Tag telangana updates

నేడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు

కౌంటింగ్‌కు భారీగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం ఉదయం 8 నుంచి కౌంటింగ్‌ ‌మొదలు మధ్యాహ్నానికి తేలనున్న ట్రెండ్‌ ‌తమ విధానాలు నచ్చేవారితో పొత్తు : కుమారస్వామి కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎవరివైపు అన్నది నేడు తేలనుంది. 10న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన కౌంటింగ్‌ ‌శనివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల…

Hindu Ekta Yatra హిందూ శక్తిని చాటేందుకు ‘‘హిందూ ఏక్తా యాత్ర’’

లక్ష మంది వస్తారని అంచనా    నేడు జగిత్యాల బంద్ కు పిలుపు  ఈనెల 14న కరీంనగర్ లో జరగనున్న ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర మే 12: తెలంగాణలో హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు ఈనెల 14న కరీంనగర్ లో లక్ష మందితో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర…

యాసంగి జొన్న పంటకు మద్దతు ధర 

సీఎం కేసీఅర్ నిర్ణయం..ఉత్తర్వులు జారీ హైదరాబాద్ ప్రజాతంత్ర మే 12:రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ,  2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్న(హైబ్రిడ్) పంటను…

పది ఫలితాలలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు!

తెలంగాణా లో ఈ సారి విడుదల అయిన పదవ తరగతి ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా 86.60 శాతం సాధించి విద్యార్థులు  చరిత్ర తిరగ రాశారు.బాలురు 84.68 శాతం,బాలికలు 88.53 శాతం సాధించి ముందు నిలిచారు.2,793 పాఠశాల్లో వంద శాతం పాస్‌ ‌కాగా 25 బడుల్లో సున్నా ఫలితాలు వచ్చాయి.6,163 మందికి పది జీ.పి. ఏ సాధించారు.…

దక్షిణాదిలో బిజెపికి పరీక్షా సమయం .. !

కర్ణాటక అసెంబ్లీ   ఎన్నికల ఫలితాలు నేడు  వెలువడనున్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు ఇప్పటికే వెల్లడించాయి. ఇవిఎంలను లెక్కిస్తే తప్ప ఎవరు నెగ్గారో తేలదు.. బిజెపి మాత్రం తాము సర్వేలను నమ్మమని, అధికారం తమదే అన్న ధీమాతో ఉంది. ప్రధానంగా దక్షిణాదిన బిజెపి అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక మాత్రమే.  ఇక్కడ ఓటమి…

చెట్టు ఎక్కి కల్లుతీసిన మంత్రి

పెరిగి పెద్దవైన గిరక తాటిచెట్లు తాగి వావ్‌ అం‌టూ కితాబునిచ్చిన ఎర్రబెల్లి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు తాటి చెట్టు ఎక్కి స్వయంగా కల్లు తీశారు. తాను తీసిన కల్లును  తాగి..వావ్‌ ‌సూపర్‌ అం‌టూ కితాబిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు పర్యటించారు. గ్రామంలో  గిరక తాటి చెట్టు…

‌దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానిదే అధికారం

లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌పాత్ర పరిమితమే ప్రభుత్వ విధానాల మేరకు నడచుకోవాల్సిందే అన్ని రాష్టాల్ల్రో ఉన్న మాదిరిగానే అధికారాలు  కేజ్రీవాల్‌ ‌సర్కార్‌కు సుప్రీంలో భారీ ఊరట అధికారలపై సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు :‌దిల్లీ  పాలనా వ్యవహారాలపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వానిదే అధికారమని విస్పష్ట తీర్పును ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్‌ ‌పెత్తనానికి…

గవర్నర్‌,‌స్పీకర్‌ల నిర్ణయాన్ని తప్పుపట్టిన సుప్రీమ్ కోర్టు

శివసేన సంక్షోభంపై  కీలక తీర్పు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం జోక్యం చేసుకోదు ‌మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. చీఫ్‌ ‌విప్‌ ‌నియామకంపై అప్పటి మహారాష్ట్ర గవర్నర్‌,‌స్పీకర్‌ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అయితే ఉద్దవ్‌థాక్రే విశ్వాసపరీక్షను ఎదుర్కోలేదని , అందుకే ఆయన్ను తిరిగి సీఎంగా నియమించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు…

అక్షరం

అది కడలిగా వుప్పొంగినప్పుడు జనజీవనతీరం చైతన్యపుటలలతో జాగృతమవుతుంటుంది… అది కుసుమంగా విప్పారినప్పుడు మనసు పొరల్లో సౌభ్రాతృత్వం పరిమళిస్తుంటుంది… అది దీపమై ప్రజ్వరిల్లినప్పుడు అజ్ఞానపుతిమిరంలో ఆదర్శాల కిరణాలు ఆవిష్కృతమవుతుంటాయి… అది ఆమనియై ఆవహించినప్పుడు బ్రతుకుచెట్టు ఆశయాల చిగుళ్లతో దరహసిస్తుంటుంది… తరతరాల నాగరికతల వైభవాలను మోసుకుంటూ అది నదియై మనమధ్య ప్రవహిస్తూనే వుంటుంది… మన ఆత్మీయతలకూ, ఉద్వేగాలకూ అది…