Tag telangana

లోకసభ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ ని కలిసిన సీ ఎం రేవంత్ రెడ్డి బృందం

లోకసభ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ ని శనివారం  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి, డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క మల్లు . టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్  మర్యాదపూర్వకంగా కలిసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచిన  నవీన్ యాదవ్  సహా పలువురు…

44వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ – 2025

 తెలంగాణ పెవీలియన్ ఏర్పాటు.. ప్రతిష్ఠాత్మక ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్.. (ఐఐటీఎఫ్) న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శుక్రవారం నాడు మొదలయింది. ఈ ఫెయిర్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పవిలియన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.శశాంక్ గోయెల్ శనివారం  తెలంగాణ పవిలియన్ ను ప్రారంభించారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025లో.. రాష్ట్ర…

‘స‌ర్’ కు సంబంధించిన పెండింగ్ ప‌నులు పూర్తి చేయాలి

-వోట‌ర్ జాబితా నాణ్య‌త‌ను మెరుగు ప‌ర‌చాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి శనివారం తెలంగాణలోని అన్ని ఇఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వోటరు జాబితా ప్రత్యేక  సవరణ  కార్యక్రమం పురోగతి, అలాగే పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను…

కోటిమంది మ‌హిళ‌లను ఎస్‌.హెచ్‌.జి.ల్లో చేర్చ‌డ‌మే ల‌క్ష్యం

– కోటిమంది మ‌హిళ‌లు కోటీశ్వ‌రులు కావాలి – ఈ ఉద్దేశంతోనే ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంది -మ‌హిళా సంక్షేమ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం -రుణాల మంజూరుకు ముందుకొస్తున్న బ్యాంకులు – ఆర్టీసీకి అద్దెబ‌స్సులిచ్చే స్థాయికి మ‌హిళాసంఘాలు – ఇదంతా రేవంత్ ప్ర‌భుత్వ విజ‌యం – మంత్రి సీత‌క్క‌   కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలి.. వారందరినీ…

మ‌త్స్య సంప‌ద అభివృద్ధికి చ‌ర్య‌లు

– హుస్నాబాద్ ఎల్ల‌మ్మ చెరువులో చేప‌పిల్ల‌ల విడుద‌ల‌ – గురుకులాల మెనూలో చేప‌లు -హుస్నాబాద్‌లో ఆధునిక చేప‌ల మార్కెట్‌ – మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, వాటికి శ్రీ‌హ‌రి  హుస్నాబాద్ లో మత్స్య సంపద మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో…

రౌడీయిజంతో కాంగ్రెస్ దిగ‌జారుడు రాజ‌కీయాలు

– దాడిలో గాయ‌ప‌డిన క్రిస్టొఫ‌ర్‌ను ప‌రామ‌ర్శించిన కె.టి.ఆర్‌. – దాడుల‌కు పాల్ప‌డితే స‌హించబోం – బుద్ధి చెప్పేవిధంగా ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేస్తాం – బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌పై దాడికి రేవంత్ బాధ్య‌త వ‌హించాలి -బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన 24 గంటలు కాకముందే కాంగ్రెస్ పార్టీ గూండాయిజానికి,…

ఊహించిన ఫలితం ..!

బీఆర్ఎస్‌ వోట్ షేర్‌ దాదాపుగా స్థిరంగా ఉంది..కాంగ్రెస్‌ వోట్‌ షేర్‌ కూడా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ సారీ ఫలితాలను గమనిస్తే బీజేపీ వోట్‌ షేర్‌ సగానికి పైగా కాంగ్రెస్‌కు బదలాయింపు జరిగింది. ఎన్నికలు జూదం లాంటిది.. ప్రత్యార్థిని ఓడించేందుకు శత్రువు శత్రువు మిత్రులు అవుతారు..జూబ్లిహిల్స్‌లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్‌, బీజేపీ ఉమ్మడి శత్రువు.బీఆర్ఎస్‌ ..అందుకే …

మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం 

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారు  పరిధిలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం (నవంబర్ 11, 2025) వేకువజామున 1:45 గంటల సమయంలో ఒక ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరుకు హైదరాబాద్ నుండి ప్రయాణిస్తున్న ఈ బస్సులో ఉన్న 29 మంది ప్రయాణికులు సురక్షితంగా తప్పించుకున్నారు. ఇంజిన్…

కవి అందేశ్రీ ఇక లేరు

  రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రచయిత డాక్టర్ అందెశ్రీ సోమవారం తెల్లవారుజామున మరణించారు. అనారోగ్యం కారణంగా తన నివాసంలో కుప్పకూలిపోగా, హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు, ముఖ్యంగా “జయ జయహే తెలంగాణ” గీతం ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపింది. ఆయన…