Tag telangana updates

‌ప్రజారోగ్యానికి ఆర్థికానికి జనరిక్‌ ‌మందులే మేలు

వైద్యులు జనాలకు ఆయుష్షు పోస్తారు, ఆయుష్షు పెంచుతారు. అందుకే నారాయణులని, కనిపించేదేవ్లు•ని జనం కొనియాడుతారు. ఈ పవిత్ర కార్యం నిర్వహించబడే చోట వ్యాపారం చేస్తే ప్రజారోగ్యం ఏమైపోవాలి ? అందుకే అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరిగా ప్రభుత్వాల ఆధీనంలో నిర్వహిస్తూ, మానవీయ దృక్పథంతో సామాజిక స్ప•హతో పాలకులు వ్యవహరించాలి. వైద్య విద్యంను పూర్తిగా ప్రభుత్వాలు ఉచితంగా…

ఆరోగ్య తెలంగాణ లక్ష్యం…!

చిన్నారుల టీకాకు ప్రత్యేక ప్రణాళిక : మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 16 : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సారథ్యంలో పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. హైదరాబాద్‌ ‌రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ ‌పార్డ్‌లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు,…

ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్‌కు చెక్‌

‌హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ‌నిర్మూలనకు చర్యలు బైరామల్‌ ‌గూడ ఫ్లై ఓవర్‌ ‌ప్రారంభంలో మంత్రి కెటిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : ఫ్లై ఓవర్లు, రహదారుల నిర్మాణంతో నగరంలో ట్రాఫిక్‌ ‌ఫ్రీ జోన్‌ ‌చేయాలన్నదే లక్ష్యమని మంత్రి కెటిఆర్‌ అన్నారు. రద్దీ కూడళ్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణం వేగంగా సాగుతుందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా ఫ్లై…

పౌరులకు టీకా ఇప్పించే కృషిలో ముఖ్యమైన రోజు

12-14 ఏళ్ళ వయస్సు వారు, 60 ఏళ్ళ పైబడిన వారందరూ ఇప్పించుకోవాలి పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 16 : మన పౌరులకు టీకామందును ఇప్పించేందుకు భారతదేశం చేస్తున్న కృషిలో బుధవారం ఒక ముఖ్యమైన రోజుగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 12…

సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌ ‌సమస్యలను పరిష్కరించండి

స్థానిక అధికారులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రికి టిఆర్‌ఎస్‌ ఎం‌పి బిబి పాటిల్‌ ‌విజ్ఞప్తి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 16 : ‘‘సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌, ‌హైద్రాబాద్‌ ‌నార్త్ ‌భాగంలోని అత్యధిక భాగంలో విస్తరించి వుంది. నాగపూర్‌…‌చంద్రాపూర్‌ ‌ను అనుసంధానించే ఇంటర్‌ ‌స్టేట్‌ ‌రోడ్డు ఈ భాగంలో వుంది. అంతే కాదు…

కొరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే…టీకా వేసుకోవాల్సిందే టీకా ఉత్పత్తిలో ఆదర్శంగా హైదరాబాద్‌ 12-14 ఏం‌డ్ల పిల్లల వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు బాలల టీకా ఉత్పత్తి చేసిన బిఇని అభినందించిన మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : కొరోనా ప్రభావం తగ్గిందే తప్ప ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…

‌ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలకు చోటు లేదు

అందుకే ఇటీవలి ఎన్నికల్లో కొందరికి టిక్కెట్లు నిరాకరించాం అందుకు నాదే బాధ్యత బిజెపి పార్టమెంటరా పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ ఉక్రెయిన్‌ ‌పరిస్థితులపైనా చర్చలు న్యూ దిల్లీ, మార్చి 15 : వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ద్వంద్వంగా ప్రకటించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా…

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతిభావంతులు బలి కావడమేనా?

‘‘ఉద్యోగ నియామకాల ప్రస్తావనలో భాగంగా రాష్ట్రంలోని 11 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ ‌చేస్తామని చెప్పడంతో భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యలో కోత పడటం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.ప్రధానంగా డిగ్రీ, జూనియర్‌ , ‌యూనివర్సిటీ లు, ఇతర విద్యాసంస్థలలో ఉద్యోగాల కోసం 2012 నుంచి వేచి చూస్తున్న ప్రతిభావంతులకు నష్టం చేకూరుతుంది, క్రమబద్దీకరణ తరువాతజూనియర్‌…

ఏడేండ్ల పాలనలో ఏనాడూ రాజ్యాంగాన్ని గౌరవించని ఏకైక సిఎం

అత్యంత ప్రమాద నిరంకుశ పాలన రాజ్యాంగాన్ని తిరగరాస్తామనడం ఆయన అహంకారానికి నిదర్శనం రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సమావేశంలో టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ జగిత్యాల, మార్చి 15(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఏడేండ్ల పాలనలో ఏనాడు రాజ్యాంగాన్ని గౌరవించలేదని ఆచార్య కోదండరామ్‌ ‌దుయ్యబట్టారు. మంగళవారం జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో జరిగిన…