Tag telangana updates

మాత్రేదైనా ఇవ్వగలరా?

చిన్నతనాన్ని తలుసుకున్నపుడల్లా ఉయొచ్చిన ఇంట్ల ఊరినట్టే కండ్లల్ల నీళ్ళూరుతుంటై సూరెంబడి టపటపా రాలి వాకిలంత పొక్కిలి పడ్డట్టు మనసంతా పొక్కిలి పొక్కిలైతది నిమ్మచ్చిన ఇంటి గోడల తీరు కన్నీళ్ళ వానకు పెయ్యంతా నానుతది ఒంటి మీద ఉడుకు నీళ్ళు పడ్డప్పటికంటే సాయితగాని ఇంటికాడ అంటూ సొంటని సల్లిన పసుపు నీళ్ళ కొచ్చిన బొబ్బలే గురుతొచ్చినపుడల్లా పగిలి…

శాస్త్రీజీ సాహసానికి సలాం

(జనవరి 11, లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా) మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం పొందుతున్న  వర్తమానంలో నేటితరం మరచిన లాల్ బహదూర్ శాస్త్రి గురించి,ఆయన పోరాట పటిమ గురించి, ఆయన నిజాయితీ గురించి తెలుసు కోవాలి. ఉత్తర ప్రదేశ్ లోని మొఘల్ సారై లో జన్మించి,కడు పేదరికం అనుభవించి, మండు టెండల్లో పాద…

సబ్బండ వర్గాల ‘సౌలత్’ కోసం సమీకృత కలెక్టరేట్లు ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను నివారించడమే లక్ష్యంగా ఉమ్మడి 10 జిల్లాలను ,రెండు జోన్లను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా సబ్బండ వర్గాల  సౌకర్యం కోసం 33 జిల్లాలుగా 37 రెవెన్యూ డివిజన్లతో 607 మండలాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జోనల్, మల్టి…

గరీబు గల్ఫ్ ‌కార్మికులను విస్మరించిన ప్రవాసి దివస్‌

‌సీఎస్‌ఆర్‌ ‌ఫౌండేషన్‌ ‌చైర్మన్‌ ‌చెన్నమనేని ఆవేదన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 7: జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు మధ్యప్రదేశ్‌ ‌లోని ఇండోర్‌ ‌లో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న 17వ ‘ప్రవాసి భారతీయ దివస్‌’ ‌వేడుకలలో గరీబు గల్ఫ్ ‌కార్మికులను విస్మరించడం, ఎజెండాలో గల్ఫ్ ‌కార్మికుల సమస్యలకు చోటు దక్కక పోవడం పట్ల సీఎస్‌ఆర్‌…

విస్తరణ దిశగా బిఆర్‌ఎస్‌

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తామని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమేరకు ఈ నెల 18న పార్టీ ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విచిత్రమేమంటే బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ…

ఈనెల 18 నుండి ‘‘కంటి వెలుగు’’ ప్రారంభం….

ఈ కార్యక్రమానికై రూ.200 కోట్లు మంజూరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌లక్ష్యం  … ‘‘అందత్వ రహిత తెలంగాణ’’ ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ.. ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్‌ ‌వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు…. వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారుల సన్నాహాలు…. పంచాయతీ, మున్సిపల్‌ ఇతర శాఖలతో వైద్య…

ఠాకూర్‌ ఔట్‌… ‌థాక్రే ఇన్‌

‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా ఉన్న మాణిక్యం ఠాకూర్‌ ‌స్థానంలో కొత్తగా మాణిక్‌రావు థాక్రేను ఇన్‌చార్జీగా నియమించింది ఏఐసీసీ. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినప్పటినుండీ ఆ పార్టీలో అంతర్గత కలహాలు మొదలైనాయి. దశాబ్ధాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను కాదని,…

‌రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు కలకలం..

ముందస్తు ఎన్నికలపై రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. రెండు రాష్ట్రాల్లో త్వరితగతిన జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆ దిశగా చర్చకు దోహదపడుతున్నాయి. దానికి తగినట్లుగానే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయికూడా.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పర్చడంలో ఈ ప్రభుత్వాలు తొందరపడుతున్నాయి. షెడ్యూల్‌ ‌ప్రకారం ఏపిలో 2014 ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగాల్సి ఉండగా, వైఎస్‌ఆర్‌సిపి…

అం‌తరంగ దృశ్యీకరణ…

మనషివవ్వాలంటే/ అప్పుడప్పుడు / కన్నీళ్లతోటి/ మాట్లాడు అంటారొక నానీలో ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్‌ ఎస్‌ ‌రఘు. నానీలలో అసాధారణ మానవీయ కోణాల్ని దృశ్యీకరించిన ఆయన జీవనలిపి లోకి తొంగి చూస్తే అనంతకోటి ఆర్తి చిత్రాన్ని అజరామరంగా పలికేది ఖచ్చితంగా కవిత్వమేననిపిస్తుంది. హృదయగత భావాలను వెల్లడించగలిగే ప్రక్రియగా నానీలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,…