Tag telugu kavithalu

బిజెపి, బిఆర్‌ఎస్‌లు రెండూ వొక్కటే

రెండూ తెలంగాణ ద్రోహులే మోదీకి కేసీఆర్‌, ఎంఐఎం ‌పార్టీ ఇద్దరూ స్నేహితులే దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య పోరు తెలంగాణ ఇస్తే కెసిఆర్‌ ‌కుటుంబమే బాగుపడింది ‘ధరణి’తో భూములు ఎమ్మెల్యేలకు అప్పగింత కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తిరిగి వసూలు చేస్తాం ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీల అమలు ఆదిలాబాద్‌,…

సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదు… మా కుటుంబ సభ్యులు

తెలంగాణకు విశ్వఖ్యాతి వొచ్చిందంటే కేసీఆర్‌ వల్లే.. హరీష్‌ రావును భారీ మెజారిటీతో ఆశీర్వదించండి సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు సతీమణి శ్రీనితరావు ఇంటింటి ప్రచారం అడుగడుగునా ఆత్మీయత… ఆప్యాయత….యువతుల జోష్‌… సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25:  సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదనీ, మా కుటుంబ సభ్యులని సిద్ధిపేట బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక…

తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

డిసెంబర్‌ 9న ప్రమాణ స్వీకారం ఖాయం కర్నాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని కర్నాటక  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడ నూటికి నూరు పాళ్లు ప్రభుత్వం తమదేనని అన్నారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రమాణస్వీకారం…

మతపర రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం

అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఎత్తేస్తాం తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి వుంది ఎస్సీ వర్గీకరణను సాధించి చూపుతాం బిఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి అవినీతి కెసిఆర్‌ను ఇంటికి పంపించడం ఖాయం విూడియా సమావేశంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : మతపరమైన…

రైతుబంధు పంపిణీతో బిఆర్‌ఎస్‌, బిజెపి బంధం తేలింది

దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకి అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు ఇసిని జేబు సంస్థగా వాడుకుంటున్న బిజెపి బిఆర్‌ఎస్‌ ప్రోద్బలంతోనే ఐటి దాడులు మాజీ ఐఎఎస్‌ గోయల్‌ నివాసం నుంచి డబ్బులు పంపిణీ విూడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : కాంగ్రెస్‌కి పడే వోట్లను చీల్చడానికి బీజేపీ,…

తెరవెనుక బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలు చేతులు కలిపాయి

తెరవెనుక బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలు చేతులు కలిపాయి  కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా అల కాదు ‘తుఫాను’  భారత్‌ జోడో అభియాన్‌ జాతీయ కన్వీనర్‌ యోగేంద్ర యాదవ్‌ ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సామాన్యులు అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని భారత్‌ జోడో అభియాన్‌…

అధికారం కట్టబెట్టే శక్తిమంతుల వోట్ల కోసం తహతహ..

నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ 1983 ఎన్నికల నుంచి 2014 వరకూ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వెలుగు వెలిగి తెలంగాణలో దశాబ్దంగా చీకటి మాటున పడిరది . 2014 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌ లో రాజ్యమేలి 2019 లో వైఎస్‌ ఆర్‌ పి చేతిలో ఓటమి…

ఉద్యోగ నియామకాల్లో కేసీఆర్‌ విఫలం ..

  ప్రజలు మార్పు కోరుకుంటున్నారు .. తెలంగాణ ఉన్నత విద్యామండలి  మాజీ ఛైర్మెన్‌ ప్రొఫెసర్‌ తుమ్మ పాపిరెడ్డి తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ జిల్లా తెలంగాణ జేఏసీ ఛైర్మెన్‌గా తుమ్మ పాపిరెడ్డి ఉత్తర తెలంగాణలో ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్‌గా ఏడేళ్లు పనిచేసినప్పటికీ సీఎం కేసీఆర్‌కు తనకు వ్యక్తిగత వైరుధ్యాలు  లేవంటున్నారు.…

యువ ధిక్కార గొంతుక, బర్రెలక్క

ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత స్వేచ్చగా తమ రాజకీయ హక్కుల్ని వినియోగించుకోవడం, ఆయా ప్రభుత్వాలు బాధ్యతగా వాటిని కాపాడడం. తెలంగాణా పోటీ పరిక్షల పేపర్లు లీకై నిరుద్యోగ యువత ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది నూటికి నూరు శాతం నిజం. ప్రజాస్వామ్యమంటే ‘‘నూరు పువ్వులు వికసించి వెయ్యి ఆలోచనలు సంఘర్శించే’’ స్ఫూర్తితో నడవాలి.…