Tag telangana updates

2024-25 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు

వ్యవసాయానికి రూ.72,659 కోట్లు ఉద్యానశాఖకు రూ.737కోట్లు పశుసంవర్ధశాఖకు రూ.1,980కోట్లు రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రూ. 723కోట్లు గృహజ్యోతికి రూ.2,418కోట్లు ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836కోట్లు పంచాయతీ రాజ్‌, గ్రావిూణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు రూ.1,525 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 2,736 కోట్లు ఎస్సీ సంక్షేమం రూ.33,124కోట్లు ఎస్టీ సంక్షేమం…

నిర్దుష్ట విధానం లేదు…

బడ్జెట్‌ ఒట్టి డొల్ల..అన్ని రంగాలను మోసం వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై అస్పష్టత బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీవ్ర అసంతృప్తి…ప్రభుత్వంపై విమర్శలు ఓటమి తరవాత తొలిసారి అసెంబ్లీకి హాజరు…మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన కెసిఆర్‌ బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ, పారిశ్రామిక,…

హైదరాబాద్‌లో పడకేసిన పారిశుధ్యం

ఎక్కడ చూసినా చెత్తకుప్పల దర్శనం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : హైదరాబాద్‌లో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. డెంగీ, మలేరియా,…

సచివాలయంలో ఘనంగా బోనాల పండుగ

హాజరైన మంత్రులు పొన్నం, కొండా సురేఖ, సి.ఎస్‌ ‌శాంతి కుమారి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై 25 :  డా.బీ.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌తెలంగాణా సచివాలయంలో బోనాల పండగ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా సచివాల యంలోని నల్ల పోచమ్మకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ‌కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

మంత్రి పదవి కోసం పైరవీలు అక్కర్లేదు

కావాలనుకుంటే సిఎంనే అవుతా ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డి ఆసక్తికర కామెంట్స్ ‌హైదరాబాద్‌,‌జూలై24: రేవంత్‌ ‌రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి కోసం పైరవీలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. అయ్యేదుంటే ముఖ్యమంత్రికావచ్చునని ఆయన పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు ప్రశాంత్‌ ‌రెడ్డీ, మల్లారెడ్డి,…

సింగరేణిని ప్రైవేటీకరించం: కిషన్‌ రెడ్డి

న్యూదిల్లీ  జూలై24 : : సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి కిషణ్‌ రెడ్డి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. దేశంలో ఏ బొగ్గుగనినీ ప్రైవేటుపరం చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.ప్రైవేటీకరణ…

మీకు సమాధానం చెప్పడానికి మేము చాలు..

కెసిఆర్‌ అవసరం లేదు పేమెంట్‌ కోటాలో సిఎం అని మేము అనొచ్చు కెసిఆర్‌ను కాదు…ధైర్యముంటే మోదీని తిట్టాలి చీకటి ఒప్పందాలు మాకు అలవాటు లేదు…అంతా బహిరంగంగానే అసెంబ్లీలో చర్చ సందర్భంగా బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కెటిఆర్‌ సిఎం రేవంత్‌ విమర్శలకు కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : అసెంబ్లీలో అధికార పార్టీకి జవాబు చెప్పడానికి తాము…

కేంద్రం ఏమిచ్చింది….గాడిద గుడ్డు !

నగరంలో కాంగ్రెస్‌ ‌ఫ్లెక్సీల వార్‌ హైదరాబాద్‌,‌జూలై24: కేంద్ర బడ్జెట్‌-2024‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు’ అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్‌ ‌నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

రైల్వే కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ,జూలై24: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది  రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై దిల్లీలో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన వివరించారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయి ంపుల కంటే పదింతలు పెంచామన్నారు.…