Tag telangana updates

రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతున్న ప్రభుత్వం

మాఫీ జరగనందువల్లనే రాష్ట్రానికి రాని రాహుల్‌ అప్పు‌డు కరెంట్‌ ‌పోతే వార్త..ఇప్పుడు కరెంట్‌ ఉం‌టే వార్త బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ‌కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీ రామారావు ఆరోపించారు. రుణమాఫీ సంపూర్ణంగా…

‌తెలంగాణకు స్వేచ్ఛ కల్పించాం

ఇచ్చిన హావి•లు చిత్తశుద్ధితో అమలు ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపాం రుణమాఫీతో  రైతన్నల్లో ఆనందం త్వరలోనే రైతు భరోసా సన్న ధాన్యానికి 5 వందల బోనస్‌ ‌ప్రకటించాం అందెశ్రీ జయజయహేను రాష్ట్ర గీతంగా ప్రకటించాం సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది అప్పులకుప్పగా చేసిన రాష్ట్రాన్ని సరిదిద్దుతున్నాం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి..మోయలేని భారం కల్పించం దేశం…

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత

పదేళ్లలో తెలంగాణకు కెసిఆర్‌ ‌చేసింది శూన్యం   కనీసం సీతారామ ప్రాజెక్టుకు డిపిఆర్‌ ‌కూడా ఇవ్వలేదు సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు భద్రాచలం/ దమ్మపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ఉమ్మడి ఖమ్మం జిల్లా పెండింగ్‌ ‌ప్రాజెక్టుల పూర్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం…

విూర్‌ఖాన్‌పేటలో స్కిల్‌ యూనివర్సిటీకి సిఎం రేవంత్‌ శంకుస్థాపన

పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ హైదరాబాద్‌ ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : తెలంగాణలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడిరది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం విూర్‌ఖాన్‌పేటలో సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌తో కలిసి వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.…

యువత నైపుణ్యాభివృద్దికే స్కిల్‌ యూనివర్సిటీ

వర్సిటీలో కోర్సులకు గుర్తింపు ఫీజరియంబర్స్‌మెంట్‌తో సామాన్యులకు చోటు కంప్యూటర్లు ప్రవేశ పెట్టి యువతకు దారి చూపిన రాజీవ్‌ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సిఎం రేవంత్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : యువత నైపుణ్యాభివృద్దికే స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. యువతకు నిపుణులతో స్కిల్స్‌ కల్పించి వారిని ప్రపంచంతో…

నల్ల బ్యాడ్జీలతో సభకు బిఆర్‌ఎస్‌ సభ్యులు

తమ మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని నిరసన సిఎం ఛాంబర్‌ ముందు బైఠాయించి ఆందోళన…అరెస్ట్‌ చేసి తరలించిన పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలపై అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ క్రమంలో గురువారం వారు అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో హాజరై నిరసన…

ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయం

సొంత చెల్లెలు జైలులో ఉన్నా ఇక్కడ రాజకీయం వారిని నమ్ముకుంటే అంతే సంగతులు… బిఆర్‌ఎస్‌ తీరుపై మండిపడ్డ సిఎం రేవంత్‌ సబిత, సునీతలకు సిఎం సుతిమెత్తని హెచ్చరిక పరోక్షంగా బిఆర్‌ఎస్‌ను వీడాలని సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్‌ రాజకీయ చేస్తుందని..సభను స్తంభింప చేస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి…

కొత్త రేషన్‌ కార్డుల జారీకి విధివిధానాలు

విడివిడిగా రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అవిూర్‌ఖాన్ల పేర్లు సిఫార్సు జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామాల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ధరణి పేరును భూమాతగా మారు ఇషా సింగ్‌, నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌కు ఒక్కొక్కరికీ 600 గజాల జాగా..నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌లకు గ్రూప్‌ 1 ఉద్యోగాలు జంటజలాశయాలకు…

సైబర్‌ నేరాల పట్ల జాగ్రత్త అవసరం!

డబ్బులు దోచుకుని వెళ్లేవారు ప్రస్తుతం మోసగాళ్లు సైబర్‌ నేరాల ద్వారా ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు. మన దైనందిన జీవితంలో  ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్‌లైన్‌ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం…