కీర్తి ప్రతిష్టలను తుడిచి పెట్టేందుకు ఓ చిన్న అపకీర్తి చాలు. దేశ రాజధాని ఢిల్లీలో సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ కేసు దేశ ప్రతిష్టను ఎంతగానో దిగజార్చింది. బస్సులో ఎక్కిన ఓ ఫిజియోథెరఫి విద్యార్థిణిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అందరిని కలిచి వేసింది. ఈ ఘటనతో దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు…
Tag telangana updates
సామూహిక అత్యాచార కేసును సిబిఐకి అప్పగించాలి
డీజీపీ మహేందర్రెడ్డిని కలిసిన బిజెపి బృందం హైదరాబాద్, జూన్ 4 : జూబ్లీహిల్స్ బాలిక సామూహిక అత్యాచార కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ మేరకు భాజపా ప్రతినిధుల బృందం డీజీపీ మహేందర్రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. కేసును సీబీఐకి అప్పగించాలని డీజీపీని కోరినట్లు భాజపా నేతలు తెలిపారు. ఈ…
అలిపిరి నడక మార్గంలో గ్రీన్ కార్పెట్..!
భక్తుల ఇబ్బందులు చూసి చలించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 24 గంటల్లో భక్తుల కాళ్ళు కాలకుండా గ్రీన్ కార్పెట్ చైర్మన్ సత్వర స్పందనపై భక్తుల కృతజ్ఞతలు తిరుమల, జూన్ 4 : అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులు ఎండ వేడితో కాళ్ళు కాలుతూ పడుతున్న ఇబ్బందులు చూసి టీటీడీ చైర్మన్ శ్రీ…
పబ్లు, డ్రగ్స్ను కంట్రోల్ చేయడం లేదు
వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలేవీ సిఎల్పి నేత భట్టి విక్రమార్క సోనియా, రాహుల్కు ఈడి నోటీసులపై మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : హైదరాబాద్లో పబ్లు, డ్రగ్స్ను కంట్రోల్ చేయడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదన్నారు. కంట్రోల్ లేకపోవడం వలన మైనర్…
మైనర్ బాలిక అత్యాచార ఘటనలో ఎవరినీ వొదలం
పోలీసుల దర్యాప్తు ముమ్మరం హోమ్ మంత్రి మహ్మూద్ అలీ వెల్లడి సిబిఐ చేత విచారణ జరిపించండి : సిఎం కెసిఆర్కు బండి సంజయ్ లేఖ కేసును సీబీఐకి అప్పగించాలి : కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు డిమాండ్ డిజిపి కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : జూబ్లీహిల్స్లో జరిగిన…
వీడియోలు, ఫోటోలు బయటపెట్టిన బిజెపి
పోలీసుల్లో కలవరం.. ఇంటిలిజెన్స్ అత్యవసర భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : రాష్ట్ర రాజధాని నడిరోడ్డుపై మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి రాగా.. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలను బీజేపీ రిలీజ్…
దేశ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నయి..
ప్రజలు కోవిడ్ నిబంధలు పాఠించాలి మాస్క్లు తప్పకుండా ధరించాలి కొరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది లక్షణాలుంటే వెంటనే టెస్ట్లు చేయాలని వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : ప్రపంచ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నాయి..అమెరికాలో రోజుకు లక్ష కేసులు, ఉత్తర కొరియాలో రోజుకు 80 వేలు,…
‘‘ పచ్చని పర్యావరణం – అవనికి నిండుదనం’’
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్తమాన పరిస్థితులు పర్యావరణాన్ని ఛిద్రం చేస్తున్నాయి. అభివృద్ది అసలుకే ఎసరు పెడుతున్నది. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్…అనే మాట అక్షర సత్యం. వర్తమాన మానవ చరిత్రను పరిశీలిస్తే గతమే మేలన్న అభిప్రాయం కలగక మానదు. ఆరుబయట ఆకాశంలో అందమైన జాబిల్లిని చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే కాలం కాలగర్భంలో…
రాష్ట్రానికి మంచి పేరు తేవాలి..! వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేసిన మంత్రి హరీష్ రావు
వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలియచేశారు. శనివారం గాంధీ మెడికల్ కాలేజ్ పట్టభద్రుల ఉత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. ఉన్నత జీవితంలోకి అడుగుపెట్టబోతున్న మీకు అభినందనలు అని తెలియజేస్తూ.. మీకు మూడు శుభవార్త చెప్పదల్చుకున్నాను. త్వరలోనే అంటే నెల రోజుల్లోనే వేయి డాక్టర్ల పోస్టుల నియామాకానికి నోటిఫికేష్…
