Tag #TelanganaNews

కేసీఆర్‌ ‌దొంగ దీక్షలతో తెలంగాణ రాలేదు

-ఉనికి కోసం దీక్షాదివస్‌ ‌పేరుతో డ్రామాలు -సోనియా దయవల్లనే తెలంగాణ సాకారం -ఎస్సీ,ఎస్టీ, బిసి విద్యార్థుల త్యాగాలు మరువలేనివి -బీసీ రిజర్వేషన్ల అంశం ముగియలేదు -మీడియాతో పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌  ‌తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌చేసిన దీక్ష కారణంగానే తెలంగాణ రాలేదని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌…

మేడారం జాత‌రకు  విస్తృత ఏర్పాట్లు

యుద్ద‌ప్రాతిప‌దిక‌న అభివృద్ది ప‌నులు :   మంత్రి పొంగులేటి ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన మేడారం ఆదివాసీ గిరిజన జాత‌ర‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వ‌రంగ‌ల్ ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. భ‌విష్య‌త్తు త‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని  మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను…

ప్ర‌త్యేక రాష్ట్రంలోనూ బీసీల‌కు జ‌రిగేది అన్యాయ‌మే!

– జ్యోతిరావు ఫూలే ఆశ‌య సాధ‌న‌కు కృషి చేద్దాం – బీసీ డిక్ల‌రేష‌న్ పేరుతో మోస‌గించిన కాంగ్రెస్‌ – అశాస్త్రీయ డేటాతో కోర్టుల్లో అభాసుపాలు – 42% ప‌ద‌వులు బీసీల‌కు ఇవ్వొచ్చుగా? – అబ‌ద్ధాల‌తో నెట్టుకొస్తున్న రేవంత్‌ – రాజ్య‌స‌భ స‌భ్యులు డా.ల‌క్ష్మ‌ణ్ విమ‌ర్శ‌ మహాత్మా జ్యోతిరావు ఫూలే  ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త…

నర్సాపూర్ కాంగ్రెస్‌, బీజేపీలకు షాక్.. బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు.

*కాంగ్రెస్, బీజేపీలవి దొంగ నాటకాలు..  *బీజేపీది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు.. అది సబ్కా బక్వాస్ *రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. పేదల పథకాలకు ఎసరు పెట్టే కటింగ్ మాస్టర్. *-మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం   మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో…

బీఆర్ ఎస్ లోకి నర్సాపూర్ కాంగ్రెస్ నేతల భారీ చేరికలు

*నర్సాపూర్ కాంగ్రెస్‌కు భారీ షాక్..బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు* *స్థానిక సంస్థల్లో ఎగిరేది గులాబీ జెండాయే: మాజీ మంత్రి హరీష్ రావు* మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి ,బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్…

పంచాయతీ ఎన్నికలో జాక్‌పాట్‌

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబానికి జాక్‌పాట్‌ ‌తగిలింది. వికారాబాద్‌ ‌జిల్లా బషీరాబాద్‌ ‌మండలం మతన్‌ ‌గౌడ్‌ ‌గ్రామంలో సర్పంచి అభ్యర్థి ఎస్టీ రిజర్వేషన్‌ ‌ఖరారైంది. గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటే ఉండటంతో ఆ కుటుంబానికి జాక్‌పాట్‌ ‌తగిలింది. గ్రామంలో 494 మంది వోటర్లు 8 వార్డులు ఉన్నాయి. గ్రామంలో ఎరుకలి భీమప్పకు అవకాశం దక్కడంతో…

బీసీలను మోసం చేసిన రేవంత్ సర్కారే..

పరిపాలన చేతకాక అక్రమ కేసులు కాంగ్రెస్‌కు బీసీలు  బుద్ధి చెప్పాలి దిక్షా దివస్ సన్నాహాక సమావేశంలో బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ బీసీల‌ను మోసం చేసిని రేవంత్ ప్ర‌భుత్వ‌మేన‌ని మాజీ మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు.  భారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, పార్టీ హనుమకొండ జిల్లా…

భద్రతా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలిచిన రాష్ట్ర ర‌వాణా శాఖ‌

సురక్షిత నిర్మాణాలకు జాతీయ అవార్డు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రశంసలు అధికారులను అభినందించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాల అమలులో విశేష ప్రతిభ కనబరుస్తూ తెలంగాణ రోడ్లు–భవనాల శాఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ఎసీఐ )  ప్రకటించిన జాతీయ భద్రతా…

భార్య అవయవ దానంతో  ఐదుగురికి కొత్త జీవితం

పుట్టెడు దుఃఖంలో స్ఫూర్తిదాయకమైన నిర్ణయం.. యాద‌గిరి గుట్ట వాసి కల్లెపల్లి ఐలయ్య మానవీయత యాదగిరిగుట్ట మండలం, రామాజీపేట (పెద్ద కందుకూరు) గ్రామానికి చెందిన కల్లెపల్లి ఉపేంద్ర (43) రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆమె భర్త కల్లెపల్లి ఐలయ్య తీసుకున్న ఒక నిర్ణయం ఐదుగురు రోగుల జీవితాల్లో వెలుగు నింపింది. ఈనెల‌ 16న భర్తతో…