Tag telangana updates

విద్యారంగం పై పెరుగుతున్న కాషాయ దాడి

వారి వాదనలో నిజమెంత!? వారు పేర్కొంటున్నట్టుగా కొరోనా సంక్షోభ పరిస్థితులు ఇప్పుడు ఇంకా కొనసాగుతుందని చెప్పలేము. ఉపశమనం లభించి ఈ విద్యా సంవత్సరం అన్ని స్థాయిల్లో పూర్తి సిలబస్ చెప్పటం, మూల్యాంకనం పూర్తి అయింది. ఇప్పుడు ఇంకా కొరోనా సాకు చెప్పటం అర్ధరహితం అనాలి. పాఠ్యపుస్తకాల సంసిద్ధత మిగతా సబ్జెక్ట్ ల వలే ఏ అంశానికి ఆ…

సచియాలయ ప్రారంభానికి ఆహ్వానం పంపలేదే

తమిళసై మరోమారు వివాదస్పద వ్యాఖ్యలు కొత్త పార్లమెంట్‌ ‌భవన ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా వివాదం రేగుతున్న వేళ..తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయం అంశంతో ముడిపెడుతూ ఆమె మాట్లడారు. తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారని తమిళిసై మెచ్చుకున్నారు. కానీ  సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తుచేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక…

డెహ్రాడూన్‌ ‌దిల్లీ మధ్య వందే భారత్‌

‌వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ  : ఉత్తరాఖండ రాజధాని డెహ్రాడూన్‌ ‌నుంచి దేశ రాజధాని న్యూ దిల్లీతో కలుపుతున్న తొలి సెవి•-హై స్పీడ్‌ ‌వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. వివిధ మార్గాల నుంచి దిల్లీని కలుపుతున్న ఆరవ వందే భారత్‌ ‌రైలు ఇది. ఇప్పటివరకు దేశ…

ఎం‌సెట్‌ అమ్మాయిలదే హవా

ఫలితాలు విడుదల అగ్రికల్చర్‌లో 86 శాతం, ఇంజినీరింగ్‌లో 80 శాతం తెలంగాణలో ఎంసెట్‌ ‌ఫలితాలను విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జెన్‌ఎఎఫ్‌ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. ఇంజినీరింగ్‌, అ‌గ్రికల్చర్‌, ‌వైద్య విభాగాలకు సంబింధించిన ఫలితాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో 15…

విద్యారంగ ప్రగతిని ప్రస్ఫుటించాలి

అధికారులకు మంత్రి సబిత ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే24 : తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు విద్యారంగంలోని విజయాలకు సంబంధించి…

యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ ‌షాక్‌

‌షేరింగ్‌ ‌పాస్‌వర్డ్‌పై కీలక నిర్ణయం న్యూదిల్లీ, మే24 :ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ ‌తన యూజర్స్‌కు భారీ షాకిచ్చింది. ఎకౌంటు పాస్‌వర్డ్ ‌షేరింగ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే పాస్‌వర్డ్‌ను షేర్‌ ‌చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇతరులతో పాస్‌వర్డ్ ‌షేర్‌ ‌చేసుకుంటే అదనపు ఛార్జెస్‌ ‌చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం…

పోలీస్‌ ‌శాఖ కాషాయీకరణ కుదరదు

రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సందే ఘాటుగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి డికె బెంగళూరు,మే24 : కర్ణాటకలో శాంతి భద్రతల పరిస్థితి పై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌  ‌పోలీసు అధికారులను హెచ్చరించారు. పోలీసు శాఖను కాషాయీకరణ చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సహించేది లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని తమ చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు ఎవర్నీ అనుమతించం. పోలీసు…

గృహాలు విధ్వంసం కాబడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

మానవ హక్కుల వేదిక గ్రౌండ్‌ ‌రిపోర్ట్ ‌సంగారెడ్డి జిల్లా, అమీన్‌ ‌పూర్‌  ‌మండలం, ఐలాపూర్‌ ‌లో… మే 10 ఉదయం 3 గంటల ప్రాంతంలో వందలాది పోలీసులు, రెవిన్యూ అధికారులు అమీన్‌ ‌పూర్‌ ‌మండలం ఐలాపూర్‌ ‌గ్రామంలో 500 ఇళ్లకు పైగా  కూల్చేశారన్న వార్త అన్ని పత్రికలలో ప్రచురితమైనది ,టీవీ. ఛానెల్లలో ప్రసారం అయింది. ఈ…

సీపీఎస్‌ ‌రద్దు సమరానికి సరైన సమయం

‘‘ఉద్యోగుల,ఉపాధ్యాయుల పోరాటం వల్ల  సి పి యెస్‌ ‌రద్దు అంశం  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.మొదట ఛత్తీస్‌ఘడ్‌, ‌తరువాత రాజస్థాన్‌, ‌జార్ఖండ్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌ప్రస్తుతం కర్ణాటక ఇలా ఒకటి తరువాత మరొక రాష్ట్రం  సిపిఎస్‌ ‌రద్దు పల్లవి అందుకొని ఓ పి ఎస్‌ ‌వైపు…