మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ది
మహిళలను విస్మరించే సమాజాన్ని ఊహించలేం మహిళాభివృద్ధితోపాటు భద్రతకు అధిక ప్రాధాన్యం మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : మహిళా సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి మార్గంలో దూసుకుపోతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి చెప్పారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి…
