Tag telangana updates

20 ‌వేల మంది విద్యార్థులకు ఊరట

ఉక్రెయిన్‌ ‌మెడికల్‌ ‌విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌క్లాసులు కేంద్రమే అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 16 : 20 ‌వేల మంది విద్యార్థులకు ఊరట కలిగించేలా కేంద్రానికి సుప్రీమ్‌ ‌కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ ‌నుంచి తిరిగి వొచ్చిన వైద్య విద్యార్థులు..ఇతర దేశాల కళాశాలల్లో చదువు…

గ్లోబల్‌ ‌మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌హబ్‌గా భారత్‌

ప్రజలు కేంద్రంగా అభివృద్ధి విధానం అమలుపై దృష్టి కొరోనా, ఉక్రెయిన్‌ ‌యుద్ధంతో సరఫరా వ్యవస్థకు దెబ్బ సరఫరా వ్యవస్థల ద్వారా దేశాల మధ్య అనుసంధానం ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోడీ ఉద్ఘాటన వొచ్చే ఏడాది సదస్సుకు సహకరిస్తామన్న జిన్‌పింగ్‌ ‌మోడీ, జిన్‌పింగ్‌ల పరస్పర అభినందనలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 16 : ‌మెరుగైన సరఫరా ద్వారా…

కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ ‌పేరు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..జిఓ జారీ ఇంతకన్నా మంచి నిర్ణయముండదని వెల్లడి పార్లమెంటుకు పేరుపై ప్రధానికి లేఖ రాస్తానన్న కెసిఆర్‌ ‌చారిత్రక నిర్ణయం : సిఎం కెసిఆర్‌కు సిఎల్‌పి నేత భట్టి, మంత్రులు, ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బాబాసాహేబ్‌ అం‌బేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత…

ఓ ‌వర్షం కురిసిన రాత్రి!

తుషారాల తునుకులు తళుకుమంటూ మెరుస్తూ! అంబరం నుండి అమ్బుదిలోకి జారుడు బల్లలు ఆడుతూ! మబ్బుల గోడల మధ్య చిన్నటి కైపులు పోతూ గవాక్షాన్ని తెరచిన వెన్నల రేడు! చిత్రంగా సైగలు రువ్వుతూ! చిక్కటి చీకటి నభములో వెండి తీగలు జిగేలుమంటూ! వెలుగు గీతలు చేసి సన్నటి తుంపరకు తోవచూపుతూ! పచ్చటి సన్నజాజి పందిరి గుబాళింపు తాలింపు…

ఉత్సవాల గోలే గానీ ఉద్యమ స్ఫూర్తి ఏది?

‘‘అప్పట్లో నిజామ్‌ ‌కిరాయి సైన్యం రజాకార్లను ఎదిరించి ప్రాణాలొడ్డి పోరాడిన వారిలో హిందువులే కాదు, మహమ్మదీయులు ఇతర మతస్థుల వారూ ఉన్నారు. కానీ ఆ పోరాటాన్ని, హైదరాబాద్‌ ‌విముక్తిని హిందూ మెజారిటీని తనవైపు ఆకర్షించడానికి ఒక రాజకీయ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగానే కనిపిస్తున్నది. మరో రాజకీయ పార్టీ ఇందుకు పూర్తి భిన్నంగా హైదరాబాద్‌ ‌విమోచన ఉత్సవాలు…

మానవాభివృద్ధ్దిలో ముందడుగు పడేనా?

అభివృద్ధి, శ్రేయస్సుకు కొలమానం జీడీపీ మాత్రమే కాదని, అంతకుమించిన ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో 1990లో మానవ అభివృద్ధి సూచికను  ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రారంభించారు.వివిధ రంగాల్లో ఒక దేశం సాధిస్తున్న అభివృద్ధినిపరిశీలించడమే దీని  ముఖ్యఉద్దేశ్యం. అభివృద్ధి చెందిన, చెందుతున్న, చెందని దేశాల నడుమ వ్యత్యాసాలను పరిశీలించి ప్రతీ సంవత్సరం…

సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనపై మోడీ దిగ్బ్రాంతి

ఘటనా స్థలిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అగ్ని ప్రమాద బాదిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు…

ఆనవాళ్లు పోతాయి

బతుకు ఆటలో మెతుకు వేటలో అనుక్షణమూ ఆరాటంతో బ్రతుకంతా పోరాటంతో భారమైన బానిస బతుకులు కొందరివైతే, మమతలన్నీ మాసిపోయి నీతిపూలన్నీ వాడిపోయి మానవతలన్నీ మండిపోయి పైకి మనిషితత్వం లోలోన రాక్షసత్వంతో రంగస్థలాన్ని మరపించే నటనతో కూడిన జీవనం సాంగిచే బతుకులు ఇంకొందరివి. అవసరంకోసం మనుషులను అవకాశాలకోసం సందర్భాలను అడుగడుగునా సృష్టించుకొనే ఈ సృష్టిలో, నాటికి నేటికి…

‘‌ప్రజాతంత్ర’ అభినందనలు..!

అంగన్వాడీ వ్యవస్థపై మీరు ప్రజాతంత్ర పత్రికలో సోదాహణంగా వ్రాసిన సుదీర్ఘ వ్యాసం చదివాను. భవిష్యత్తు భారతాన్ని రూపొందించే ప్రాముఖ్యతను సంతరించుకున్న పథకం ఏ విధంగా లక్ష్యానికి దూరం చేయబడుతున్నదో, ఈ పథకంలో సేవలందిస్తున్న వారి శ్రమశక్తి ఏ విధంగా దోపిడీకి గురవుతున్నదో మానవీయ కోణంలో నిర్దిష్టంగా వివరించిన తీరు ప్రశంసనీయం. దేశంలోని బాధ్యతగల ప్రతి పౌరుడు,…