కొత్త డార్క్ వెబ్గా టెలిగ్రామ్ యాప్

- నేరగాళ్లకు అడ్డాగా మారిన మెసేజింగ్ ప్లాట్ఫామ్ - కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు – దిల్లీ హైకోర్టుకు నివేదిక సమర్పణ న్యూదిల్లీ, జూన్ 18: మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్ను కొత్త డార్క్ వెబ్’గా పేర్కొన్న కేంద్రం.. ఇది నేరగాళ్లకు అడ్డగా మారిందని ఆరోపించింది. సైబర్ నేరగాళ్లు,…
