తెలంగాణను మరింత దగా చేసిన సిఎం కెసిఆర్
కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విమర్శ నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో ఇప్పుడు బిజెపి,టిఆర్ఎస్ డ్రామాలు నడుస్తున్నాయని,ప్రజలు వీటిని గమనిస్తున్నారని అన్నారు. ఈ రెండు పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేవి•…
