మానవ సేవే మాధవ సేవ..

సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి ఇస్కాన్ టెంపుల్ జగన్నాథ రథ యాత్రను ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి హైఆరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ స్టేడియం వద్ద అబిడ్స్…








