Tag telangana

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

ఖరారు చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థినిగా పాల్వాయి శ్రవంతి పేరును కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసింది. పాల్వాయి శ్రవంతి మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఈ మేరకు సీఈసీ జనరల్‌ ‌సెక్రటరీ ఇన్‌ఛార్జ్ ‌ముకుల్‌ ‌వాస్నిక్‌ ‌పేరిట ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ..మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి…

కాళోజీ తెలంగాణ ఆణిముత్యం

ప్రభుత్వ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారం ‌కాళోజీ విప్లవ కవి..ప్రజా కవి అని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఆయన కవితలు ఉంటాయన్నారు. కాలోజీ తెలంగాణ ఆణిముత్యమని హోమ్‌ ‌మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. రవీంద్ర భారతిలో భాషా…

అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ‌కృషి

తాండూర్‌కు 30 కోట్లతో నర్సింగ్‌ ‌కళాశాల ఏర్పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షకులుగా, వారధులుగా ఏఎన్‌ఎం‌లు, ఆశాలు ముందుండి పని చేయాలి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అమ్మ పాత్రలో ఆశా వర్కర్లు..వారి సేవలు మరువలేనివి : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి…

నిమజ్జనాలను సిసి టివిల ద్వారా పర్యవేక్షించిన డిజిపి

శుక్రవారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎక్కడా ఆగకుండా వర్షంలోనే శోభాయాత్రలు కొనసాగాయి. గోల్కొండ, మల్లేపల్లి, రాజేంద్రనగర్‌, ‌శంషాబాద్‌, ‌గండిపేట్‌, ‌మెహిదీపట్నం, కార్వాన్‌, ‌లంగర్‌హౌస్‌, ‌చార్మినార్‌, అత్తాపూర్‌, ‌బండ్లగూడలో మోస్తరు వర్షం పడింది. హుస్సేన్‌సాగర్‌ ‌పరిసరాల్లోనూ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలువడంతో వాహనాలు స్తంభించాయి. వర్షాల కారణంగా పలుప్రాంతాల్లో…

నీట్‌ ‌ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి సిద్దార్థరావుకు 5వ ర్యాంకు

మొదట 50 ర్యాంకుల్లో 8మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌8: ‌నీట్‌ ‌ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. తెలంగాణకు చెందిన సిద్దార్థరావుకు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించగా ఏపీ చెందిన సాయికీర్తి తేజకు 12వ ర్యాంక్‌ ‌వరించింది. మొదట 50 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు 8మంది ఉన్నారు. అంతే కాకుండా దివ్యాంగుల్లో…

తెలంగాణలో రైతులు అప్పులపాలై రోడ్డున పడ్డారు

-బ్యాంకులు, షావుకారుల ముందు రైతును దొంగను చేశారు -రైతు బంధు ఇచ్చి ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సీడీ పూర్తిగా ఎత్తేశారు -భూసార పరీక్షలు కేంద్రం ఇచ్చిన నిధులు రాష్ట్రం పక్కదారి -రైతు సంఘాల ఐక్య వేదిక రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో పలువురు వక్తలు ఫోటో రైటప్‌ : ‌రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌.‌జైపాల్‌ ‌రెడ్డి  …

తెలంగాణ విప్లవ తేజం

   సెప్టెంబర్ 9… తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకునే కాళోజీ జయంతి      “ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకు రా, తెలుగు వాడివై తెలుగు రాదనుచు, సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా…

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం 

  హైదరాబాద్ ,సెప్టెంబర్ 2: సెప్టెంబర్ 17, తెలంగాణ విమోచన దినం ను కేంద్ర ప్రభుత్వం  అధికారికంగా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించింది .కేంద్ర మంత్రి జీ .కిషన్ రెడ్డి ఇదే అంశంపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు సమాచారం .పొరుగు రాష్ట్రాలయిన మహారాస్ష్ట్ర ,కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో…

తెలంగాణలో అమరుల ఆకాంక్షలు నెరవేరలేదు….!

అమరుల త్యాగాలను వృథా కానివ్వం రాష్ట్రంలో కెసిఆర్‌ ‌నియంత పాలనకు అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పొడిచేడులోసంజయ్‌కు ఘన స్వాగతం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ, అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి పాదయాత్రలో పాల్గొన్న జీవిత రాజశేఖర్‌ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 13…