పర్యావరణహితంగా విశ్వనగరంగా హైదరాబాద్
ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం నాలాల్లో ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థాలు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి కెటిఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్6: హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలన్న, బాగుపడాలన్నా పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ చేయలేమని అన్నారు. ప్రజలు ఇది తమ…

