వందోరోజుకు లోకేష్ పాదయాత్ర
నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న యాత్ర యాత్రలో పాల్గొన్న తల్లి భవనేశ్వరి హాజరైన పలువురు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నంద్యాల,మే15 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వందవ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. నేటితో యువగళం పాదయాత్ర…
