Tag telangana updates

దేవుడి లీలలలో మనం

భగవంతుడు సృస్టించిన జగత్తులోచిరుజీవులంమనం ఆయనచేతికీలుబొమ్మలం కర్తకర్మక్రియలననుభవించ ఈధరణిలో పుట్టినవాళ్ళం ఆదేవుడిదయలేనిదేవృద్ధికి అభివృద్ధిలోకి రాని వారం ఎంతటిఘనకీర్తినొందిన ఎంతధనంసంపాదించిన ఎంతఉన్నతస్థితికిచేరినా అదిఆయనప్రతిఫలమే అదిదేవుడిలీలలోఒకభాగమే మనంచేయిమంచిచెడు లెక్కించుమనపాపంపుణ్యం దానందర్మంసాయంమన్నది నీజీవితమేఅయితేకలుగు నీజీవితానికోఅర్థం-మోక్షం చెడుఅన్నదిచేయతలపెట్టక మంచినిచేయజీవించు కలుగునటఆదేవుడి సాక్షాత్కారం! ఆభగవంతుడి అనుగ్రహం!! – ఎన్‌.‌రాజేష్‌-ఎమ్మెస్సి కవి,జర్నలిస్ట్-‌హైదరాబాద్‌.

రాజ్యాంగ నిర్మాతకు, తెలంగాణ బాంధవునికి పూలవర్షం… నీరాజనాలు…!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అం‌బేద్కర్‌ ‌దేశంలో అస్పృశ్యత నిర్మూలన కోసం మహోద్యమాన్నే చేపట్టి దేశ వ్యాప్తంగా వున్న దళితుల్లో సాంఘిక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా భారత జాతీయ సాంఘికోద్యమ చరిత్రలో డాక్టర్‌ అం‌బేద్కర్‌కి విశిష్టమైన స్థానం ఉంది. సమాజంలో మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి, సర్వసమానత్వం…

రామగుండంలో విషాదం

అమ్మా ఆడుకుని వొస్తామని చెప్పి…అనంత లోకాలకు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడిన ముగ్గురు పిల్లలు అంబేద్కర్‌ ‌జయంతి రోజునే దుర్ఘటన రామగుండం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14: అమ్మా…. ఈ రోజు అంబేద్కర్‌ ‌జయంతి..పాఠశాలకు సెలవు, పరీక్ష లేదు. నేను దోస్తులతో కలసి ఆడుకునేందుకు వెళ్తా, నాన్నకు చెప్పకు త్వరగానే వొస్తా. నిన్న పరీక్ష బాగా…

అం‌బేద్కర్‌ ‌విశ్వమానవుడు

ఆయన సిద్ధాంతం విశ్వజనీనం..సార్వజనీనం ప్రపంచవ్యాప్తంగా అణగారిన జాతులకు ఆశాదీపం ఆయన పేరిట ఏటా దేశ వ్యాప్తంగా అవార్డులు రూ. 51 కోట్ల డిపాజిట్‌…‌వడ్డీగా వొచ్చే మూడుకోట్లతో ప్రదానం వొచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మనదే అధికారం దేశంలో మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నాం దేశ వ్యాప్తంగా ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు అంబేద్కర్‌ ‌స్ఫూర్తితో…

దేశ చరిత్రలో నూతనాధ్యాయాన్ని లిఖించిన రాష్ట్రం

డా. బిఆర్‌ అం‌బేద్కర్‌ అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన కెసిఆర్‌ ‌ప్రత్యేక అతిథిగా హాజరైన బాబాసాహెబ్‌ ‌మనవడు ప్రకాశ్‌ అం‌బేద్కర్‌ ‌హాజరైన స్పీకర్‌, ‌చైర్మన్‌, ‌మంత్రులు, ప్రజాప్రతినిధులు, వేలాదిగా ప్రజలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు దార్శనికతతో, దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరో నూతనాధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే పప్రథమంగా బాబాసాహెబ్‌…

అవతార పురుషుడు

అవమానాలను తట్టుకున్నావు కన్నీళ్లను దిగమింగావు నువ్వేంటో ప్రపంచానికి తెలియ జెప్పావు ఎన్నో డిగ్రీలు సాధించావు నిజాతి పట్ల కులంపట్ల చులకనభావం వలదన్నావు దేశానికి రాజ్యాంగం అందించి అవతార పురుషుడుగా ఎదిగావు అంబేద్కర్‌ ‌జోహార్‌ – ‌గాదిరాజు రంగరాజు,87901 22275

దేశంలో క్రమంగా పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 11,109 మందికి పాజిటివ్‌… 29  ‌మరణాలు నమోదు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌దేశంలో కొరోనా కేసులు క్రమంగా పురుగుతున్నాయి. తాజాగా 24 గంటల్లో• కొత్తగా 11వేల 109 మంది పాజిటివ్‌ ‌రాగా, 29 మరణాలు నమోదయ్యాయి. ఇవి గడిచిన ఏడు నెలల్లోనే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో…

అం‌బేడ్కర్‌ ‌విగ్రహం… ఆకారానికి ప్రతీక కాదు

తెలంగాణ ప్రజల చైతన్య దీపిక విద్యతోనే ఆర్థిక సమస్యలు, సామాజిక అసమానతలు తొలుగుతాయి.. దళిత, గిరిజనుల కోసం సిఎం కేసీఆర్‌ అనేక పథకాలను చేపడుతున్నారు సిద్ధిపేటలో అంబేడ్కర్‌ ‌జయంతి వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నడిబొడ్డున నెలకొల్పిన 125…

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ యథాతథం

నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదన్న కేంద్రం కేంద్రమంత్రి కులస్థే ప్రకటనపై కేంద్రం వివరణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోలేదని కేంద్ర ఉక్కుశాఖ ప్రకటించింది.పెట్టుబడుల ఉపసంహరణ పక్రియ పురోగతిలో ఉందని పేర్కొంది.పెట్టుబడుల ఉపసంహరణ పక్రియ ఆగలేదని కేంద్రం వివరించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌  ‌పనితీరును మెరుగుపర్చేందుకు కంపెనీ ద్వారా…