Tag telangana updates

రైతు బతుకు ఆగం

దంచికొట్టిన వర్షాల వలన పంటలు నీటమునిగినయ్‌ ‌పిడుగులు వడగండ్లతో పండ్లు ఫలాలు నేలరాలి ఆశల గల్లంతుజేసినయ్‌ ‌చేతికందిన ధాన్యాలు బురద మట్టి పాలైనయ్‌ ‌కర్షకుల శ్రమ ఫలాలు అందకుండా పోయినయ్‌ ఇపుడు అన్నదాతల గుండెలు రోధిస్తున్నాయ్‌ ‌మెతుకు పెట్టే చేతులు సాయనికి ఆర్తిస్తున్నాయ్‌ ‌మొత్తంగా సేద్యజీవుల బతుకులు అగమైనయ్‌ ఆపన్న హస్తాలు లేక ఒడవని దుఃఖం…

సాగునీటి వివక్షత పై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్ రావు

వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టు ల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయం పై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం. సాగునీటి రంగలో నిపుణులైన విద్యాసాగర్…

‌ప్రజలపై పన్నుల భారం ..కేంద్రం మౌన రాగం…

దేశంలో అన్ని వస్తువుల,సేవల ధరలూ పెరిగిపోతూ వుంటే, దాని ప్రభావాన్ని తట్టుకుని భరించే స్థితిలో సామాన్య ప్రజలు లేరు. ప్రభుత్వాలు తాము పెంచుతున్న ధరలు కావచ్చు..జిఎస్టీ కావచ్చు..గ్యాస్‌ ‌కావచ్చు సామాన్యులకు భారం పడదన్న ధోరణిలో ఉన్నారు. నిజానికి ఏ వస్తువు అయినా ధరలు వెచ్చించి సామా న్యులు కొనాల్సిందే. ఏకీకృత పన్ను విధానం పేరుతో తీసుకుని…

‌రాష్ట్రంలో ఎన్నికలు అక్టోబర్‌లోనా… డిసెంబర్‌లోనా ?

మొన్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు డిసెంబర్‌లో వొస్తాయన్నారు. నిన్న బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్టోబర్‌లో ఎన్నికల వొచ్చే అవకాశాలున్నాయి సిద్ధంగా  ఉండాలని తమ పార్టీ నాయకులను హెచ్చరించారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలవైపే మొగ్గు చూపుతోంది. రాష్ట్రంలోని బిజెపి వర్గాలు…

ఏపీలో మే 1 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

విజయవాడ, ఏప్రిల్‌ 27 : ఆం‌ధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు మే 1 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏప్రిల్‌ 30‌న ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు అయింది. జూన్‌ 12‌న…

కవిత పిటిషన్‌ ‌త్వరగా విచారించాలి

జస్టిస్‌ ‌రస్తోగి ధర్మాసనం ముందు కపిల్‌ ‌సిబల్‌ ‌మెన్షన్‌‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 27 : ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారణ చేపట్టాలని జస్టిస్‌ ‌రస్తోగి ధర్మాసనం ముందు సీనియర్‌ ‌న్యాయవాది కపిల్‌ ‌సిబల్‌ ‌మెన్షన్‌ ‌చేశారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ చేయొచ్చా అని అంశాన్ని సవాల్‌ ‌చేస్తూ…

అక్టోబర్‌లోనే ఎన్నికలు… నాలుగు నెలలే సమయం

మారండి…లేకుంటే వేటు తప్పదు దళిత బంధు పథకంలో వసూళ్లకు పాల్పడ్డ వారి చిట్టా నాదగ్గరుంది ఇక ముందు ఎంత మాత్రం సహించేది లేదు బిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలకు పార్టీ అధినేత కెసిఆర్‌ ‌హెచ్చరిక -వి.రామ్‌ ‌మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి, ఏప్రిల్‌ 27 : ‘‌సమయం ఎక్కువగా లేదు…అక్టోబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వ్యక్తిగత…

తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ తలుపులు

డెహ్రాడూన్‌, ఏ‌ప్రిల్‌ 27 : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని బుధవారం ఉదయం తెరిచారు. ఛార్‌ధామ్‌ ‌యాత్రలో భాగమైన ఆ ఆలయంలో నేటి నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి తెలిచారు.సుమారు 15 క్వింటాళ్ల బంతి పువ్వులతో ఆలయాన్ని డెకరేట్‌ ‌చేశారు. ఆర్మీ బ్యాండ్‌, ‌జై బద్రీ జయజయధ్వానాల…

‌సిట్టింగ్‌ల్లో గుండె దడ.. ఆశావహుల్లో ఉత్సాహం

హ్యాట్రిక్‌ ‌దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో పార్టీకోసం గట్టిగా పనిచేయని వారి తోక కట్‌ ‌చేస్తామని భారత్‌ ‌రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్‌ ‌తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రంలో మూడవసారి అధికారంలోకి రావడ మన్నది ఖాయమే అయినా అదే తమకు పెద్ద టాస్క్ ‌కాదు. అధిక మెజార్టీ స్థానాల సాధనే తమ ముందున్న ప్రధానాంశమని కెసిఆర్‌ ‌తమ…