Tag telangana updates

నోట్లయినా ఉండాలి… నోట్లో నాలుకైనా ఉండాలి..

వర్తమాన మానవ చరిత్ర అత్యంత విషాదకరంగా మారింది. నిలకడ లేని మనస్తత్వాలు, నిజాయితీ లోపించిన మనుషుల మానసిక పరిపక్వత లేని ప్రవర్తన వలన మానవ జాతికున్న విశిష్ఠ లక్షణాలు అదృశ్యమై పోతున్నాయి.మానవ స్వభావాలు వికృతంగా మారిపోతున్నాయి. కరోనా సమయంలో చాలా మందిలో మానవత్వం వెల్లివిరిసింది. మనం ఎలా బ్రతకాలో నేర్పించిన కరోనా పాఠాలు గుణపాఠాలు కావాలని…

9 ఏళ్లలో అనేక పాలనా సంస్కరణలు

అధికార వికేంద్రీరణతో ప్రజలకుమెరుగైన పాలన 10 జిల్లాలను కొత్తగా 33 జిల్లాలుగా ఏర్పాటు అనేక మండలాలు, మున్సిపాలిటీలు జీహెచ్‌ఎం‌సీ వార్డు ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌10::‌తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకోవడమే గాకుండా పాలనా పరంగా ఎన్నో విజయాలు సాధించిందని, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అనేక విప్లవాత్మక చర్యలకు కెసిఆర్‌ శ్రీ‌కారం…

వేడెక్కుతున్న భూగోళం

సృష్టిలో అగ్ని కణాల నుండి జనించి పంచభూతాలలో ఒకటిగా నిలిచింది ఉష్ణోగ్రత.అతి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా నుండి మహామహజీవులైన తిమింగలాల వరకు,మొక్క నుండి వృక్షం వరకు జంతు వృక్ష జాలమంతా కూడ పూర్తిగా బాహ్య పరిస్థితులపైననే ఆధారపడి ఉన్నాయి.పర్యావరణ సమతుల్యత,క్రమబద్దత విషయంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేదీ ఉష్ణోగ్రత. ప్రతి ప్రాణికి తనదైన దేహధర్మత ఉంటుంది.ఎంత శరీరానికి…

ఇది సాంస్కృతిక వికాసం కాదు

అం‌తరించిపోతున్న చిందు,యక్షగానం,జంగం కథలు,ఫకీరు వేషం,తోలుబొమ్మలాట,దేవర పెట్టె,ఒగ్గు కథలు,శారద కథలు,జముకు కథలు,పఠం కథలు,గొల్ల సుద్దులు వంటి  జానపద కళారూపాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఆ కళారూపాలను భవిష్యత్‌ ‌తరాలకు అందకుండా చేస్తున్నది.మిద్దె రాములు యక్షగానంను పట్టించుకోలేదు. తెలంగాణ లోని ఆదివాసీల,జానపద కళారూపాలను వారి వాయిద్య పరికరాలను,చిత్తరువులను ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో సేకరించి భద్రపరచలేక పోయింది.…

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీ,కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి ఖమ్మం,ప్రజాతంత్ర,జూన్‌9: ‌ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా మండలం స్టేజీ పినపాక వద్ద లారీ, కారు డీ కొన్నాయి. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మంలోని హాస్పిటల్‌ ‌కి  తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి…

జవాబుదారితనం,పారదర్శకత లేని పాలన ..!

డిజిటలైజేషన్ పేరుతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కనిష్టంగా 25% భూముల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.ధరణి లో జవాబుదారీతనం లోపించింది‌.ధరణి ద్వారా కొన్ని వేయిల ఎకరాల నిషేధిత జాబితాలో ఉంచి ఆ భూములు కేసిఆర్ కుటుంబ కనుసన్నల్లో ఉండేటట్లు చేశారు.ధరణి ద్వారా భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా నిత్య…

వికలాంగులకు మరో వేయి పెన్షన్‌ ‌పెంపు

వొచ్చే నెల నుంచే పెంచిన మొత్తం అందచేత సింగరేణి కార్మికులకు ముందే వొచ్చిన దసరా దసరా బోనస్‌ 700 ‌కోట్లుగా ప్రకటన సింగరేణిని కాపాడుకున్న ఘనత తమదే మంచిర్యాల వేదికగా సిఎం కెసిఆర్‌ ‌వరాల జల్లు మంచిర్యాల,ప్రజాతంత్ర,జూన్‌9: ‌రాష్ట్రంలోని వికలాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభవార్త వినిపించారు. తెలంగాణలోని వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు కేసీఆర్‌ ‌ప్రకటించారు.…

స్వరాష్ట్రంలో సుపరిపాలన ….

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. సుపరిపాలన దినోత్సవం జూన్‌ 10 ‌సందర్భంగా… 33 జిల్లాలు… 74 రెవెన్యూ డివిజన్స్ …612 ‌మండలాలు… ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు…. సుపరిపాలనలో ఎన్నో అవార్డులు… రివార్డులు…. ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది.…

జవాబుదారితనం,పారదర్శకత లేని పాలన ..!

  డిజిటలైజేషన్ పేరుతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కనిష్టంగా 25% భూముల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.ధరణి లో జవాబుదారీతనం లోపించింది‌.ధరణి ద్వారా కొన్ని వేయిల ఎకరాల నిషేధిత జాబితాలో ఉంచి ఆ భూములు కేసిఆర్ కుటుంబ కనుసన్నల్లో ఉండేటట్లు చేశారు.ధరణి ద్వారా భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా…