Tag telangana

కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌ 75శాతం ప‌నుల పూర్తి

– ప్ర‌ధాని చొర‌వ‌తో రాష్ట్రంలో రైల్వే మౌలిక స‌దుపాయాలు – కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి -కాజీపేల త‌యారీ యూనిట్ సంద‌ర్శ‌న‌   కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌లో 75% పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి తెలియజేశారు. శ‌నివారం ఆయ‌న ఈ యూనిట్‌ను సంద‌ర్శించి ప‌నుల…

నేడు దీక్షా దివస్

కేసిఆర్ ఆమరణ దీక్ష  పూర్వాపరాలు 2009 నవంబర్ 29… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ, రాష్ట్ర ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించ బడిన దినం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గతిని మార్చేసిన చారిత్రక సందర్భం. నాలుగున్నర కోట్ల ప్రజలను ఒక్క టి చేసి, ఊరూ వాడను ఏకం చేసి, ముక్తకంఠంతో ఉద్యమ అగ్రనేత కు యావత్ తెలంగాణ…

పునర్జన్మ ఇచ్చేది వైద్యులు మాత్రమే

-త‌ల్లిదండ్రుల త‌ర్వాత న‌మ‌స్క‌రించేది డాక్ట‌ర్ల‌కే – డాక్ట‌ర్లు నిత్య‌విద్యార్థులు – అత్య‌ధిక మెడిక‌ల్ క‌ళాశాలలున్న రాష్ట్రం తెలంగాణ‌ – మెడిక‌ల్ టూర్‌కు వ‌స్తున్న విదేశీ రోగులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28: డాక్టర్లకు సమాజంలో ఉండే గౌరవం ఇంక వేరే ఏ వృత్తిలో లేద‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. శుక్ర‌వారం టైమ్స్ ఆఫ్ ఇండియా…

జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి

డిసెంబర్ 3న మహా ధర్నా -తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ హలీ జర్నలిస్టుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ డిసెంబర్ మూడున తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో తెలంగాణ…

బీసీలతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెలగాటం

-42శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం -కామారెడ్డి డిక్లరేషన్‌ ‌తుంగలో తొక్కిన అధికార పార్టీ -బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ‌విమర్శ బీసీలతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెలగాటమాడుతోందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. వోట్ల కోసం ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.…

పంచాయితీ ఎన్నికలపై సీఎం ఫోకస్‌

CM Revanth Reddy

‌డిసెంబ‌ర్‌ 1నుంచి సీఎం రేవంత్‌ ‌జిల్లాల పర్యటన  ‌పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో సీఎం మరోమారు జిల్లాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థలను గెలిపించేందుకు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో  జిల్లాల పర్యటనకు ఆయ‌న‌ ‌సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మొత్తం ఆరు రోజుల పాటు సీఎం జిల్లాల టూర్‌ ‌కొనసాగనుంది.…

పంచాయతీ ఎన్నికలకు లైన్‌ ‌క్లీయర్‌

-ఈ ‌దశలో స్టే విధించలేం -స్టే ఎలా విధిస్తాం? పిటిషనర్‌ను ప్రశ్నించిన ధర్మాసనం  ‌పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. సబ్‌ ‌క్యాటగిరీ రిజర్వేషన్‌ ‌లేనందుకు రు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా..? అని పిటీషనర్‌ను  హైకోర్టు ప్రశ్నించింది. పంచాయతీ…

కేసీఆర్‌ ‌దొంగ దీక్షలతో తెలంగాణ రాలేదు

-ఉనికి కోసం దీక్షాదివస్‌ ‌పేరుతో డ్రామాలు -సోనియా దయవల్లనే తెలంగాణ సాకారం -ఎస్సీ,ఎస్టీ, బిసి విద్యార్థుల త్యాగాలు మరువలేనివి -బీసీ రిజర్వేషన్ల అంశం ముగియలేదు -మీడియాతో పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌  ‌తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌చేసిన దీక్ష కారణంగానే తెలంగాణ రాలేదని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌…

మేడారం జాత‌రకు  విస్తృత ఏర్పాట్లు

యుద్ద‌ప్రాతిప‌దిక‌న అభివృద్ది ప‌నులు :   మంత్రి పొంగులేటి ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన మేడారం ఆదివాసీ గిరిజన జాత‌ర‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వ‌రంగ‌ల్ ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. భ‌విష్య‌త్తు త‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని  మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను…