Tag telangana updates

కోట్ల రూపాయలు మంచినీళ్ళ ప్రాయం

గెలుపే ధ్యేయం..అందుకు ఎంతవరకైనా సరే.. ఇది నేటి పోలిటికల్‌ ‌పార్టీల తీరు. వోటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ కాలంలో రాజకీయ పార్టీలు ఎంతకైనా దిగజారడానికి సిద్దపడుతున్నాయి. ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఒక పక్రియ. ఎవరు పాలనకు అర్హున్నది వోటర్లే నిర్ణయిస్తారు. అలాంటి వోటు హక్కు నేడు అపహాస్యం పాలవుతున్నది. పవిత్రమైన వోటు హక్కు ప్రలోభాలపాలవుతున్నది. దీంతో…

తెలంగాణలో వ్యూహకర్త పికె గేమ్‌ ‌ప్లాన్‌

‌టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు నటిస్తున్నాయి కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేయట్లేదు? టిపిసిపి చీఫ్‌ ‌రేవంత్‌ ఆరోపణలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిషోర్‌(‌పీకే) పన్నిన వ్యూహంలో భాగంగానే ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు ప్రయత్నిస్తున్నాయని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి…

దేశాన్ని నాశనం చేస్తున్న మోడీ ద్వయం

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసుకుంటున్నారు పేరు మార్చుకున్నంత మాత్రాన టిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీ అవుతుందా బిజెపి చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నిక జరగలేదు కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్ష ఎన్నికలో రాష్ట్ర నాయకుల మద్దతు కోరిన మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని కాంగ్రెస్‌ ‌జాతీయ…

తిరుమలలో కొనసాగుతున్నరద్దీ

తిరుమల, అక్టోబర్‌ 8 : ‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది .పెరటాసి మాసం, మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, ‌నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు గోగర్భం డ్యామ్‌ ‌వద్దకు చేరుకున్నాయి. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమల కు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి…

గంగాధర స్టేషన్‌లో పేలుడు ఉలిక్కిపడ్డ పరిసర ప్రాంత ప్రజలు

చిత్తూరు, అక్టోబర్‌ 8 : ‌చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్‌స్టేషన్‌ ‌లో భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఉలిక్కి పడ్డ పరిసర ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాలుగు సంవత్సరాల క్రితం తనిఖీల్లో భాగంగా కారులో లభించిన గన్‌ ‌పౌడర్‌ను,…

అభిషేకం టిక్కెట్‌ ‌ధరలపై దుమారం

కాణిపాకం ఇవోపై బదిలీవేటు చిత్తూరు, అక్టోబర్‌ 8 : అభిషేకం టికెట్‌ ‌ధరను భారీగా పెంచి వివాదానికి తెరలేపిన కాణిపాకం ఆలయ ఇఒ సురేష్‌బాబుపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో నూతన ఇఒగా కర్నూలులో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనరుగా పనిచేస్తున్న రాణా ప్రతాప్‌ను ఇన్‌ఛార్జి ఇఒగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనరు…

ఆం‌ధ్రులను ద్రోహులుగా చిత్రీకిరంచిన ప్రబుద్దుడు

ఎపిలో అడుగుపెట్టే అర్హత కెసిఆర్‌కు లేదు కెసిఆర్‌ ‌జాతీయ పార్టీపై మండిపడ్డ సోము వీర్రాజు అమరావతి, అక్టోబర్‌ 8 : ‌తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో పార్టీ పెట్టే అర్హత లేదని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ త్వరలోనే వీఆర్‌ఎస్‌ ‌తీసుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు…

రాజీనామా ‘‘రాజి’’ఎవరికోసం?

‘‘ఒక వేళ బిజెపి లో చేరితే నే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఈటల రాజేందర్‌ ‌బిజెపి లో చేరి ఎమ్మెల్యే ఐన తర్వాత హుజురాబాద్‌ ‌లో ఏమైనా అదనంగా అభివృద్ధి జరిగిందా ..! హుజురాబాద్‌ ‌నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్‌ ‌గాని,దుబ్బాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరొక ఎమ్మెల్యే గాని కేంద్రంలో అధికారంలో ఉన్న…

భీష్ముడు

బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి శంతనునకు సత్యవతియందు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు. వారు యుక్త వయస్కులు కాకుండానే శంతనుడు మరణించారు. సత్యవతి చెప్పిన విధంగా చిత్రాంగదుని రాజును చేసి, భీష్ముడు తానే రాజ్య వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. చిత్రాంగదుడు పెద్దవాడయ్యాడు. ఆ రోజుల్లో చిత్రాంగదుడనే గంధర్వుడు కూడా ఉండేవాడు. అతడు…