Tag telangana updates

పండ్ల తోటల పెంపకంలో సిలికాన్‌ ‌పాత్ర అమోఘం

సిలికాన్‌  ఉద్యాన పంటలకు అవస రమైనదిగా పరిగణించబడుతుంది,  ఇది అన్ని మొక్కల జాతులకు అవస రమైన పోషకంగా వర్గీకరించబడలేదు. ఇది ఉద్యాన పంట లతో సహా అనేక మొక్కలకు ప్రయోజనకరమైన మూలకం.  ‘‘మొక్క-అవసరమైన ప్రయోజనకరమైన మూలకం’’గా వర్గీకరించబడింది.ఉద్యాన పంటలతో సహా మొక్కలపై సిలికాన్‌ ‌వివిధ సానుకూల ప్రభావాలను చూపుతుంది. హార్టికల్చర్‌లో సిలికాన్‌ ‌చాల  ప్రయోజనాలు కలిగిఉంది. …

పాఠ్యాంశాల తొలగింపు – పిల్లల్లో శాస్త్రీయ వైజ్ఞానిక దృక్పథాల ముగింపు

‘‘‌భారతదేశమంటే సర్వమత సమ్మేళనం అనే విషయాన్ని మరిచి, మరిపించి …..హిందూ దేశం అని, హిందూ రాజుల చరిత్ర తప్ప ఇతర రాజుల చరిత్ర ఉండకూడదు, ఉంచకూడదు అనే కోణంలో జరిగే ప్రయత్నంగా భావించవచ్చు . రానున్న కాలంలో చరిత్రలో హిందూ ధర్మం , హిందూ రాజులు వారి చరిత్రను మాత్రమే పాఠ్యాంశాలలో చొప్పించక పోరు.  విద్యార్థుల…

‌కన్నడ నాట కమలం కకావికలం..!

బీజేపీ ఆశల దక్షిణాది ద్వారం  ఒక్కసారిగా కుప్పకూలింది. కేంద్రంలో 9ఏళ్లుగా ఆ పార్టీ అధికారంలో కొనసాగుతున్నా.. కర్ణాటక రాష్ట్రంలో  గౌరవ ప్రదమైన స్థానం కోసం ఎదురీత తప్పలేదు. సహజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కిందిస్థాయిలో బలపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొలుత ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్‌, ‌జెడిఎస్‌ ‌నుంచి కొన్న శాసన సభ్యులు బీజేపీ…

మహిళా క్రీడాకారులకు అండగా నిలబడదాం…

మాట మాట్లాడితే ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ వూకదంపుడే కానీ, మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై, అత్యాచారాలపై, హింసలపై నోరు పెగలటం లేదు వీరెవరికీ! క్రీడాకారులు ఇప్పటికీ వందల సార్లు మీడియా సాక్షిగా, తమ మీద అధికార బలంతో బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ ఏ ‌విధంగా లైంగిక వేధింపులు చేశాడో చెప్పారు. అలాగే…

కర్ణాటక ఫలితాలు కనువిప్పు కలిగిస్తాయా ?

ప్రజల జీవన విధానాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్న కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలకు కర్ణాటక వోటర్లు తగిన గుణపాఠం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనా వేసినట్టే కాంగ్రెస్‌ ‌పార్టీ సంపూర్ణ  మెజార్టీ సాధించింది. ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలను దాటి  కాంగ్రెస్‌ ‌పార్టీ  137 స్థానాల్లో విజయం  సాధించింది.  కేంద్ర బీజేపీ…

పునర్నిర్మాణం @తెలంగాణ…

సీఎం కేసీఅర్ వల్లే సాధ్యం *మంత్రి హరీశ్ రావు ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: నాడు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి 3 హాస్పిటల్స్ కు మాత్రమే పరిమితమైన డయాలసిస్ సేవలను నేడు ఏకంగా 102కు పెంచి సేవలు విస్తృతం చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు. “నాడు…

చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ముఖ్యమంత్రి అభినందనలు…

శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లు మంజూరు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15:  అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’  హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.…

కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తుఫాన్‌ ‌వాహనాన్ని ఢీకొన్న లారీ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం కడప,మే15 : జిల్లాలోని కొండాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్‌ ‌వాహనాన్ని లారీఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. తుఫాన్‌ ‌వాహనంలో తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో తుఫాన్‌ ‌వాహనంలో 13…

ఆగస్టు కల్లా సిద్ధిపేటకు రైలు..

తుది దశకు  సిద్ధిపేట-మిట్టపల్లి రైల్వే స్టేషన్‌ ‌పనులు మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి…పలుమార్లు సమీక్షలు, పనుల పరిశీలన సిద్ధిపేట ట్యాగ్‌ ‌లైన్‌ ‌సిద్ధిపేట జిల్లా… గోదావరి జలాలు.. రైలు.. ఈ మూడు కలలు ఉండే  అందులో సిద్దిపేట జిల్లా 2016లో సిద్దిపేట జిల్లా సాకారమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మండుటెండల్లో మత్తళ్లు దుంకే జలసిరులు మన కళ్ల…