Tag telangana updates

దేశాభివృద్ధే మ‌న ల‌క్ష్యం

పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం రిఫార్మ్, ‌పర్‌ఫార్మ్, ‌ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా ముందుకు మౌలిక వసతుల‌ కల్పలకు అధిక ప్రాధాన్యం వికసిత్‌ ‌భారత్ దిశ‌గా ‌ప్రభుత్వం ముందుకు.. నీట్‌, ‌నెట్‌ ‌పేపర్‌ ‌లీకేజీపై క‌ఠిన చ‌ర్య‌లు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27:‌ దేశ అభివృద్ధే  మ‌నంద‌రి లక్ష్యం…

రెండురోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

అప్రమత్తం అయిన జిహెచ్‌ఎం‌సి సిబ్బంది నగరంలో పలుచోట్ల భారీ వర్షం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జూన్ 27: ‌నగరంలోని పలు చోట్ల గురువారం సాయంత్రం  భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ‌నిజాంపేట్‌, ‌ప్రగతినగర్‌, ‌బోరబండ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, ‌మైత్రీవనం, అర్‌పేట, పంజాగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, ‌దిల్‌షుక్‌నగర్‌, ఎల్బీనగర్‌,…

రాజీకి వొచ్చిన ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి

సిఎం రేవంత్‌తో ఉదయం చర్చలు కాంగ్రెస్‌ ‌సీనియర్లకు ప్రధాన్యం తగ్గదని హావిూ న్యూఢిల్లీ,జూన్‌27: ‌కాంగ్రెస్‌లో జీవన్‌ ‌రెడ్డి వివాదం సద్దుమణిగింది. సీఎం రేవంత్‌ ‌రెడ్డి నివాసానికి గురువారం ఉదయం ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి వెళ్లారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసంలో బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌టింగ్‌ ‌జరిగింది. ఈ భేటీకి మంత్రి శ్రీధర్‌ ‌బాబు కూడా హాజరయ్యారు. బుధవారం…

కవిత్వమే ఒక జీవన వీచిక…

అంతరంగ సంవేదనే కవిత్వానికి జీవం. కవిత్వం రూపుదిద్దుకున్నప్పుడల్లా కవికి మరోజన్మ ఎత్తినట్టుంటుందని ప్రసిద్ధ కవయిత్రి శైలజామిత్ర అన్నారు. కవిత్వం కవిలో ఎప్పటికీ తరగని అసిధారా ప్రవాహమంటూ జన్మించడమే కవిత్వం అన్న కవితలో ఆమె రాశారు. సరిగ్గా అదే పేరుతో 61 కవితలతో ఆమె కవితా సంపుటి వెలువడిరది. నేనేం రాయలేనని అనుకుంటే/  అలా అనుకోవడం నుండే…

ఘనంగా ఆషాఢ బోనాల ఉత్సవాలు

మంత్రి కొండా సురేఖ రూ.20 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: తెలంగాణలో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని మంత్రి కొండా సురేఖ వెల్లడిరచారు.  దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ…

వేల కోట్లు నిధులు నీటిపాలు చేశారు..

మేడిగడ్డ సరికాదని చెప్పినా వినలేదు… డిజైన్‌కు అనుగుణంగా సాగని నిర్మాణం తెలంగాణ జనసమితి నేత కోదండరామ్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రీ ఇంజినీరింగ్‌కు ముందు డాక్టర్‌…

రాష్ట్రానికి నిధులు రాబట్టడమే లక్ష్యం

రహదారుల ప్రాజెక్టులపై గడ్కరీతో చర్చించా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 26: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అందుకోసమే వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో…

ఫిరాయింపుల చట్టం అపహాస్యం

హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జూన్‌ 26: పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిన కాంగ్రెస్‌ పార్టీ..  ఇవాళ సిగ్గు లేకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, సీఎం రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్యేల ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పుతున్నాడని సూర్యాపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై తెలంగాణ భవన్‌లో జగదీశ్‌ రెడ్డి డియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల చట్టం…

దిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా జితేందర్‌ రెడ్డి

బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపి న్యూదిల్లీ, జూన్‌26: దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్‌ రెడ్డి బాధ్యతలు  స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణను స్పోర్టస్‌ హబ్‌గా…