Tag telangana updates

గౌహతిలో అర్థరాత్రి ఘోర ప్రమాదం

ఏడుగురు మృత్యువాత గౌహతి,మే29 :  అసోం జధాని గౌహతిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి. ఆదివారం అర్థరాత్రి గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారని గౌహతి జాయింట్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌తుబే ప్రతీక్‌…

పార్లమెంట్‌ ‌ప్రజాస్వామ్యానికి వేదిక

యాదృచ్ఛికంగా ఎన్టీఆర్‌ ‌శతజయంతి రోజే ప్రారంభం నీతి ఆయోగ్‌ ‌సమావేశంలో జగన్‌ అభూతకల్పనలు :టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ ‌న్యూదిల్లీ,మే29 : పార్లమెంట్‌ ‌భవనం దేశ సంపద కాబట్టి ఆ వేదికను తాము ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా భావిస్తున్నామని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు. ఎన్టీఆర్‌ 100‌వ పుట్టిన రోజున నూతన పార్లమెంట్‌…

ధరణి పేరుతో భూ సమస్యలు

రైతుబంధుతో బీడుభూములుగా మార్చే కుట్ర త్రిపుల్‌ ఆర్‌ ‌బాధితుల ధర్నాలో గద్దర్‌ ‌యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర,మే29: ధరణి పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగిందని ప్రజా యుద్ధనౌక గద్దర్‌ అన్నారు.  అలైన్మెంట్‌ ‌మార్చాలని త్రిబుల్‌ ఆర్‌ ‌బాధిత రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ‌ధర్నా చౌక్‌ ‌వద్ద సోమవారం రెండు రోజుల రిలే నిరాహార దీక్ష…

‌ప్రగతి చాటేలా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు

జిల్లా కలెక్టర్‌ ‌లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో సమావేశం హైదరాబాద్‌/ ‌హనుమకొండ,ప్రజాతంత్ర, మే 29: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం జిల్లా కలెక్టర్‌ ‌లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సి.ఎస్‌. ‌శాంతి కుమారి…

హజ్‌ ‌యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు

హజ్‌ ‌కమిటీ భవన్‌లో అధికారులతో మంత్రి  సమావేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే29: హజ్‌యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ‌హజ్‌ ‌కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్‌యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై సక్షించారు. ఎయిర్‌ ‌పోర్టు, రవాణా, పోలీసులు, జీహెచ్‌ఎం‌సీ, రోడ్లు…

‌మేనిఫెస్టో..మా మేనిఫెస్టోపై చర్చిద్దామా

కర్ణాటక నుంచి కొట్టుకొచ్చి కాపీ కొట్టి పెట్టారు గత ఎన్నికల్లో హాలు ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబును పొగడడానికే మహానాడు పెట్టారు మండిపడ్డ మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని విజయవాడ,మే29 :చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫెస్టో బోగస్‌ అని మాజీమంత్రికొడాలి నాని మండిపడ్డారు.  2014, 2019 నాటి  మేనిఫెస్టోపై చర్చ పెడదాం. చంద్రబాబు ఏం అమలు చేశాడో?…

ఇదే తొమ్మిది సంవత్సరాల స్వరాష్ట్ర తెలంగాణ

స్వరాష్ట్ర తెలంగాణ సిద్ధించి  తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో  వసంతంలోకి అడిగుపెడుతున్న తెలంగాణ ప్రజలకు,  అలుపెరుగని పోరాట  ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటోందని ఎందరో పిచ్చి కూతలు కూసినారు  తెలంగాణలో కరెంట్‌ ఉత్పత్తి తక్కువ కావడంతో కరెంట్‌ ‌సమస్య నుంచి అనేక…

వొచ్చే ఎన్నికలకు ‘ఆవిర్భావ దినోత్సవం’ టర్నింగ్‌పాయింట్‌

 ‘‘అన్నిటికన్నా ఇక్కడ విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కేంద్రం తన సొంత• నిధులతో నిర్వహించడం. ఇంతవకరు ఏ రాష్ట్రంలో కూడా కేంద్రం స్యయంగా ఆ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించిన దాఖలాలు లేవు.  గత సంవత్సరం కూడా దేశరాజధాని దిల్లీలో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆ పార్టీ నిర్వహించిన విషయం తెలియందికాదు. ఇప్పటికే…

నేడు నూతన పార్లమెంట్‌ ‌భవనం ఆవిష్కృతం

ప్రారంభించనున్న ప్రధాని మోదీ విపక్షాల బహిష్కరణ పిలుపులో అర్థంలేదన్న కమలహాసన్‌ ఎవరు ప్రారంభిస్తారన్నది సమస్య కాదన్న గులాంనబీ ఆజాద్‌ ‌రాష్ట్రపతి ముర్ముపై వ్యాఖ్యలు..కేజ్రీవాల్‌, ‌ఖర్గేలపై కేసు న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే27: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం నేడు అట్టహాసంగా జరుగనుంది.  నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు  ప్రారంభిస్తారు. ఈ…