Tag telangana updates

విశ్వజనీయ మహాత్ముడు విశ్వకవి రవీంద్రుడు

నేడు రవీంద్ర కవీంద్రుని వర్ధంతి జాతీయ గీత సృష్టికర్త, నోబెల్‌ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌విశ్వ కవిగా ప్రపంచ వ్యాపిత గుర్తింపు పొందారు. వంగదేశంలో 1861 మే 7వ తేదీన శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా జన్మించిన రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఇతరులకు భిన్నంగా, రవీంద్రుని బాల్యం గడిచింది. ఆముదం…

పోరు పిడికిళ్ళు

కులం కత్తుల సాముచేసి తల తెగిపడ్డ మొండాలతో మనువుకు నైవేద్యం పెట్టండి మతం మంటలు రాజేసి దహించిన చితాభస్మంతో విగ్రహాలను ఆరాధించండి ఆధిపత్య విషం వెళ్లగక్కి చచ్చిన పీనుగల ఎత్తుకుని ఆలయ ప్రదక్షిణలు చేయండి నిరంకుశ కొరడా జులిపి చిందిన నెత్తుటి ధారలతో పాప పంకిలం కడిగేసుకోండి నల్లచట్టాల పలుగు వేటేసి బతుకుల నిలువునా కూల్చి…

భారత్‌ను బయపెడుతున్న మంకీపాక్స్ ‌వ్యాధి

మార్చి 2020న ప్రారంభమై రెండు ఏండ్ల పాటు నాలుగు అలల ద్వారా ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా భయ మేఘాలు తొలుగుతున్న వేళ మరో మంకీపాక్స్ ఆర్థోపాక్స్ ‌వైరస్‌ ‌రూపంలో ప్రపంచ మానవాళి ముందు దాడికి సిద్ధంగా నిలబడింది.  ప్రపంచవ్యాప్తంగా 83 దేశాల్లో 2 ఆగష్టు నాటికే 25,391 మంకీపాక్స్ ‌కేసులు నమోదైనాయని, అంతర్జాతీయంగా ప్రజారోగ్య అత్యవసర…

ప్రవాసంలోని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం సాధ్యం కావటం లేదు…

‘‘‌ప్రభుత్వ విమర్శకులను ఓ దేశం వెలి వేయగా రాజకీయ ప్రవాసులైపోయిన… ప్రజాస్వామ్య వాదులకు శరణు ఇచ్చి కాపాడే దేశాలు ప్రభుత్వాలు ప్రపంచ వ్యాపితంగా కనుమరుగు అవుతున్న వైనాన్ని ఈ రిపోర్ట్ ‌తేటతెల్లం చేస్తున్నది.’’  ఫ్రీడమ్‌ ‌హౌస్‌ ‌రిపోర్ట్ ఏదైనా ఒక దేశంలో ‘‘ప్రజాస్వామ్యాన్ని రక్షించటం సాధ్యం కావటం లేదు’’ అంటే సదరు దేశంలో నియంతృత్వ ప్రభుత్వం…

దేశంలో విస్తరిస్తున్న మంకీపాక్స్

కేంద్ర వైద్యారోగ్య శాఖ అత్యవసర భేటీ న్యూ దిల్లీ, ఆగస్టు 4 : దేశంలో మంకీపాక్స్ ‌విస్తరిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా..కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ ‌మేనేజ్‌మెంట్‌ ‌గైడెలైన్స్‌ను సవరించేందుకు గురువారం ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎమరెన్జీ మెడికల్‌ ‌రిలీఫ్‌…

ఈడి కేసులకు లొంగి భయపడేది లేదు

బిజెపికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం యంగ్‌ ఇం‌డియాకు సీల్‌పై రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, ఆగస్టు 4 : ఇడి కేసులు, బెదరింపులకు లొంగేది లేదని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు.  నేషనల్‌ ‌హెరాల్డ్ ‌భవనంలోని యంగ్‌ ఇం‌డియా లిమిటెడ్‌ ‌కార్యాలయాన్ని ఈడీ సీల్‌ ‌చేసిన అనంతరం…

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరిక నగరంలో మళ్లీ పలు ప్రాంతాల్లో వర్షం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 4 : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ…

నేడు ఓయూ స్నాతకోత్సవం

చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రమణకు గౌరవ డాక్టరేట్‌ ‌ప్రదానం హైదరాబాద్‌,అగస్టు4 : ఓయూ 82వ కాన్వొకేషన్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తామని ఓయూ వీసీ ప్రొఫెసర్‌ ‌రవీందర్‌ ‌తెలిపారు. శుక్రవారం జరగనున్న ఈ కాన్వొకేషన్‌కు సీజేఐ ఎన్వీ రమణ, గవర్నర్‌ ‌తమిళసై హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కాన్వొకేషన్‌ ‌లో చీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వనున్నారు. ఓయూ…

దళిత జర్నలిస్టులకు దశల వారీగా దళిత బంధు: మంత్రి హరీష్‌ ‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 4: సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్‌ ‌కలిగి ఉన్న ప్రతీ దళిత జర్నలిస్టుకు దశల వారీగా దళిత బంధు అందిస్తామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు వెల్లడించారు.దళిత్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్టు వెల్ఫేర్‌ ‌సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత్‌ ‌జర్నలిస్ట్ ‌శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి గురువారం ముఖ్య అతిథిగా…