Tag #TelanganaRising2047

పాలనలో మార్పు, ప్రజల్లో నమ్మకం: రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు

పాలనలో చురుకుదనం, నిర్ణయాల్లో స్పష్టత, ప్రజల అవసరాలపై దృష్టి.. సర్కారు నడిపే ముఖ్యమంత్రులకు ఉండాల్సిన ముఖ్యలక్షణాలను సీఎం రేవంత్ ఈ రెండేళ్లలో బాగానే వంటబట్టించుకున్నారు. ఈ పనితీరు కొనసాగితే, తెలంగాణ రాజకీయాల్లో ప్రజా కేంద్రిత పాలనకు ఇది ఒక రోల్ మోడల్‌గా నిలిచే అవకాశముంది. ప్రజలు మాటలకంటే పనితీరునే కొలమానంగా చూస్తున్న ఈ కాలంలో, ప్రభుత్వ…

మూడు ట్రిలియ‌న్ల వృద్ధి ల‌క్ష్యం

– మూడంచెల తంత్రం – రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధే కీల‌కం – రాష్ట్ర భ‌విష్య‌త్తును నిర్ధారించే డాక్యుమెంట్‌ – ముసాయిదా త‌యారీలో నితి ఆయోగ్ కీల‌క‌పాత్ర‌ – ల‌క్ష్య సాధ‌న‌కు మూడు సూత్రాలు – క్యూర్‌-ప్యూర్‌-రేర్ తో మూడంచెల వ్యూహం – ఇదే రైజింగ్ తెలంగాణ‌-2047 విజ‌న్ ర‌హ‌స్యం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను  …

రెండో రోజు పెట్టుబడుల వెల్లువ

-ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌డేటాసెంటర్లు -ఫార్మా సెక్టార్‌ ‌క్లీన్‌ ఎనర్జీ లో భారీ ప్రాజెక్టులు -సీఎం కార్యాలయం వెల్లడి తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌లో రెండో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చాయి. వారితో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు పెంపునకు వచ్చిన…

ప్ర‌పంచ విద్యా కేంద్రంగా తెలంగాణ‌

– 3 ట్రిలియ‌న్ల ల‌క్ష్య సాధ‌న‌కు విద్య‌, వైద్య రంగాలే కీల‌కం -గ‌త ఏడాది 16 న‌ర్సింగ్ క‌ళాశాల‌లు ప్రారంభం – న‌ర్సింగ్ విద్యార్థుల‌కు విదేశీ భాష‌ల్లో శిక్ష‌ణ‌ – మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌ తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రంగా  తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.…

అట్టహాసంగా గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌ప్రారంభం

-రెండు రోజులపాటు ట్రాఫిక్‌ ‌మళ్లింపు -సమ్మిట్‌ ‌చుట్టూ భారీగా బందోబస్త్ ఏర్పాటు   ‌తెలంగాణ రైజింగ్‌ ‌పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారత్‌ ‌ఫ్యూచర్‌ ‌సిటీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న గ్లోబర్‌ ‌సమ్మిట్‌ ‌ప్రారంభమయ్యింది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం గవర్నర్‌…

భ‌విష్య‌త్తును నిర్మిస్తాం

– మా ప్ర‌తి అడుగు భావిత‌రాల‌కోస‌మే – ” ఫినిక్స్” పక్షి స్ఫూర్తితోనే “తెలంగాణ రైజింగ్”కు శ్రీకారం – 3 ట్రిలియ‌న్ల డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థే ల‌క్ష్యం – గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో శ్రీ‌ధ‌ర్‌బాబు   భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా… దానిని మనం నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

డిసెంబర్ 6 కల్లా తుది ప్రతి సిద్దం కావాలి 

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై మంత్రులకు, సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు   తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ , తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు పలు సూచనలు .. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. సోమవారం , మంగళ వారం   రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను మంత్రులు,…

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు ప్ర‌ధాన‌మంత్రి మోదీ, రాహుల్‌కు ఆహ్వానం

* స్వ‌యంగా ఆహ్వానించ‌నున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి * అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, పారిశ్రామిక‌వేత్త‌లు, క్రీడాకారులు, ఇత‌ర రంగాల ప్ర‌ముఖుల‌కు ఆహ్వానం * ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆధ్వ‌ర్యంలో ఆహ్వాన క‌మిటీ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబ‌రు 8, 9వ తేదీల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న‌ తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాల‌ని…

2047 నాటికీ త్రి ట్రిలియ‌న్ డాల‌ర్ ఎకాన‌మి గా తెలంగాణ

తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి అయోగ్,ఐఎస్ బీ లాంటి సంస్థ‌ల స‌హ‌కారంతో  డాక్యూమెంట్ రూపకల్పన రాష్ట్ర ఆర్థికాభివ్రుద్దిలో రైతుల‌ను భాగ‌స్వాములను చేస్తాం అంత‌ర్జాతీయ విద్యా సంస్థ‌ల‌ను రాష్ట్రానికి ర‌ప్పించి నాలెడ్జ్ హ‌బ్ గా రాష్ట్రం విదేశాల నుంచి నేరుగా పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తున్నాం తెలంగాణ ప్ర‌భుత్వం గత అనుభ‌వాల…