Tag telangana updates

కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు దొందూ దొందే

తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ కాంగ్రెస్‌ను నమ్మితే కరెంట్‌ ‌కష్టాలు తప్పవు మంత్రి కెటిఆర్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌మోదీ సర్కార్‌ ‌తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, అభివృద్ధిని అడ్డుకుందని మంత్రి కెటిఆర్‌ ఆరోపించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ 24 ‌గంటలు కరెంట్‌ ఇస్తుందని చెబితే, పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మనం…

బిల్లును చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఏకగ్రీవంగా ఆమోదించండి : ప్రధాని మోదీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీన్ని ఉభయ సభల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కొత్త పార్లమెంట్‌ ‌భవనంలో ప్రసంగించిన మోదీ..ఈ బిల్లుకు కేబినెట్‌ ‌భేటీలో…

లోక్‌ ‌సభకు మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు

నేడు చర్చ…అనంతరం ఆమోదం పొందే అవకాశం మహిళా బిల్లు తమదేన్న సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు బిఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతు : కె కేశవ రావు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చరిత్మ్రాత్మక మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన తరవాత..…

‘నీటి ఒత్తిడి’ అంచున ప్రపంచ మానవాళి.!

 ప్రపంచవ్యాప్తంగా కేప్‌ టౌన్‌ నుంచి చెన్నై వరకు నగర ప్రజలు, గ్రామీణ భారతం, నగర మురికవాడలు తీవ్ర నీటి ఒత్తిడి(వాటర్‌ స్ట్రెస్‌)కి లోనవుతుండడం భవిష్యత్తు హెచ్చరికగా తీసుకో వాలని జల నిపుణులు సూచి స్తున్నారు. నీటి ఎద్దడితో ప్రజారోగ్యం, జీవనశైలి, వర్తక వ్యాపారాలు ప్రభావితం అవుతాయని గమనించాలి. ప్రపంచ దేశాల్లో నీటి కొరత: ప్రపంచ వనరుల…

తెలంగాణ సాధనతో నా జన్మ సార్థకమైంది

సమైక్యతా దినంగా హైదరాబాద్‌ భారత్‌లో అంతర్భాగమైన రోజు నేడు దేశంలో అనేక రంగాల్లో నెం. 1 స్థానంలో తెలంగాణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలం వైద్య విద్యలో నూతన విప్లవం…జిల్లాకో మెడికల్‌ కాలేజ్‌ ఐటి రంగంలో దేశంలోనే మేటిగా తెలంగాణ మన పల్లెలు, పట్టణాలకు జాతీయ అవార్డులు విశ్వనగరంగా హైదరాబాద్‌ స్వర్ణయుగాన్ని తలపిస్తున్న సాగు…

తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకునే ప్రయత్నంలో పార్టీలు

ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ సెంటిమెంటును వాడుకునే విషయంలో ఒక విధంగా ఆదివారం జరిగిన సెప్టెంబర్‌ 17 కార్యక్రమాల్లో తీవ్రంగానే పోటీపడ్డాయి. చివరాంకంలో అధికార బిఆర్‌ఎస్‌కూడా అందులో భాగస్వామి అయింది. సరిగ్గా నేటికి 75 ఏళ్ళ కింద జరిగిన సంఘటనను అన్ని పార్టీలు ఆలోకనం చేసుకునే ప్రయత్నాలు చేశాయి. బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు కేంద్రంలో అధికారం…

సెప్టెంబర్‌ – 17 విలీనమా?విమోచనమా? సమైక్యతనా?

సెప్టెంబర్‌ 17 ప్రత్యేక వ్యాసాలు సెప్టెంబర్‌ 17 విలీన దినం. 1947 ఆగస్టు 15 న బ్రిటీషు పాలన అంతమై హైదరాబాద్‌ రాజ్యం బ్రిటిష్‌ వారి రాకపూర్వం ఉన్న స్థితికి వస్తుందని అనగా సర్వ స్వతంత్రం అవుతుందని ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ప్రకటించడంతో యావద్దేశం సంబ రాల్లో ఉంటే హైదరాబాద్‌ మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలేక…

తెలంగాణ విలీన నాటకమే కాంగ్రెస్‌ ‌విద్రోహము..

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో (1946 -1951) 3వేల గ్రామ రాజ్యాలు స్థాపించి 10 లక్షల భూములు భూస్వాముల చెర నుండి విడిపించి ,అగ్ర కుల భూస్వాముల ఆధిపత్యాన్ని కూల్చివేస్తూ 3 వేల మంది కమ్యునిస్ట్ ‌యోధులు అమరులు అయినారు. తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణా పీడిత ప్రజల అధికారం కొరకు జరిపిన…

ఈ ఆదివారం ప్రత్యేకం..

– మండువ రవీందర్‌రావు ప్రతీ వారాంతంలో వొచ్చే ఆదివారాల కన్నా నేటి ఆదివారానికి ప్రత్యేకత ఉంది. నిరంకుశ నవాబు పాలననుండి తెలంగాణ ప్రాంతం విముక్తి లభించిన రోజుకూడా ఈ ఆదివారమే వొచ్చింది. పరపీడన నుండి స్వేచ్ఛ లభించిన ఈ రోజున యావత్‌ తెలంగాణ ప్రజలు వాస్తవంగా సంబరాలు జరుపుకోవాల్సిన దినం. కాని, గడచిన ఏడున్నర దశాబ్ధాలుగా…