Tag telangana updates

మెగా డిఎస్‌సి..గ్రూప్‌ 2, 3 ‌పోస్టుల పెంపు..జాబ్‌ ‌క్యాలెండర్‌

‌డిమాండ్‌ ‌చేస్తూ టిఎస్‌పిఎస్‌సి ముట్టడికి ఎబివిపి యత్నం కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : టీజీపీఎస్సీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోస్టులు పెంచాలని డిమాండ్‌ ‌చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు…

ఆర్టీTRసీలో ఖాలీగా ఉన్న 3035 పోస్టుల భర్తీ

RTC strike

ప్రభుత్వం అనుమతి…మంత్రి పొన్నం హర్షం వీలైనంత త్వరగా భర్తీకి హామీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాలీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ 3035 పోస్టుల్లో 2000…

చట్టాల అమలులో ఏదీ.. చిత్తశుద్ధి?

  ప్రశ్నార్థకమవుతున్న అడవి జంతువుల మనుగడ! ఓవైపు వేటగాళ్లు, స్మగ్లర్లు కొనసాగిస్తున్న అకృత్యాల వల్ల వందలు, వేల సంఖ్యలో వన్యప్రాణులు మృత్యువాత పడుతుండగా, మరోవైపు రైల్వేట్రాక్‌లు అడవి జంతువుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. అభివృద్ధి ముసుగులో అటవీ హననం యథేచ్ఛగా జరుగుతుండగా, మరోవైపు చిట్టడవులను చీల్చివేసి ఆధునిక సౌకర్యాలను కల్పించుకుంటున్నాం. దీంతో అరణ్యాలను ఆవాసాలుగా చేసుకొన్న…

ప్రపంచ పట్టణాల సూచికలో మనమెక్కడ..!

ఆధునిక డిజిటల్‌ ఏఐ యుగంలోఆకరషణీయ ఉద్యోగ ఉపాధులను వెతుక్కుంటూ గ్రామీణ యువత పట్టణాలకు చేరడం వేగంగా జరుగుతోంది. పల్లె యువత ఆర్థికంగా లాభం లేని వ్యవసాయ ఆధార వృత్తులను వదిలి ఎర్ర బస్సెక్కి నగరాలకు చేరడం, ఏదో ఒక పనిని చూసుకొని బతుకు పోరు సాగించడం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ క్రమంగా, వేగంగా పెరగడంతో అంతే…

అనుమతి లేని బిఆర్‌ఎస్‌ కార్యాలయం కూల్చేయండి

అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు నల్లగొండ: ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసును కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివాస్‌ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. పేదలకు ఇండ్లు కట్టుకుంటే అధికారులు ఊరుకోరని, బీఆర్‌ఎస్‌…

గవర్నర్‌ ‌రాధాకృష్ణన్‌తో సిఎం రేవంత్‌ ‌రెడ్డి భేటీ

కేబినేట్‌ ‌విస్తరణ, అసెంబ్లీ సమావేశాలపై ఊహాగానాలు నామినేటెడ్‌ ఎమ్మెల్సీలపైనా చర్చించి ఉంటారని చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి గవర్నర్‌ ‌రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించ వొచ్చునని ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి గత వారం దిల్లీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్‌…

పీయూష్‌గోయల్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్‌

‌మర్యాదపూర్వక భేటీలో పలు అంశాలు చర్చ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై1: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ ‌కు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌ను సీఎం రేవంత్‌ ‌తన నివాసానికి ఆహ్వానించారు. ఈక్రమంలో జూలై 1వ తేదీ సోమవారం జూబ్లీహిల్స్ ‌లోని తన…

నార్సింగ్‌లో ఇంజనీర్‌ హత్య కేసు ఛేదన

అక్రమ సంబంధం కాణంగానే హత్య వివరాలు వెల్లడిరచిన పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1 : నార్సింగిలో దారుణ హత్యకు గురైన ఇంజనీర్‌ ఇదాయత్‌ ఆలీ హత్య కేసులో విస్తుపోయే నిజాలను పోలీసులు బయటపెట్టారు. పోలీసులు వెల్లడిరచిన వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ఇంజనీర్‌ గా పనిచేస్తున్న ఆలీకి గోల్కండ ప్రాంతానికి చెందిన  సీమా బేగంతో అక్రమ…

 ఎంగిలిమెతుకుల కోసం ఎగిరి పోయిన సంజయ్‌

‌పార్టీ వీడడంతో జగిత్యాలకు శని వదిలింది లీడర్‌ ‌కావడంలో కవిత సహా అనేక మంది కృషి జీవన్‌ ‌రెడ్డి కూడా చేరికలను ఆహ్వానించడం లేదు దమ్ముంటే ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి గతంలో మేము బీజేపీనిని విలీనం చేయించాం జగిత్యాల బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 1…