Tag telangana updates

‌ప్రపంచ మానవాళి ముంగిట ‘ఎల్‌ ‌నినో’ విపత్తు..!

‘‘ప్రపంచ వాతావరణ సంస్థ’’ తాజాగా విడుదల చేసిన నివేదిక ఆధారంగా ప్రపంచ వాతావరణ సంస్థ (వరల్డ్ ‌మెటీరొలాజికల్‌ ఆర్గనైజేషన్‌, ‌డబ్ల్యూయంఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది చివరలో ‘ఎల్‌ ‌నినో’ అనబడే వాతావరణ ప్రతికూల మార్పు రావచ్చుననే విషయం ప్రపంచ మానవాళిని భయపెడుతున్నది. ‘ఎల్‌ ‌నినో, లా నినా సదరన్‌ ఆసిలేషన్‌…

వియత్నాం విజయానికి స్ఫూర్తినిచ్చిన రాణా ప్రతాప్‌ ‌సింగ్‌

నేడు మహారాణా జయంతి ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాతో 20 ఏళ్లు పోరాటం చేసి, ఎదురే లేదనుకుని విర్రవీగిన అమెరికా మెడలు వంచి విజయం సాధించిన దేశం వియత్నాం.   అమెరికాపై సాధించిన విజయం తర్వాత వియత్నాం అధ్యక్షుడిని ఒక విలేకరి ఇలా ప్రశ్నించాడు. ‘‘మీరు అమెరికాను ఎలా ఓడించారో ఎవరికీ అంతుబట్టడం లేదు’’ అని. ఆ…

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

దుండగుడి కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం రంగారెడ్డి,మే8 : అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌లోని ప్రీమియం ఔట్‌లెట్‌ ‌మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల చిన్నారి సహా ఏడుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా.. టెక్సాస్‌ ‌కాల్పుల్లో మృతి చెందిన వారిలో తెలంగాణకు చెందిన…

రైతులను మోసం చేసిన ప్రభుత్వం

విపత్తులపై ముందస్తు హెచ్చరికేదీ మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కాకినాడ,మే6: రైతులను ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. విపత్తు వస్తుందని తెలిసి ముందస్తుగా అప్రమత్తం చేయలేక పోయిందన్నారు. తడిసిన ధాన్యం కొంటారన్న భరోసా కూడా లేకుండా పోయిందన్నారు. శనివారం డియాతో మాట్లాడుతూ.. జిల్లా…

ఆర్‌-5 ‌జోన్‌పై సుప్రీంలో అమరావతి రైతుల పిటిషన్‌

‌ప్రభుత్వ జీఓపై స్టే విధించాలని వినతి న్యూదిల్లీ,మే6(ఆర్‌ఎన్‌ఎ):  ఆర్‌- 5 ‌జోన్‌పై అమరావతి రైతులు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రైతులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఆర్‌-5 ‌జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని కోరుతూ…

లష్కరే తోయిబా ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌

‌సైన్యంపై దాడి వెనక లష్కరే తోయిబా గుర్తించిన మిలిటరీ అధికారులు శ్రీనగర్‌,‌మే6 : జమ్ముకాశ్మీర్‌ ‌లోని బారాముల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ విషయాన్ని  జిల్లా ఎస్పీ అమోద్‌ అశోక్‌ ‌తెలిపారు. అతను  లష్కరే తొయీబాకు చెందిన  ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు.  బారాముల్లా జిల్లాలోని కుంజర్‌ ‌ప్రాంతంలో ఉగ్రవాదులు…

దేవుడి చుట్టూ రాజకీయం..

దేశంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా భారతీయ జనతాపార్టీ హిందుత్వ వాదాన్ని తీసుకువొస్తుంది. ఈ దేశంలోని హిందువులకు తమ పార్టీయే ఏకైక ప్రతినిధినని చెప్పుకునేందుకు సర్వవిధాల ప్రయత్నిస్తూనే ఉంటుంది. కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో దానికి మరింత బలాన్ని చేకూర్చినట్లైంది. తాము అధికారంలోకి వొచ్చిన వెంటనే భజరంగ్‌ ‌దళ్‌ను నిషేధిస్తామని  చేసిన ప్రకటన ఇప్పుడు…

అడవి బిడ్డలకు అన్యాయం జరిగిందనడమే న్యాయమా…?

న్యాయం నాలుగు పాదాల మీద నడవాలి, అందరికీ సమ న్యాయం  జరగాలి. సామాన్యునికైనా సంపన్నునికైనా చట్ట ప్రకారం ఒకే విధంగా న్యాయం జరగాలి .ప్రజాస్వామ్య వ్యవస్థలో  న్యాయవ్యవస్థకు  స్వయం ప్రతిపత్తి ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు, కానీ అది డైలాగ్‌ ‌వరకు మాత్రమే పరిమితం. వాస్తవంలోనికి తొంగి చూస్తే  పూర్తి విరుద్ధంగా…

ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా నిరసనలు

కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ ‌చేసిన పోలీసులు శ్రీకాకుళం, మే 3 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరసిస్తూ పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు రాస్తారోకోలకు సిద్ధమైన వామపక్ష, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ ‌చేశారు. శ్రీకాకుళం నగరంలో స్థానిక అంబేద్కర్‌ ‌కూడలి వద్ద రాస్తారోకోకు సిద్ధమైన సిపిఎం జిల్లా కార్యదర్శి డి…