Tag telangana updates

ప్రకృతి ప్రళయంలో వయనాడ్

ప్రకృతి గర్జించి,మానవ విజ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నది.మానవాధిపత్యానికి మరణశాసనం లిఖిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా,మానవ జీవితం ఎంత సౌకర్యవంతంగా మారినా, ప్రపంచాన్ని మన గుప్పెట్లో బంధించినా, ఒక్క పెనుగాలికి మహా వృక్షాలు నేలకొరగక తప్పవు. మనం నిర్మించుకున్న ఆకాశహర్మ్యాలు నేలమట్టం కాకతప్పవు. ప్రకృతి విలయం ముందు మన విజ్ఞానం మూగబోక తప్పదు. ప్రకృతి ప్రళయ నాదానికి ప్రాణాలు…

నా చదువంతా రాష్ట్రంలోనే…పక్క రాష్ట్రాలకు పోలేదు

నేను బాగానే చదువుకున్నా రెండు డిగ్రీలు చేసి ..ఉద్యోగం కూడా చేశా సిఎం రేవంత్‌ రెడ్డి ఏం చదివాడో తెలియదు చదువులపై సిఎం రేవంత్‌, కెటిఆర్‌ల మధ్య పరస్పర విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తాను కొండారెడ్డిపల్లి, తాండ్ర, వనపర్తి, హైదరాబాద్‌లో ప్రభుత్వ విద్య అభ్యసించానని, తానేం జ్ఞానం కోసం పక్క రాష్ట్రాలకు…

ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం

ఇంటింటికి ఉద్యోగమని పదేళ్లు బిఆర్‌ఎస్‌ మోసం విమర్శలు తిప్పికొట్టిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : ఇచ్చిన హావిూలు ఒక్కొకటి నెరవేరుస్తున్నామని..తమ పాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని..తాముసరిjైున పాలన చేయకపోతే ప్రజలు బుద్ది చెబుతారని.. ప్రతిపక్ష నేతలు కొంచం ఓపికగా ఉండండాలని మంత్రి సీతక్క సూచించారు. పదేళ్లగా వారు పాలన సరిగా చేయలేదనే…

రాజకీయ చర్చలతో దద్దరిల్లిన అసెంబ్లీ

ఫిరాయింపులపై సబితతో ఫిర్యాదును ప్రస్తావించిన సీతక్క తనను టార్గెట్‌ చేస్తున్నారంటూ సబిత ఆగ్రహం సబిత మోసం చేసింది నిజమే అన్న సిఎం రేవత్‌ కాంగ్రెస్‌ను మోసం చేసిన ఘనత విూదే అన్న భట్టి దళితుడు విపక్ష నేత కాకుండా చేశారని ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధంతో…

జనరల్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌లపై 18 శాతం జిఎస్టీయా?

ఇది వ్యక్తి కష్టం, ఆరోగ్యాలపై పన్ను విధించడమే సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించిన కేంద్ర మంత్రి గడ్కరీ వెంటనే దృష్టి సారించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ న్యూ దిల్లీ, జూలై 31 : పేద, మధ్య తరగతి ప్రజలు చెల్లిస్తున్న జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు సేవల పన్ను జిఎస్టీని…

సబితక్కపై అనుచితంగా మాట్లాడలేదు

నేనెవరి పేర్లు అసెంబ్లీలో ప్రస్తావించలే గతంకన్నా మిన్నగా ..ప్రజాస్వామ్యంగా సమావేశాలు విూడియా చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మధ్య ఒక మినీ యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి విూడియాతో…

ఆగస్ట్‌లో హైదరాబాద్‌కు భారీ వర్ష ముప్పు

రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు మాసాంతంలోనూ అతి వర్షాలు ఐఎండీ అధికారుల హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : భాగ్యనగరానికి వరదల ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. జులైలో భారీ వర్షాలతో అల్లాడిన హైదరాబాద్‌ వాసులకు మరో గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆగస్ట్‌ నెలలో సాధారణం…

మసిపూసి మారేడు కాయ…బడ్జెట్‌

ఎన్నికలకు ముందు రజనీకాంత్‌..తరువాత గజనీకాంత్‌ అశోక్‌నగర్‌ వెళ్లి ఒక్క ఉద్యోగం అయినా వొచ్చిందా అడుగుదాం కాంగ్రెస్‌ ఉద్యోగం ఇచ్చిందంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా బిఆర్‌ఎస్‌ హయాంలో ఇచ్చిన ప్రకటనల మేరకే ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం ప్రభుత్వ తీరు అధ్వాన్నంగా ఉందని అసెంబ్లీలో కెటిఆర్‌ విమర్శలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై…

తెలంగాణ విద్యుత్‌ విచారణ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌

హైకోర్టు మాజీ చీఫ్  జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ నియామకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ విద్యుత్‌ విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ భీమ్‌రావు లోకూర్‌ నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హైకోర్టు సీజేగా, ఆ తర్వాత సుప్రీమ్‌ కోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. సుప్రీమ్‌ కోర్టు ఆదేశాల మేరకు…