Tag telangana updates

రూ.101కే స్మార్ట్ ‌ఫోన్‌..! ‌షో రూమ్‌పై ఎగబడ్డ జనాలు

కోయంబత్తూరు,జూలై: ఆధునికత పెరుగుతున్న ఈ కాలంలో స్మార్ట్ ‌ఫోన్ల వినియోగం పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌లు వాడని వారు ఉండరనే స్థాయిలో మనిషికి థర్డ్ ‌హ్యాండ్‌గా మారింది. కేవలం కమ్యూనికేషన్‌ ‌కోసం మాత్రమే ఉపయోగపడిన సెల్‌ఫోన్లు ఇప్పుడు స్మార్ట్ ‌ఫోన్ల రూపంలో మనిషికి అవసరమైన వివిధ పనులను సులభతరం చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుగా మారిన స్మార్ట్ ‌ఫోన్లు మార్కెట్లలో…

ములుగు జిల్లాలో తగ్గని గోదావరి ఉధృతి

వరదలతో ప్రజల్లో ఆందోళన ఎక్కడ చూసినా నీట మునిగిన పంటపొలాలు రామప్ప ఆలయంలోకి వరద నీరు ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో వానలు తగ్గుముఖం…మత్తడి దుంకుతున్న పాకాల చెరువు ములుగు, ప్రజాతంత్ర, జూలై 15 : ఏటూరునాగారం మండలం, రామన్నగూడెం పుష్కర ఘాట్‌ ‌దగ్గర 18.600 వి•టర్ల మేర గోదావరి ప్రవాహం ఉంది.ములుగు, వాజేడు మండలంలోని పేరూరు…

అమర్‌నాథ్‌లో 8 మంది యాత్రికుల మృతి 41కి చేరిన మృతుల సంఖ్య

జమ్మూ,జూలై15: కొనసాగుతున్న అమర్‌నాథ్‌ ‌యాత్రలో గడచిన 36 గంటల్లో 8 మంది యాత్రికులు సహజ కారణాల వల్ల మరణించారు. దీంతో ఈ ఏడాది అమరనాథ్‌ ‌యాత్రలో యాత్రికుల మరణాల సంఖ్య 41కి చేరుకుందని అధికారులు తెలిపారు.గత వారం దక్షిణ కాశ్మీర్‌ ‌హిమాలయాల్లోని గుహ పుణ్యక్షేత్రం సపంలో క్లౌడ్‌బర్టస్ ‌కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో 15 మంది…

సిఎంగా కేసీఆర్‌కు హ్యాట్రిక్‌ ‌ఖాయం

ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు టీఆర్‌ఎస్‌కు 90 స్థానాల్లో గెలుపు ఖాయం మీడియాతో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : కెసిఆర్‌ ‌మూడోసారి సిఎం అయి హ్యాట్రిక్‌ ‌కొట్టడం ఖాయమని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు తెరదించుతూ తమకు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం…

కేంద్ర విధానాలపై ఇక ప్రత్యక్ష పోరు

పార్లమెంట్‌ ‌వేదికగా నిలదీయనున్న టిఆర్‌ఎస్‌ ‌నేడు ఎంపిలతో సిఎం కెసిఆర్‌ ‌భేటీ పార్లమెంటులో అనుసరించే వ్యూహంపై చర్చ హైదరాబాద్‌, ‌జూలై 15: కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తన కార్యాచరణను మళ్లీ ముందుకు తసీఉకుని పోయేందుకు సిద్దం అవుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని…

భద్రాచలంకు హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామాగ్రి తరలించండి

సిఎస్‌కు సిఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరదలకు జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రక్షణ చర్యలు…

మన రిషీ సునక్‌ ‌గ్రేట్‌ ‌బ్రిటన్‌ ‌పాలన పగ్గాలు చేపట్టనున్నారా..!

భారతీయ సంతతికి చెందిన 42-ఏండ్ల మాజీ యూకె ఎక్స్‌చెక్కర్‌ ‌చాన్సిలర్‌, ‌దేశ మాజీ ఆర్థికశాఖ మంత్రి రిషీ సునక్‌ ‌బ్రిటన్‌ ‌ప్రధానమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టడానికి అత్యంత చేరువలో ఉన్నారనే వార్తలు భారతీయులను ఆనంద సాగరంలో ముంచెత్తు తున్నాయి. రెండు శతాబ్దాలకు పైగా భారత్‌ను వలసపాలన వలలో బంధించి, దేశ ఆస్తులను కొల్లగొట్టిన ఆంగ్లేయుల దేశమైన…

కాడెత్తేశిన ‘‘మన ఊరు-మన బడి’’

సమస్యల ఒడిలో మానుకోట బడులు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు- మనబడి /మనబస్తీ- మనబడి, మరియు తరగతి గదులు, ఉపాధ్యాయుల అందుబాటు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి మరియు ఇతర సౌకర్యాల గురించి క్షేత్ర స్థాయిలో పాఠశాలలను సందర్శించే కార్యక్రమం లో భాగంగా. మహబూబూబాద్‌ ‌జిల్లాలో జూలై 4,5…

దోపిడీదార్ల అనుకూల – ప్రభుత్వ వైఖరి

‘‘ఇక ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘‘మన ఊరు మన బడి ‘‘ అమలులో కొన్ని బడులకే వర్తింపజేసిన, అవసరమైన నిధులను కేటాయించలేదు. ఫలితంగా ఆశించదగ్గ విధంగా పాఠశాలల మౌలిక స్వరూపంలో మార్పురాలేదు. నాసిరకం నీళ్ల చారు, పురుగుల మధ్యాహ్నం భోజనంతో సిద్దపేట్‌ ‌జిల్లాలో బాలికలు అస్వస్థతతకు గురైన సంగతీ మనమంతా చూసాం. ఇటు పేద,మధ్యతరగతి వర్గాలకు…