Tag telangana updates

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం

అగ్ని వలన జరిగే ప్రమాదాలను అగ్ని ప్రమాదాలు  అంటారు. ఇవి వేడి ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రమాదాల వలన ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. పాదచారులు, గుర్తు తెలియని వ్యక్తులు బీడీలు, సిగరెట్లు తాగి వాటిని ఆర్పకుండా అలాగే పారేస్తుం డటంతో అవి అంటుకొని మంటలు పాకి…

ఆడబిడ్డలకు అండగా…

ఆరోగ్యలక్ష్మీ పథకంతో తొమ్మిదేళ్లలో సుమారు 36,26,603 మంది మహిళలు లబ్దిపొందారు. బ్యాంకులు స్వయం సహాయక బృందాలకు 3,738.67 కోట్ల రుణాలు ఇవ్వగా, 2022-23 నాటికి అది రూ. 12,722.14 కోట్లకు చేరుకుంది…సఖి కేంద్రాలు 24/7 పనిచేస్తాయి. ప్రత్యేకంగా మహిళా ప్రయాణికుల రక్షణ/రవాణా కోసం ప్రభుత్వం 16షీ టాక్సీలను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌, ‌జూన్‌  12: ఆరవై ఏళ్ల…

యువత ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలంటే..!

నేటి సమ కాలీన ప్రపంచంలో ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతు న్నాయి.దీనికి కారణా లేంటి? దీనికి కారణం ఎవరు? ఆత్మహత్య చేసుకోవడానికి,ఆ దిశగా ఆకర్షితులు కావడానికి ఎవరైనా ప్రేరేపిస్తున్నారా అనేది ఒక సారి దీనిని మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇందులో ముఖ్యంగా ఆత్మహత్యలతో ఎక్కువగా ఉంటున్నవారిలో యువత శాతం ఎక్కువగా ఉంటుంది.ఉక్కు నరాలు,ఇనుప కండరాలు…

బిజేపిలో ఈటల ఒంటరవుతున్నాడా !

తెలంగాణ భారతీయ జనతాపార్టీలో హుజురాబాద్‌ ఎంఎల్‌ఏ,  ‌బిజెపి చేర్పుల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఒం‌టరి వాడవుతున్నాడా అంటే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అవుననేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌తో సమానంగా పోరాటంచేసిన వ్యక్తిగా తెలంగాణ ప్రాంతంలో ఈటల రాజేందర్‌కు ప్రత్యేక గుర్తుంపు ఉంది. పోరాటంలో ఏర్పడిన ఎన్నో క్లిష్టపరిస్థితుల్లో సంయమనంపాటిస్తూ,…

‌గద్వాల జిల్లాకు సీఎం కేసీఆర్‌ ‌వరాల జల్లు

పంచాయితీలకు 10 లక్షల చొప్పున గ్రాంట్‌ అం‌దుబాటులోకి గద్వాల కలెక్టరేట్‌,ఎస్పీ కార్యాలయం మంత్రులతో కలసి ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ ‌గద్వాల బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయానికి కూడా ప్రారంభం జోగులాంబ గద్వాల,ప్రజాతంత్ర, జూన్‌12: ‌జోగులాంబ గద్వాల జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు…

తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్‌కు ఉంది

ఈసారి బిజెపికి 14 ఎంపి  సీట్లు ఖాయం మోదీ  పాలనలో రోడ్లకు అత్యధిక ప్రాధాన్యం కేసీఆర్‌ ‌పాలనలో రాష్ట్రం అవినీతిమయం కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ ‌జవదేకర్‌ ‌తీవ్ర వ్యాఖ్యలు రోడ్ల కోసం రాష్ట్రంలో 9 ఏళ్లలో లక్షా 9 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌,…

15 ‌నుంచి 17 వరకు హైదరాబాద్‌లో జి 20 సమావేశాలు

సభ్య దేశాల వ్యవసాయ మంత్రుల రాక కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌భారత్‌లో జరుగుతున్న జీ20 సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన వి•డియాతో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి 17 వరకు హైదరాబాద్‌ ‌వేదికగా జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు…

కెసిఆర్‌ అప్పగించిన ప్రతి పని పూర్తి చేసిన సైనికుడు

జెడ్పీ చైర్మన్‌ ‌కుసుమ జగదీశ్‌కు మంత్రి కేటీఆర్‌ ‌నివాళి నేతల కడసారి వీడ్కోలు…అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్‌ ‌ములుగు, ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌తెలంగాణ ఉద్యమ సమయం నాటి నుండి రాష్ట్రం ఏర్పడి అభివృద్ధి చెందే వరకు రెండు దశాబ్దాలుగా సీఎం కేసీఆర్‌ అప్పగించిన ప్రతీ పనిని విజయవంతం చేయడంలో ఒక సైనికుడిలా…

‌గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4 ‌పరీక్షలపై స్టే

హైకోర్టు నిరాకరణ హైదరాబాద్‌, ‌జూన్‌ 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌టీఎస్‌పీఎస్‌సి నిర్వహించే గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4 ‌పరీక్షలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పక్రియ నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది. గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4‌లో టైపిస్ట్ ‌కమ్‌ అసిస్టెంట్‌ ‌పోస్టులను తొలగించారని పిటిషన్‌లో పిటిషనర్‌ ‌పేర్కొన్నారు. జీవో 55, 136 కొట్టివేయాలన్న పిటిషన్లపై చీఫ్‌ ‌జస్టిస్‌…