Tag telangana updates

షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత

సిట్‌ ‌కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు విధుల్లో ఉన్న పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల అడ్డుకుని పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు స్టేషన్‌ ‌వద్ద తల్లి విజయమ్మ హంగామా పోలీసులపై షర్మిల దురుసు ప్రవర్తన : ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌లోటస్‌ ‌పాండ్‌లోని వైఎస్‌ ‌షర్మిల ఇంటి…

ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆత్మ విశ్వాసం, ధైర్యం అబ్బురం

వారికి మునిసిపల్‌ ‌ట్యాక్స్ ‌సహా అన్ని విధాలా ప్రోత్సాహం యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్‌ భవిష్యత్‌ అం‌తా ఎలక్ట్రిక్‌  ‌వాహనాలదే : మహీంద్రా ఎలక్టిక్‌ ‌వాహనాల యూనిట్‌కు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌/‌సంగా రెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.…

అకాల వర్షాలతో ఆందోళనలో రైతులు

భారీగా నష్టపోయిన అన్నదాతలు పలు ప్రాంతాల్లో వరి, మామిడి పంటలకు భారీ నష్టం ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు మరోసారి రైతులను నట్టేట ముంచాయి. చేతికొచ్చిన పంటను నేలపాలు చేశాయి. వడగండ్లు, ఈదురుగాలులతో కురిసిన వానలు తీరని నష్టాన్ని మిగిల్చాయి.…

‘‌కొప్పుల’ గెలుపులో గొప్పేం లేదా..

ఆ మంత్రి గెలుపు అంత ట్రాషేనా? ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో దొంగల హల్చల్‌..? ‌కీలక పత్రాలు, వీడియో ఫుటేజ్‌ ‌మాయం..? ఆ కీలక అధికారి కనుసన్నల్లోనే  అంతా జరిగిందా..? 14వ రౌండ్‌ ‌ఫలితాల తారుమారులో గోల్మాల్‌ ‌నిజమేనా..? జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో దొంగలు పడ్డారా..? 14వ…

నిరుద్యోగ యువతను కెసిఆర్‌ ‌కుటుంబం వంచన

కాంగ్రెస్‌ అం‌డగా నిలుస్తుంది కేసులకు భయపడరు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఖమ్మం నిరుద్యోగ నిరసన సభలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌జన సందోహంగా ఖమ్మం నడిబొడ్డు కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర , ఏప్రిల్‌ 24 : ‌రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలను కెసిఆర్‌ ‌కుటుంబం వంచిస్తుందని పిసిసి…

మన రాతను మనమే మార్చుకుందాంమన రాతను మనమే మార్చుకుందాం

మీ వోటుతో మీరే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి బిఆర్‌ఎస్‌కు గెలిపిస్తే ప్రతి ఇంటికీ తాగునీరు…ప్రతి ఎకరాకు తాగునీరు రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతు సర్కార్‌ను తెచ్చుకుందాం రండి ఔరంగాబాద్‌ ‌వేదికగా బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌పిలుపు శంభాజీనగర్‌, ఏ‌ప్రిల్‌ 24 : ‌మార్పు కోసం కలసి పనిచేద్దామని..యువత నడుం బిగించి మన ప్రభుత్వాన్ని మనమే తెచ్చుకుందదామని…

సిగరెట్‌ ‌పొగలో 7000లకు పైగా రసాయనాలు

ఐరాస శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 7.9 బిలియన్ల ప్రపంచ జనాభాలో 1.3 బిలియన్ల ప్రజలు పొగాకు దురలవాటుకు బానిసలైనారని తేలింది. పొగాకు దురవాటు కలిగిన జనాభాలో 80 శాతం పొగరాయుళ్లు అల్ప, మధ్యాదాయ దేశాలకు చెందిన వారే ఉండడం గమనించారు. అనాదిగా పొగాకు దురలవాటు ఒక అంటువ్యాధి (ఎపిడెమిక్‌)‌గా తరతరాలకు వారసత్వ…

జనాభా నియంత్రణకు అధిక వయసు పెళ్లిళ్లే సమర్థనీయం

ప్రపంచంలో అత్య ధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. అన్నింటా నేనే నెంబర్‌ ‌వన్‌ ‌గా విర్రవీగిన చైనాను అధిగమించింది. ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ ‌ఫండ్‌ ‌తాజా డేటా స్పష్టం చేసింది.అభివృద్ధిలో వెనుకబడిన జనాభా విషయంలో మాత్రం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. చైనా జనాభా కొన్ని సంవత్సరాలుగా 140…

మయ సభ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి శ్వేతకి ద్వాదశ వర్ష యజ్ఞం గావించాడు. ఆహుతి చేసిన ఆజ్యం తనకు జీర్ణంకాక, అగ్ని బాధపడుతూవున్నాడు. ఆ బాధ నుండి విముక్తి పొందేందుకు ఖాండవ వనాన్ని స్వాహా చేసే సంకల్పంతో వనాన్ని  ముట్టడించాడు. వనం కాలిపోతున్నది. కాలి బూడిదైపోతున్నది. జంతువులు రోదనచేస్తున్నాయి. దేవేంద్రునికి ఈ విషయం తెలియగానే.కుంభవృష్టి కురిపించాడు.…