Tag telangana updates

బైద్యనాథ్‌ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు

రాంచి, జూలై 12 : ప్రధాని మోదీ మంగళవారం దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన  బాబా బైద్యనాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  జార్ఖండ్‌  ‌పర్యటనలో భాగంగా ఈ ఆలయాన్ని  సందర్శించారు. ఈ  అలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని మోడీనే కావడం విశేషం. ఈ సందర్భంగా 11 మంది అర్చకులు శంఖం ఊదుతూ, పుష్పాలతో ఆయనకు…

‌ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సి ఉంది

రాష్ట్రపతిగా గిరిజన మహిళను గెలిపించుకుందాం ద్రౌపది ముర్ముకు మద్దతు పలికిన సిఎం జగన్‌ ఆమెకు మద్దతుగా సభ నిర్వహణ..ఘనంగా సన్మానం మోదీ తరఫున కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అమరావతి,జూలై12 : ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సిఎం జగన్‌ అన్నారు. రాష్ట్రపతిగా గిరిజన మహిళను గెలిపించుకుందామని సూచించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,…

తీవ్ర అల్పపీడనంగా మారిన అల్పపీడనం

నేడు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. షెయర్‌ ‌జోన్‌, ‌ద్రోణి ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉందని,…

పోడు భూముల పోరు

‘వాళ్లు అడవి బిడ్డలు ఈ దేశ మూల వాసులు వనసంపదకు వారసులు అనాదిగా పోడుభూములు ఆసరాగా బతుకుతునోళ్ళు ఇపుడు… దోపిడీ మరిగిన రాజ్యం అటవి భూములపై కన్నేసి తేరగ కాజేయ పూనుకుంది పట్టాల హామీల పాతరేసి ఖాకీ మూకలను ఎగదోసి గిరిజన మహిళలు,తల్లుల్ని బట్టలు ఊడేటట్టు చితక్కొట్టి చీకటి కటకటాల్లోకి నెట్టేసింది పాలకుల పాశవికత్వానికి పూరి…

సింహాద్రి అప్పన్నకు సంప్రదాయ చందనోత్సవం… భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణం

‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ ‌నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమా మ్యహమ్‌’’… ‘‘‌సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్‌’’… దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన సింహాచల క్షేత్రంలో స్వామి వారికి ఆషాఢ పౌర్ణమి నాడు చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ…

త్వరలో 800 కోట్లకు ప్రపంచ జనాభా..

“ప్రపంచ దేశాల జనాభాతో అంతర్జాతీయ వలసలు ముడిపడి ఉంటాయని, 2000-20 మధ్య కాలంలో సంపన్న దేశాలకు 80.5 మిలియన్ల ప్రజలు వలసలు వెళ్లారని, దీనితో ఆ దేశాల్లో మరణాల రేటు కన్న జననాల రేటు పెరగడం గమనించారు. గత కొన్ని ఏండ్లుగా అధిక ఆదాయ దేశాల్లో జనాభా పెరగడానికి ప్రధాన కారణంగా విదేశీ వలసలు నిలుస్తున్నాయి.…

నవజీవన వేదం..!

కంటిలో  రెటీనా పొరను కరెన్సీ తెరలు కమ్మినాక నీ ప్రతి వీక్షణంలో.. కపటపు క్రీనీడలు తప్పా ! కరుణ కాంతికి జాడెక్కడిది ? మస్తిష్కవేళ్ళ మొదళ్లలో మౌఢ్యకుళ్లు అల్లుకున్నాక నీ ప్రతీ ఆలోచనలో… అంతరాల దొంతరలే తప్పా! సమైక్య జీవనకు చోటెక్కడిది? నవనాడులు మూలాల్లో స్వార్థ వ్యర్థాలు పోగయ్యాక నీ ప్రతీ అడుగులో.. విద్రోహ ముద్రికలే…

లోతట్టు ప్రాంతాలను అప్రమతం చేయాలి

అవసరమైన చోట తక్షణ చర్యలకు సిఎం కెసిఆర్‌ ఆదేశాలు వరదలపై ప్రగతి భవన్‌లో సిఎం ఉన్నతస్థాయి సమిక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్ర వ్యాస్తంగా వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో…

యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా

అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసిన అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : భారీ వర్షాలతో సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ఓయూ పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న అంశాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. బీటెక్‌, ‌బీఫార్మాకు సంబంధించిన సెమిస్టర్‌…