Tag telangana updates

పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలలో 50 వేల మంది గ్రామపంచాయతీ సిబ్బంది పనిచే స్తున్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమ స్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం సరైన పద్ధతి కాదు. గ్రామాలలో జరిగే ప్రభుత్వ నుంచి పనుల్లో…

ఒం‌టరి అవుతున్న బిఆర్‌ఎస్‌..

‌దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పును కాంక్షించిన భారతీయ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ఇప్పుడు ఒంటరిగానే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తున్నది. ఇంతకాలం దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌, ‌బిజెపి ప్రభుత్వాలు దేశ ప్రజల అవసరాలను తీర్చలేక పోయాయి. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోలేక పోవడం వల్లే ప్రజలు పురోగతిని సాధించలేక పోతున్నారు. స్వాతంత్య్రం వొచ్చిన ఈ డెబ్లై…

ఉమ్మడి పౌర స్మృతి కి రాతపూర్వక చిత్తుప్రతి కూడా ఎందుకు లేదు!?

2018 లో 21వ లా కమిషన్ రిపోర్ట్ ఇస్తే, ఈ ఐదేళ్లు చడీ చప్పుడు చేయని కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు 22 వ లా కమిషన్ ద్వారా నెలరోజుల్లోనే అభిప్రాయం చెప్పమని ఎందుకు ఆదేశిస్తోంది!? పోనీ ఈ కమిషన్ వైపు నుంచీ ఏమన్నా  నిర్దిష్ట ప్రతిపాదనలు, ఉన్నాయా అంటే లేవు! ఒక చిత్తు ప్రతి లేదు. వివిధ ప్రజా…

ప్రమాదకర స్థాయికి యమునా నది

దిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ఇం‌టిని ముంచిన వద నీరు వజీరాబాద్‌ ‌వాటర్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంట్‌ ‌మూసివేత దిల్లీలో విద్యా సంస్థలకు సెలవుల ప్రకటన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది మరింతగా ఉప్పొంగింది. ఫలితంగా రోడ్లు, ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. నీటిని కిందికి విడిచిపెడుతున్నా ఎగువన కురుస్తున్న…

తుంగభద్రకు జలకళ

వరదనీటి రాకతో నిండుకుండలా జలాశయం కర్నూలు, జూలై 13: తుంగభద్ర జలాశయానికి రోజురోజుకు వరద నీరు చేరిక పెరగుతుండడంతో జలకళ సంతరించుకుంది. గత వారం వరకు డెడ్‌ ‌స్టోరేజ్‌తో కళతప్పిన తుంగభద్ర జలాశయానికి ఇపుడిపుడే వరద నీరువచ్చి చేరుతుండంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. జలాశయం పైభాగం ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పై భాగంలోని…

నేడు చంద్రయాన్‌-3 ‌ప్రయోగం

లాంచ్‌ ‌కంట్రోల్‌ ఆపరేషన్స్‌లో చయన్‌ ‌దత్తా ఆనందంలో అస్సా తేజపూర్‌ ‌విద్యార్థులు శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం…. చంద్రయాన్‌ ‌విజయవంతం కోసం ప్రార్థన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్‌-3 ‌ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పూర్‌ ‌విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అస్సాంకు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి ఎంతో గర్వకారణమైన ఈ…

వైద్యారోగ్య శాఖలో 156 వైద్యుల పోస్టుల భర్తీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : తెలంగాణ వైద్యారోగ్య శాఖ, ఆయూష్‌ ‌విభాగంలో 156 వైద్యుల పోస్టుల భర్తీకి మెడికల్‌ ‌హెల్త్ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఆయుర్వేదం 54, హోమియో 33, యునాని 69 మొత్తం 156 మంది మెడికల్‌ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు…

కాలుష్యపు కోరలు…

కాలుష్యం ఎవరివాళ్ళ కాలుష్యం దేనివల్ల మనేమే కాలుష్యం ఎందుకంటారా… పరిశుభ్ర పరికరం మనలో ఉండే చేదు తత్వం… తెలిసి తెలియని పని చేసి వర్గంలో చెట్టు ఉండే చోట కళేబరం… ఎవరి నిర్లక్ష్యం వాళ్ళ ధరిత్రి కూడా కన్నీరు పెట్టక జలపతితో భాదను పంచుకుంటుంది ఎవరి వాళ్ళ.? ప్రజలంతా నన్ను కాలుష్య కోరలతో నింపుతున్నారు ఎవరి…

ఉద్యమ శక్తుల నిస్తేజం.. బాసర ఐటీ నిర్వీర్యం

‘‘‌తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ బాసర విద్యార్థుల ఉద్యమాన్ని సొంతం చేసుకొని పిల్లలకు మరింత మనో ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉండేది.తెలంగాణలో సబ్బండ వర్ణాలు ఏ ఉద్యమాన్ని యెత్తుకున్నా తెలంగాణ సమాజం అందులో భాగస్వాములవటం తెలంగాణ సాధన పోరాటాల నుండి విద్యార్థి, యువజన,ప్రజాసంఘాలుగా మనం ఆచరిస్తున్నదే! ఆఆచరణ,ఆ పోరాట సాంప్రదాయం ఎంతో కొంత పలుచబడిందని ఇప్పుడు భావించాల్సి…