Tag telangana updates

వందోరోజుకు లోకేష్‌ ‌పాదయాత్ర

నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న యాత్ర యాత్రలో పాల్గొన్న తల్లి భవనేశ్వరి హాజరైన పలువురు ఎన్టీఆర్‌ ‌కుటుంబ సభ్యులు నంద్యాల,మే15 : టీడీపీ యువనేత నారా లోకేష్‌ ‌యువగళం పాదయాత్ర  వందవ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంప్‌ ‌సైట్‌ ‌నుంచి లోకేష్‌ ‌పాదయాత్రను ప్రారంభించారు. నేటితో యువగళం పాదయాత్ర…

డబుల్ ఇళ్ల కోసం కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన..

వడగాలులు తోడుకావడంతో ప్రజల ఉక్కిరిబిక్కరి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక విశాఖపట్నం,మే15 : తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ,ఆంధ్రాలో వడగాలులకు తోడు తీవ్రమైన ఎండలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనేకచోట్ల 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండలు పెరిగి వడగాడ్పులు వీయనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.…

విస్తరణ కాంక్షలో ప్రజలను విస్మరించిన బిజెపి

హిమాచల్‌, ‌కర్నాటక ఫలితాలే ఇందుకు నిదర్శనం బెంగళూరు,మే13 : నిరుపేదల శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యమిచ్చి తీరాలన్న సంకల్పాన్ని లేదా లక్ష్యాన్ని బిజెపి తుంగలో తొక్కింది. కేవలం మాటలతో మభ్యపెట్టే యత్నాలు మాత్రమే సాగించింది. అందుకే కర్నాటకలో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు.  ఓటింగ్‌ ‌తీరుతెన్నులపై ఓటర్ల సామాజిక నేపథ్యాల ప్రభావాన్ని కూడా సర్వేలన్నీ వెల్లడించాయి.  లింగాయత్‌ ఓటర్లు…

తుళ్లూరులో 144 సెక్షన్‌ ‌విధింపు

అనుమతి లేకుండా ర్యాలీల నిషేధం జడా శ్రావణ్‌ ‌కుమార్‌ను అడ్డుకున్న పోలీసులు పోటాపోటీగా ఆందోళనకు దిగిన వైసిపి కార్యకర్తలు అమరావతి,మే13 : అమరావతి ప్రాంత తుళ్లూరులో పోలీసులు 144 సెక్షన్‌ ‌విధించారు. అనుమతి లేకుండానే నిరసనలు చేస్తున్నారంటూ జై భీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్‌ ‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఆందోళనల నేపథ్యంలో…

కర్నాటకలో ఫలించిన కాంగ్రెస్‌ ‌ప్యూ హాలు

మహిళలు, యువత లక్ష్యంగా తాయిలాలు మహిళలకు రూ.2వేల ఆర్థిక సాయం ప్రకటన బెంగళూరు,మే13 :కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌దూసుకుపోతోంది. ఎగ్జిట్‌పోల్స్ అం‌చనాలను నిజం చేస్తూ ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ను ఇప్పటికే క్రాస్‌ ‌చేసింది. కాంగ్రెస్‌ ‌విజయం ఖాయం అవడంతో కర్ణాటకతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే..ఈ…

బొమ్మై క్యాంపు కార్యాలయంలో పాము ప్రత్యక్షం

బెంగళూరు,మే13 : ఓ పక్క కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల 2023 ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై షిగ్గావ్‌లోని బీజేపీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి బొమ్మై ప్రాంగణం వద్దకు రాగానే ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ పాము అందర్నీ ఆందోళనకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ ‌డియాలోనూ హల్‌…

ధరణి పోర్టల్‌తో కొత్త భూ సమస్యలు

పథకం ప్రాకారం గులాబీ నేతల ఆక్రమణలు ప్రగతిభవన్‌ ‌వేదికగా పెద్ద ఎత్తున భూదందాలు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆరోపణలు ధరణి పోర్టల్‌ ‌తెచ్చింది ప్రజల కోసం కాదని..గులాబీ లీడర్ల భూ దందా కోసమేనని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్‌ ‌వచ్చాక కొత్త భూ సమస్యలు పుట్టుకుని వచ్చాయన్నారు. ఇదంతా ఓ పథకం ప్రకారం…

ముందు కర్ణాటక…తరవాత తెలంగాణ

అధికారంలోకి వొచ్చేది కాంగ్రెస్‌ ‌పార్టీయే:రేవంత్‌ ‌రెడ్డి రాహుల్‌ ‌సిప్లింగ్‌జ్‌కు పదిలక్షల నజరానా ప్రకటన కర్ణాటకలో తరవాత తెలంగాణలో అధికారంలోకి వొచ్చేది కాంగ్రెస్‌ ‌పార్టీయేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది నుంచి మళ్లీ కాంగ్రెస్‌ ‌ప్రభంజనం ప్రారంభం కాబోతున్నదని అన్నారు.  కొత్త సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనని అన్నారు. శుక్రవారం…

రబీలో 15 లక్షల పారాబాయిల్డ్ ‌రైస్‌ ‌సేకరణ

ఎఫ్‌సిఐని ఆదేశిస్తూ తెలంగాణకు కేంద్రం అనుమతి రా రైస్‌ ‌సేకరన గడువు 31 వరకు పెంచిన  కేంద్రం వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణలో  కేందప్రభుత్వం   2021-22 రబీ పంట కాలానికి 15 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల పారాబాయిల్డ్ ‌రైస్‌ను  రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌…