Tag telangana updates

తెలంగాణలో ఒక మైలురాయి ‘బలగం’

: పీఆర్‌ఐస్‌ఐ ‌వెబినార్‌ ‌లో వక్తల ప్రశంస అస్థిత్వ పోరాటం, బలిదానాల ద్వారా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ‘బలగం’ సినిమా  ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని  ప్రముఖ దర్శకుడు  బి. నరసింగరావు, మేధావులు, విశ్లేషకులు కొనియాడారు. సెక్స్, ‌హింస, నమ్మశక్యం కాని స్టంట్ల జోలికి పోకుండా తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలు, పల్లెల సౌందర్యాలకు, నిజ…

డార్విన్‌ ‌సిద్ధ్దాంతం తొలగింపు మూఢత్వానికి పునాది

‘‘ఇతర దేశాలతో పోల్చితే మన దేశం పూర్తిగా ఆనాగరికమైన నిర్ణయాలతో ప్రధాన వార్తాలలో నిలుస్తుంది. వాస్తు జ్యోతిషం అమలు చేయాలని, బెనారస్‌ ‌విశ్వవిద్యాలయం భూతవైద్యం కోర్సులను ప్రవేశపెట్టడం,ఆవు మూత్రంలో ఎంత బంగారం దాగుందో పరిశోధించాలని కోరడం పూర్తిగా అటవిక ఆలోచనలకు నిదర్శనం.’’ ఒకనాడు గురజాడ మతములన్ని మాసిపోవును జ్ఞానమొక్కటే గెలిచి నిలుచును అన్నాడు ఆ మాట…

వివేకా హత్యలో తన పేరు జోడించడం సిగ్గుచేటు

సిబిఐ విచారణ కోరిన వారే..ఇప్పుడు వద్దంటున్నారు సిఎం జగన్‌కు వ్యవహారమంతా తెలుసు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి న్యూదిల్లీ,ఏప్రిల్‌25 : ‌వైఎస్‌ ‌వివేకానందరెడ్డి వివేకా హత్యలో తన పేరు, చంద్రబాబు, సునీత పేర్లు సాక్షిలో రాశారని.. ఇది సిగ్గు చేటని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి అన్నారు.…

కేరళకు వందేభారత్‌ ‌రైలు

జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ తిరువనంతపురం, ఏప్రిల్‌ 25 : ‌కేరళకు కూడా వందేభారత్‌ ‌భాగ్యం దక్కింది. కేరళలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.  రైలులోని ఓ కోచ్‌ ‌లో  పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ వందే భారత్‌ ‌రైలు తిరువనంతపురం…

జలమే జీవనం, నీరే ప్రాణాధారం..!

ప్రకృతికి సవినయ ప్రణతులు. ప్రకృతి ప్రసాధించిన సహజ వనరులతోనే ప్రాణికోటి మనుగడ సుసాధ్యం అయ్యింది. ఏమీ అడగకుండా అన్నీ అందుబాటులో ఉంచింది భూమాత. గాలి, నేల, నీరు అనే మూడు అత్యుత్తమ వనరులను దేవతలుగా పూజించే సంస్కృతి మనది. నేల తల్లి, వాయు దేవుడు, గంగామాతలను ఆరాదిస్తూ మనవ జీవితాలు సుసంపన్నం అవుతున్నాయి. నీరు ప్రాణాధారమయ్యింది.…

బ్లాక్‌ అం‌డ్‌ ‌వైట్‌ ‌రీల్‌

జీవిత రంగస్థలంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాల పుటలు. కొన్ని మాత్రమే … జ్ఞాపకాల పొరల్లో శిలాక్షరాల్లా నిక్షిప్తమై, మన హృదయాలను అప్పుడప్పుడు పలకరిస్తూ, ఆనాటి అనుబంధాలను గుర్తుచేస్తూ, మనసును పరవశంతో పులకరింపచేస్తుంటాయి. అవి చిలకరించే చిట్టి,చిట్టి ఆనందాలకు కొలమానం ఉండదు. వాటిలో బాల్యస్మృతులు మరీనూ! చిన్నతనంలో… చెవులు రిక్కించుకొని విన్న నీతికధలు, ఇసుకలో కట్టిన…

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు

‘‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో… భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టు కొమ్మగా, హైందవ సనాతన సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా పవిత్ర…

అమిత్‌ ‌షా ముస్లిం విద్వేష ప్రసంగం

రానున్న ఎన్నికలకు  తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణమే కనిపిస్తున్నది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదాలు, సవాళ్ళు, దేవుళ్ళ మీద ప్రమాణాలతో రోజుకో అంశం రగులుతోంది. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్‌లు ఏదో అంశంపైన అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీని నగ్నంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌…

ఎన్ని ట్రిక్కులు చేసిన బిఆర్‌ఎస్‌ ‌దే హ్యాట్రిక్‌

56 ‌లక్షల ఎకరాల్లో 26,600 కోట్ల పంట కొనుగోలు దేశంలో పండే పంట మొత్తాన్ని ఒక్క తెలంగాణ రాష్ట్రం పండిస్తుంది: మంత్రి హరీష్‌ ‌రావు కొత్తగూడెం/ ఖమ్మం, ప్రజాతంత్ర,  ఏప్రిల్‌ 24 : ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తెలంగాణలో బిఆర్‌ఎస్‌దే హ్యాట్రిక్‌ ‌ఖాయమని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. దేశంలో మొత్తం ఎంత పంట పండుతుందో…