Tag telangana updates

ప్రజలకు అండగా డిజాస్టర్‌ ‌రిలీఫ్‌ ‌ఫోర్స్

వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలలో.. వరద పరిస్థితిపై అధికార యంత్రాంగాన్ని సిఎం కెసిఆర్‌ అ‌ప్రమత్తం చేశారు. సెక్రటేరియట్‌లో ప్రభుత్వం కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్‌ ‌ఫ్లడ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ‌మొబైల్‌ ‌నెంబర్లు : 79979 59705, 79979 50008. జిహెచ్‌ఎం‌సి కంట్రోల్‌ ‌రూమ్‌ ‌నెంబరు : 040 21111111, 040 29555500. వరంగల్‌ ‌ఫ్లడ్‌…

అమర్‌నాథ్‌ ‌యాత్ర పునరుద్ధరణ

భద్రత మధ్య తిరిగి కొనసాగింపు శ్రీనగర్‌, ‌జూలై 11 : జమ్మూ కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ ‌యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటికీ పలువురి ఆచూకీ దొరకలేదు. వరదలతో తాత్కాలికంగా యాత్రను రద్దు చేశారు. ఆ…

అన్నడిఎంకెలో ఆధిపత్య పోరు…పన్నీరు సెల్వాన్ని పార్టీ నుంచి సస్పెన్షన్‌

పళనిస్వామి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక ద్వంద్వ పదవుల విధానం రద్దు చేస్తూ తీర్మానం చెన్నై, జూలై 11 : అన్నాడీఎంకేలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. పార్టీ పగ్గాలు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి చేతికి వచ్చాయి. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పళని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.…

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వర్షాలు

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు అలుగు పోస్తున్న చెరువులు…వంతెనలపై వరదతో ఆగిపోయిన రాకపోకలు లోతట్లు ప్రాంతాలు జలమయం భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ‌గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద హెచ్చరిక భద్రాచలంలో క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టం..మూడో ప్రమాద హెచ్చరిక జారీ సిరిసిల్ల జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్‌…అవసరమైన చర్యలకు ఆదేశం…

రాజస్థాన్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహం

నేటి నుంచి బిజెపి శిక్షణా శివిర్‌ ‌మూడ్రోజుల పాటు మౌంట్‌ అబూలో శిబిరం జైపుర్‌, ‌జూలై 9 :  దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ తన ప్రబల్యాన్ని విస్తరించుకుంటున్న  భారతీయ జనతా పార్టీ,  తాజాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్టాల్రపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే 2023లో శాసనసభ ఎన్నికలు జరగనున్న…

ఆర్థికవేత అమర్త్యసేన్‌కు కొరోనా

స్వీయ నిర్బంధంలో నోబెల్‌ ‌గ్రహిత కోల్‌కతా, జూలై 9 :  ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ ‌గ్రహిత అయిన అమర్త్యసేన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అమర్త్యసేన్‌ ‌ప్రస్తుతం తన శాంతినికేతన్‌ ‌నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. జూలై 1న తన నివాసానికి వచ్చిన అమర్త్యసేన్‌ ‌కొద్దిరోజులకే అనారోగ్యం బారిన…

గిరిజన బతుకుల్లో మట్టి కొట్టడానికా సిఎం అయ్యింది

పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న హావి• ఏదీ పోడు రైతుల సమస్యలపై ఎందుకీ నిర్లక్ష్యం సిఎం కెసిఆర్‌పై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ‌ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న…

అమర్‌నాథ్‌ ‌యాత్రికుల కోసం హెల్ప్‌లైన్‌

‌దిల్లీ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు న్యూ దిల్లీ, జూలై 9 : అమర్‌నాథ్‌ ‌యాత్రలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన యాత్రికుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ‌ప్రత్యేక హెల్ప్ ‌లైన్‌ ‌ను ఏర్పాటు చేసింది. ఏదైనా సహాయం అవసరమైన వారు 011 23380556, 011 23380558 ఫోన్‌ ‌నంబర్లకు కాల్‌ ‌చేయాలని కోరింది. మరోవైపు అమర్‌నాథ్‌…

పరిశోధించవలసిన ప్రశ్నలు

“అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన మీద సంతకం చేసిన దేశాలలో ఏ ఒక్కటీ మానవ హక్కులను గౌరవించడం లేదు. ఏ ఒక్కరికీ మానవ హక్కులలో నమ్మకం లేదు. ఇటువంటి స్థితిలో మానవ హక్కుల మీద ఆధారపడిన ఏ ఆలోచనైనా సరైనదని అనిపిస్తుందా అనేది అనుమానమే.” కనుక మనం మార్క్సియన్‌ ఆలోచనలు ఎందుకు విఫలమయ్యాయో తీవ్రంగా ఆలోచించవలసి…