Tag telangana updates

రాష్ట్రంలో రాజ్యాంగంపై దాడి జరుగుతోంది

మా ఎమ్మెల్యేలను బెదిరించి చేర్చుకుంటున్నారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కెటిఆర్‌ ‌బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20: మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్న విష‌య‌మై గవర్నర్‌కు తెలిపామని బిఆర్ఎస్ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చని…

వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు

భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి ప్రాజెక్టులకు భారీగా వచ్చి చేరుతున్న నీరు పలు ప్రాంతాల్లో సింగరేణి బోగ్గు ఉత్పత్తికి అంతరాయం పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం అప్రమత్తంగా ఉండాలని  కలెక్టర్లకు సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై20: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీరం వైపునకు కదులుతోంది. పూరీ తీరానికి 40 కిలో…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం

ప్రభాకర్‌ ‌రావు, శ్రవణ్‌ ‌రావులను హాజరు పర్చండి నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 20 : ‌రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్‌ ‌రావు (ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌), ఏ6 ‌శ్రవణ్‌ ‌రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టుఆదేశాలు జారీసింది. ఇప్పటికే…

నిరుద్యోగ భృతిపై మోసం

జాబ్‌ ‌క్యాలెండర్‌ ఊసే లేదు యువమోర్చా ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20: నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్‌ ‌మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్‌రెడ్డి జాబ్‌…

నేడు దిల్లీకి సిఎం రేవంత్‌

‌రేండ్రోజుల పాటు దిల్లీలోనే మకాం కాంగ్రెస్‌ అ‌గ్రనేతలో చర్చలు మరోమారు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20 : తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలోనే ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ ‌నుంచి రేంవత్‌ ‌రెడ్డి దిల్లీ చేరుకుంటారు. కాంగ్రెస్‌…

ఎన్డీఏ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి!

వ్యవసాయ ఆదాయం ముసుగులో పన్ను మినహాయింపు పొందుతున్న బడా కంపెనీలకు ముకుతాడు వేసే విధంగా కేంద్రం వచ్చే బడ్జెట్‌లో తగిన చర్యలు తీసుకుంటుందా ? ఆ దిశగా అడుగులు వేస్తుందా చూడాలి. కొత్త బడ్జెట్‌లో తమకు ఊరట లభిన్తుందనే ఆశతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వేతన జీవులు, వివిధ వర్గాల వారు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.…

పెద్దవాగుకు భారీ గండి

వరద ఉధృతికి కొట్టుకుపోయిన పశువులు కొండలు, గుట్టలపై తలదాచుకున్న ప్రజలు భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి చర్ల వద్ద తాలిపేరుకు వరద ఉధృతి అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం దమ్మపేట, ప్రజాతంత్ర, జూలై 19 : భదాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సవి•పంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గురువారం రాత్రి భారీ గండి పడింది. దీంతో…

కెసిఆర్‌ ‌హయాంలో ఆర్థిక విధ్వంసం…అరాచక పాలన

రాష్ట్రం నెత్తిన ఏడు లక్షల కోట్ల అప్పు పెట్టిన ఘనుడు కరీంనగర్‌ ‌పర్యటనలో మంత్రి పొంగులేటి కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : కేసీఆర్‌ ‌హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కేంద్రం నుంచి సరైన నిధులు తేలేకపోయారని ఎద్దేవా చేశారు. జిల్లాలో మంత్రి…

ఆగస్ట్3న అమెరికా పర్యటనకు సిఎం రేవంత్‌

‌పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామిక వేత్తలతో భేటీ..ఆగస్టు 11న తిరగి రాక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న రాత్రి రేవంత్‌ ‌రెడ్డి బృందం అమెరికా బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలను సీఎం కలవనున్నారు. వారితో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు…