Tag telangana updates

2030 నాటికి మానవాళి ఆకలిని తరిమే లక్ష్యాన్ని చేరుకోగలమా..!

‘‘ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో 15-49 ఏండ్ల మహిళల్లో 30 శాతం రక్తహీనత (ఎనీమియా) సమస్య కనిపించగా, అమెరికా, యురొప్‌లో 14.6 శాతం మాత్రమే నమోదు అయ్యింది. గర్భిణి మహిళల్లో రక్తహీనత, పిల్లల్లో ఎదుగుదల మందగించడం, తల్లిపాల లభ్యత పడిపోవడం, తక్కువ బరువుతో శిశు జననాలు, ఓవర్‌ ‌వేయిట్‌ ‌పిల్లలు పెరగడం, వయోజనుల్లో స్థూలకాయం లాంటి సమస్యల…

సాగు ‘‘బడి’’ సాగేదెల

తొలకరి పలకరింపు తో సకల రైతాంగం సాగుకు సన్నద్దమవుతోంది ,ఇప్పటికి వర్షాకాల సమయం ఆలస్య మైనప్పటికీ రుతు పవనాల సవ్వడి వడి వాడిగానే పరుగులెడుతోంది ,ప్రతి ఏటా రైతాంగము సాధరణ దొరణలోనే తమ  వ్యవసాయ కార్యక్రమాలకు  సన్న హాలు చేస్తోంది అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకనే యాసంగి పంటల్లో చాల నష్టపోయారు, ఆకలిచావులు, ఆత్మహత్యలు,…

ఆషాఢ మాసం

ఆషాఢ మాసం వచ్చేసింది వాతావరణంలో మార్పులన్నీ తెచ్చేసింది నీటి మార్పులు తెస్తుంది జీర్ణశక్తిని మందగింప జేస్తుంది కఫం ఇబ్బంది పెడుతుంది పేలాలే దానికి నివారణ అంటుంది పోషకాల మునగాకు వేడి గలది ఈ కాలంలో తింటే చల్ల బరుస్తుంది దక్షిణాయనం ఆరంభమౌతుంది పితృదేవతలకు ఇష్టమైన కాలం ఇది దానాలు చేసేందుకు అనువైనది గొడుగు, చెప్పులు దానం…

ఎపి ప్రకాశం జిల్లాలో అర్థరాత్రి తగులబడ్డ ట్రావెల్స్ ‌బస్సు

ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు లగేజీ సహా సమాన్లు దగ్ధం ఒంగోలు, జూన్‌ 22 : ‌ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. నడిరోడ్డుపై పూర్తిగా కాలిపోయింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని 16వ నంబర్‌ ‌జాతీయ రహదారిపై కే బిట్రగుంట దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి…

ఆసియాలోనే అతిపెద్ద హౌజింగ్‌ ‌కాలనీ

కొల్లూరు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌కాలనీ కెసిఆర్‌ ‌నగర్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ ‌సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండోదశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ ‌నగర్‌ 2 ‌బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ ‌కాలనీని గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌ప్రారంభించారు. ఆరుగురు లబ్దిదారులకు లాంఛనంగా ఇండ్ల పట్టాలను అందజేశారు.…

అమ్మా…

ఏడాది గడిచే పోయింది.ఏడ పోయిందో నా తల్లితొలిసూరు కాన్పులోనేఏం తొంద రొచ్చిందనోఅసమర్థపు కొడుకుని కని అంబురాని కే•గింది నా అమ్మఎండకి ఎండిపోతాననివానకు ముద్దయితా ననేమోనులి వెచ్చని మాసంలోపురుడు పోసుకొని నను కనింది నాతల్లికృష్ణమ్మ ఒడి నుండిగోదారి తీరానికిపొత్తిళ్ళలో నను పొదివి పట్టినాన్న తో నడిచొచ్చిందివెన్న ముద్దుల్లోంచివెన్నెల కురిసే వెలివాడనుంచిదండ కారణ్యం లోనికినన్నెత్తుకుని నడిచొచ్చింది నాకోసంనీ కోసమే…

తంగెడు పూల రెమ్మలు మన అమరవీరులు.. వందనం !

‘అమరత్వం రమణీయమైంది, అది కాలాన్ని కౌగలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్థానం చేసింది’, 1200 మంది అమరవీరుల త్యాగ ఫలితమే నేటి మన మరోప్రపంచం – తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర మరువలేనిది. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రానికి పునాదులు వేసింది అమరవీరులు. వీరులారా వందనం అమరులారా వందనం అని రాగం నేర్పిన దరువు…

అం‌తరించిపోతున్న గిరిజన సాంప్రదాయ వాయిద్యాలు

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా, తెలంగాణలో సుసంపన్నమైన జానపద  గిరిజన సంగీతాన్ని జరుపుకునే సంగీత కచేరీని భారతదేశ సంగీత ప్రేమికులు ఏర్పాటు చేశారు.  తెలంగాణ  ప్రాంతం  విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి అద్భుతమైన మార్గం. ఈ కచేరీలో తెలంగాణలోని వివిధ వర్గాల నుండి ప్రతిభావంతులైన జానపద మరియు గిరిజన సంగీత కళాకారులు సాలార్‌ ‌జంగ్‌ ‌మ్యూజియం…