Tag telangana updates

ధరణి పోర్టల్‌ ‌రద్దు..

ఈ నెలాఖ‌రులోగా కొత్త చట్టం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి వెల్లడి ‌ధరణి పోర్టల్‌ ‌ను రద్దు చేసి త్వరలో ఆర్‌వోఆర్‌ ‌చట్టం తీసుకు వస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి ప్రకటించారు. ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామ‌ని, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి…

లడ్డు కల్తీ విషయంలో స్వతంత్ర దర్యాప్తు టీం

ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ తిరుమల లడ్డూపై సుప్రీం కీలక నిర్ణయం తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో శుక్రవారం  సుప్రీంకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. అనంతరం సుప్రీంకోర్టు…

మళ్లీ వరి సాగుకే రైతుల మొగ్గు!

telugu articles, today latest updates, political updates in telugu

రాష్ట్రంలో భారీ వర్షాలు పడి పంటల విస్తీర్ణం పెరిగినప్పటికీ రుణ పంపిణీ మాత్రం లక్ష్యాలకు అనుగుణంగా జరగడంలేదన్న విమర్శలు ఉన్నాయి.  మే నుంచి సెప్టెంబరు వరకు వానకాలం పంటల రుణాలు ఇవ్వాల్సి ఉన్న ఆగస్టు చివరి నాటికి 50శాతం రుణాలను కూడా పంపిణీ చేయలేదని ఆరోపిస్తున్నారు. జూన్‌ నుంచి సెప్టెంబరులోపు వందశాతం పంట రుణాలను రైతులకు…

విద్యా హక్కు పరి రక్షణ అందరి బాధ్యత

Today is World Teacher's Day

ఏటా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొనే సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 5 అక్టోబర్, 1966 నాటిది. ఉపాధ్యాయులను మరియు వారి వృత్తిని ప్రభావితం చేసే సమస్యలను విశ్లేషించడానికి ఫ్రాన్స్‌లోని పారిస్‌ లోని ఉపాధ్యాయుల స్థితిగతులపై ప్రత్యేక ఇంటర్‌ గవర్నమెంటల్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయంగా…

కెసిఆర్‌ కనిపించకపోవడంలో కెటిఆర్‌ పాత్ర

ఫామ్‌హౌజ్‌లో ఏమైనా చేశాడేమోనని అనుమానం ప్రజలు పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి కేసు పెట్టాలని సూచన మరోమారు ఘాటు విమర్శలు చేసిన మంత్రి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్‌ పర్యటన సందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడారు. సోషల్‌ విూడియాను అడ్డం పెట్టుకొని తమపై పిచ్చి రాతలు…

ధ్యానమే నీ జ్ఞానమై…!

best telugu articles, special stories in telugu, telangana politics, shobha

పుట్టి నూటయాభై వసంతాలు గడిచినప్పటికీ ఓ పురాణ అవతార పురుషుడిలా పుడమితల్లి పై అ”సామాన్యుడై” మన మధ్యే బాపూజీ కదలాడుతున్నాడు..! సత్యం గాంధీజీలా జీవం పోసుకొని మానవ నాగరికతకు బ్రతుకు పాటపు నడక నేర్పుతుంది. అహింస నేటి ఉషోదయాన్ని గుండెకత్తుకొని సత్యాగ్రహమై ఈ జగతి గొంతుకై మాట్లాడుతుంది..! శారీరక మానసిక ఆధ్యాత్మిక ఎదుగుదలలో ప్రకృతి వైద్యమే…

పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది

తిరుమల శ్రీవారు అభిషేక ప్రియుడు బ్రహ్మోత్సవాల్లో నిత్యం అభిషేకాలు, అలంకరణలు పూదండలతో అలంకరణల్లో శ్రీవారిది ప్రత్యేక స్థానం తిరుమల శ్రీవారు అభిషేక ప్రియుడే కాదు అలంకార ప్రియుడు కూడా. బ్రహ్మోత్సవాల్లో నిత్యం అభిషేకాలు, నైవేద్యాలు, అలంకరణలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి.  కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుని అలంకారం భక్తుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.…

అం‌గన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం

‘పోషణ్‌ ‌మహా-2024’ ముగింపు కార్యక్రమంలో  మంత్రి శ్రీధర్‌బాబు ప్రోటీన్స్, ‌మినరల్స్ అధికంగా ఉన్న బాలామృతం అందిస్తున్నాం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు హెల్త్ ‌క్యాంప్‌ ‌పెద్దపల్లి,ప్రజాతంత్ర,అక్టోబర్‌2: అం‌గన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ’పోషణ్‌ ‌మహా-2024’ ముగింపు…