Tag telangana updates

తంతుగా మారిన పార్లమెంట్‌ ‌సమావేశాలు

ప్రజా సమస్యలపై కానరాని ఆరోగ్యకర చర్చలు వాద, ప్రతివాదనలకు…వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్న ప్రతినిధులు విలువలకు, సత్సంప్రదాయాలకు తిలోదకాలు ప్రజా ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ఆయా పార్టీల ప్రాధాన్యం వి. రామ్‌మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి: హైదరాబాద్‌, ‌జూలై 22 : గత మూడు, నాలుగు టర్మ్‌లకు సంబంధించి ముఖ్యంగా 2009 తర్వాత జరుగుతున్న పార్లమెంట్‌…

వికర్ణు ని హితోక్తి

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి నువ్వు ఏకవస్త్రవైనా, రజస్వలవైనా, దిగంబరంగా ఉన్నా పరవాలేదు. నీవు మా దాసివి అంటూ లాక్కు వస్తుంటే, ద్రౌపది దీనాతిదీనంగా ఏడుస్తూ సభికులనుద్దేశించి, ఈ సదస్సులో నున్న రక్షించే వారు ఒక్కరూ లేరా? ఒక ఆడదానిపై అత్యాచారం జరుగుతూవుంటే భీష్మ, ద్రోణ, విదుర, ధృతరాష్ట్రాదులు ఏమి చేయలేని దుస్థితిలో వున్నారా?…

మహిళలే ఎందుకు లక్ష్యం ?

గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో ఉద్రిక్తలు పెరిగిపోతున్నప్పటికినీ, భారతదేశమంతా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయింది. మే 3, 2023న మొదటిసారిగా అక్కడ అల్లర్లు ప్రారంభమైతే స్పందించని దేశం జూలై 19, 2023న ఒక్కసారిగా తన మొద్దు నిద్ర నుండి బయటపడింది. మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తూ వేధింపులకు గురిచేస్తున్నట్లు చూపించే ఒక భయంకరమైన…

వరదల వలన తీవ్ర నష్టాలు

మానవ మనుగడకు ప్రకృతి చేసే సవాళ్ళల్లో వరదలు ఒకటి.వివిధ రీతుల్లో ముంచుకొచ్చే వరదల కారణంగా భూమండలంపై ఎన్నో ప్రాంతాలు తల్లడి ల్లుతున్నవి.వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, పర్యవరణంగా నష్టపోతున్నారు.సూర్యుడి నుంచి భూమి గ్రహించే ఉష్ణోగ్రత వల్ల భూమి వేడెక్కి నేల మీద ఉన్న తేమ, జలాశయాలు, నదులు, చెరువుల్లోని నీరు…

‌సిగ్గు పడుదామా..

‘‘కుకి తెగకు చెందిన ఇద్దరు గిరిజన యువతుల్ని నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దారుణమైన ఘటన మానవత్వం వాదులను ప్రజాస్వామిక వాదులను కలచివేసింది. ఫాసిజాన్ని అమలు చేసే క్రమంలో కుకి గ్రామంపై ఆ  మూకలు కన్ను వేశారు.మహిళలను బలవంతంగా పట్టపగలు రెండు కిలోమీటర్లు నగ్నంగా నడిపించుకుంటూ గ్రామానికి తీసుకొని పోయి అత్యంత…

మొన్న విద్యుత్‌..‌ నిన్న డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ‌బిఆర్‌ఎస్‌ ‌వెంటపడిన రెండు జాతీయ పార్టీలు

తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటుంది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రానుండడంతో ఆయా పార్టీలు మాటల దాడులు తీవ్రతరం చేస్తున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్‌ ‌పార్టీ విద్యుత్‌ ‌విషయాన్ని తీసుకుని పెద్ద రభస చేసింది. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామంటూ రాష్ట్ర…

అధికారమే లక్ష్యంగా కూటములు

రానున్న ఎన్నికల్లో దేశాధిపత్యాన్ని చేపట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే దేశంలో మారుతున్న పరిస్థితులను పరిశీలిస్తే  ఏ ఒక్క పార్టీకో పూర్తిస్థాయి అధికారం లభించే పరిస్థితులు లేవు. దీంతో ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి, అంతకు ముందు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్‌ ‌రానున్న ఎన్నికల్లో ఒంటరిగా గెలువలేమన్న నిర్ణయానికి వొచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ…

సకల భోగభాగ్యలు ఇచ్చే పండుగ

ఆషాడ మాసంలో వచ్చే పండుగ గ్రామదేవతలకు మొక్కులు తీర్చే పండుగ నైవేద్యాలు పెట్టే పండుగ సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే పండుగ ఆనందాలు వెల్లి విరిసే పండుగ పసుపు, వేపరెమ్మలతో ఊరేగించే పండుగ వర్షాకాలంలో వచ్చే రోగాలను తరిమేసే పండుగ శరీరం కుండగా భావించే పండుగ ఆత్మ దివ్య జ్యోతిగా తెలిపే పండుగ పోతురాజు చిందులు…

పంతుళ్ళ ప్రమోషన్లు పట్టాలెక్కేది ఎప్పుడో?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఒక్కసారి మాత్రమే ఉపాధ్యాయ పదోన్నతులు జరిగాయి. గత ఎనిమిది సంవత్స రాలుగా పంతుళ్లు ప్రమోషన్స్ ‌కై కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రతి వేసవిలో పదో న్నతులు ఉంటాయని ఎదురు చూడడం ఎండమావిలా వాళ్ళ ఆశ లు ఆవిరి కావడం శరా మామూలు అయింది. రాష్ట్రంలో పాఠశాల…