గద్దర్ ఎంట్రీతో మరింత ఉత్సుకతగా మారిన మునుగోడు
ప్రజా యుద్ద నౌక గద్దర్ ఎన్నికల్లో పోటీకి సిద్దపడడంతో మునుగోడు ఉప ఎన్నిక మరింత ఆసక్తిగా మారింది. నిన్నటి వరకు కేవలం మూడు పార్టీల మధ్యే పోటీ ఉంటుందనుకుంటున్న తరుణంలో అనుకోకుండా గద్దర్ పేరు తెరపైకి రావడం అందరినీ ఒక్కసారి ఆశ్చర్యపరిచింది. నిన్నటివరకు ఎన్నికలు బూటకమని, ఎన్నికలను బహిష్కరించాలంటూ నినాదాలిచ్చిన గద్దర్ ప్రజాస్వామ్యయుత ఎన్నికల్లో ప్రత్యక్షంగా…
