

భద్రాద్రి రామాలయంను అభివృద్ధి చేసే బాధ్యత మాదే

కేసీఆర్‌ పాలనలో స్వామివారి కల్యాణానికి ఒకసారి మాత్రమే వచ్చారు బపోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. కుటుంబ తెలంగాణ అయ్యింది బకేసీఆర్‌ కుటుంబంలో కొలువులు వచ్చాయికానీ..నిరుద్యోగులకు రాలే బకాంగ్రెస్‌ను గెలిపించి కేసీఆర్‌ చెంప చెళ్లు మనిపించాలి బకాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సంక్షేమపథకాలతో రాష్ట్ర అభివృద్ధి బభద్రాచలం కాంగ్రెస్‌ పార్టీ కార్నర్‌మీటింగ్‌లో   పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శ భద్రాచలం/చర్ల/దుమ్ముగూడె,ప్రజాతంత్ర,నవంబర్‌్‌…

కౌంట్‌ ‌డౌన్‌..09 ప్రజా‘తంత్రం’

వంగి వంగి దండాలు పెడతారు అడిగితే నింగిని సైతం రాసిస్తారు పొంగేకొద్దీ బాగా ఊదరకొడతారు లొంగనివారికి తాయిలం ఇస్తారు నేతలు బహు వేషాలు ధరిస్తారు చెప్పే మాటలకు చక్కెర పూస్తారు ఒడ్డు చేరాక నాలుక మడతేస్తారు ఒట్టు తీసి ఇట్టే గట్టున పెట్టేస్తారు – వి.రమేష్‌ ‌బాబు బీఆర్‌ ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌ ‌రావు…

తెలంగాణ అంటున్నానని ఖమ్మం బదిలీ చేశారు

‘‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి’’                                                            …

26న దుబ్బాకకు సీఎం కేసీఆర్‌

దుబ్బాకలో  బిఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలవబోతుంది: మంత్రి తన్నీరు హరీష్‌ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో  ఈనెల 26న బి ఆర్‌ ఎస్‌ ప్రజా ఆశీర్వాదా సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో సోమవారం దుంపలపల్లి రోడ్డు సమీపంలో  స్థల పరిశీలనను రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌ రావు చేశారు.…

కేసీఆర్‌ జైత్రయాత్ర ఆగదు.. ఇక ఆగడే ..!

తెలంగాణలోని అధికారపార్టీ బీఆర్‌ఎస్‌ గెలుపు, ఓటమి పై మీడియాలో వచ్చినన్ని విశ్లేషణలు, సర్వేలు ప్రజలకు చికాకు పెట్టుతున్నాయి. దానితో ఎవరికి వారు మేధావులుగా కంప్యూటర్‌ ముందు కూర్చొని తమ మనసులోని భావంతో పాటు వారు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికకు అనుగుణంగా లెక్కలు కట్టి, రాజకీయ సమీకరణాలను గుదిగుచ్చి, ఓ వార్తా కథనాన్ని అల్లుతున్నారు. ఇంకా…

మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్‌

బిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ.వేల కోట్ల నిధులు తెచ్చి, జల్‌ పల్లిని అభివృద్ధి చేశా… చేసిన అభివృద్ధిని చూసి వోటు వేయండి పహాడి షరీఫ్‌ రోడ్డు షోలో సబితా ఇంద్రారెడ్డికి ప్రజల బ్రహ్మరథం మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్‌ 20: జల్‌ పల్లి రూపు రేఖలు పూర్తిగా మార్చాను, మరోసారి అవకాశం ఇస్తే, కనీవినీ…

భదాద్రి రామయ్యను చిన్నచూపు చూడలేదు…నాపేరులోనే రాముడు

గెటిస్తే యాదాద్రిలా భదాద్రి రామాలయం అభివృద్ధి భద్రాచలం వరద నివారణకు శాశ్వత పరిష్కారం గత రెండు ఎన్నికల్లో ఇక్కడ మేము గెలవలేదు…అందుకే గ్యాప్‌ ‌వొచ్చింది గాడిదకు గడ్డివేస్తే…ఆవు పాలు ఇవ్వదు మమ్మల్ని నమ్మండి…కారుకు వోటు వేయండి భద్రాచలం రోడ్‌షోలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కెటి రామారావు భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌• 19 : ‌గతంలో…

కాంగ్రెస్‌ ‌హయాంలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం

ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో.. బిఆర్‌ఎస్‌ ‌హయాంలో కాలువలలో నీళ్లు పారుతున్నాయి కాంగ్రెస్‌ ‌గెలిస్తే కరెంటు, రైతుబంధుకు రామ్‌ ‌రామ్‌…‌దళిత బంధుకు జై భీమ్‌ ‌కల్వకుర్తిలో గుంపెడుగా ఉన్న బీసీలు జైపాల్‌ ‌యాదవ్‌ని గెలిపించుకోవాలి కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హయాంలోని పాలమూరు జిల్లాకు తీవ్ర…