Tag telangana updates

ములాయంసింగ్‌ ‌యాదవ్‌కు సతీవియోగం

అనారోగ్యంలో కన్నుమూసిన సాధనా గుప్తా లక్నో, జూలై 9 : సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ ‌యాదవ్‌ ‌సతీమణి సాధనా గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లో మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తుండగా ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. సాధన మరణ వార్తపై…

రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రత్యేక బృందాలు

ఏర్పాటు చేయాలని అధికారులతో సమీక్షలో సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌పై…

నిలకడగా లాలూ యాదవ్‌ ఆరోగ్యం వెల్లడించిన కుటుంబ సభ్యులు

న్యూ దిల్లీ, జూలై 8 :  బీహార్‌ ‌మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ ‌లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుమార్తె వి•సా భారతి వెల్లడించారు. ఇతరుల సహాయంతో ఆయన నిలబడగలుగు తున్నారని తెలిపారు. గతంలో కంటే లాలూ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని భారతి పేర్కొన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌…

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

పొంగుతున్న వాగులు, వంకలు ఉపరితల ఆవర్తనం…చురుగ్గా రుతపవనాలు కొన్ని జిల్లాలకు భారీ వర్షాలకు అవకాశం : వాతావరణ శాఖ సూర్యాపేటలో భారీ వర్షం… ఆత్మకూరు మండలంలో 19 సెంటీవి•టర్లు నమోదు మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో వరదనీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు…స్థానికుల సాయంతో బయటపడ్డ విద్యార్థులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షం…. వర్షానికి గోడకూలి తల్లీ కూతుళ్లు…

హీరో చియాన్‌ ‌విక్రమ్‌కు గుండెపోటు

చెన్నై, జూలై 8 : స్టార్‌ ‌హీరో చియాన్‌ ‌విక్రమ్‌ ‌గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. విక్రమ్‌కు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తమిళ వి•డియా పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన పొన్నియిన్‌ ‌సెల్వన్‌ ‌టీజర్‌…

గ్యాస్‌ ‌ధరలపై రెండోరోజూ టిఆర్‌ఎస్‌ ఆం‌దోళన

కేంద్రం తీరుతో సామాన్యులకు తిప్పలు: మంత్రి శ్రీనివాసగౌడ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ‌ధరలపై భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై…

మంచిర్యాల జిల్లా… కోయపోషగూడెంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

పోడుభూముల స్వాధీనంపై గిరిపుత్రుల ఆందోళన అటవీ సిబ్బందిపై తిరుగుబాటు భదాద్రి జిల్లాలోనూ కొనసాగుతున్న పోడురైతుల ఆందోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : రాష్ట్రంలో పోడు రైతుల గోస కొనసాగుతుంది. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామన్న సర్కార్‌ ‌పట్టించుకోకపోవడంతో.. ఆదివాసీలు, ఫారెస్ట్ ఆపీసర్ల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాదండేపల్లి మండలం…

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

రెడ్‌ అలర్ట్ ‌జారీ చేసిన వాతావరణ శాఖ ముంబై, జూలై 8 : ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్ ‌జారీ చేసింది. రాగల 24 గంటల పాటు  ముంబైకు రెడ్‌ అలర్ట్ ‌ప్రకటించింది. జులై 8 మధ్యాహ్నం 1 గంట నుంచి..జులై 9 మధ్యాహ్నం 1 వరకు…

మిషన్‌ ‌కాకతీయతో మన పల్లెలు-నీటి ముల్లెలు

‘‘ఐదు సంవత్సరాలు కొనసాగిన మిషన్‌ ‌కాకతీయ వలన 27,665 చెరువులు పునరుద్ధరించటం జరిగింది. 15 లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు అందుతుంది. ఇందుకోసం 5,309 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. 8.93 టి.ఎం.సి.ల నీటిని నిలువ చేసే సామర్థ్యం పునరుద్ధరించారు. చెరువుల కట్టలు బలోపేతం చేయటం వలన చెరువులు తెగటం తగ్గింది. అన్ని రకాల నీటి…