Tag telangana updates

అరణ్యపర్వం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి విదురుని ధృతరాష్ట్రుడు పిలిపించాడు. ఆయన మనస్సులోగిలి ఉంది. నా రాజ్యానికీ, నా పిల్లలకూ ఎలాంటి ఉపద్రవం రాకుండా మార్గం చెప్పు అన్నాడు. విదురుడు తన మనస్సులోని మాట చెప్పాడు. రాజ్యం సుఖశాంతులతో వుంది. ప్రజాభిమానాన్ని చూరగొనాలన్నా ప్రభువులైన వారు ధర్మపథాన సత్యబద్దులై నడవాలి. మీరు పాండవులను పిలిపించి వారి…

సరిహద్దులు లేని సామాజిక మాధ్యమాలు

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ, నిత్య నూతన ఆవిష్కరణలు చోటు చేసుకుం టున్న తరుణంలో ప్రచార ప్రసార మాధ్యమాలలో విప్లవాత్మక మార్పులు క్షణక్షణం జరుగు తున్నాయి. వాటన్నిటి కన్నా ప్రస్తుతం నిరక్షర గ్రామీణుల నుండి నిరంతర పరిశోధకుల వరకు చేతిలో అందుబాటు లోకి వచ్చాయి. అధునాతన సెల్‌ ‌ఫోన్లు, వాటి ద్వారా ప్రధాన స్రవంతిలోని మీడియాను…

బీఅర్‌ఎస్‌ ‌తోనే ఆన్ని వర్గాల సంక్షేమం.

వర్థన్నపేట/ఎంజిఎం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28  : ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తోనే తెలంగాణా లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని ప్రజలు కల్లి బోల్లి మాటలు నమ్మకుండా మూడవసారి కూడా బీఆర్‌ఎస్‌ ‌కే ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్‌ అన్నారు.శుక్రవారం వర్ధన్నపేట నియోజక వర్గ ప్రజా ఆశీర్వాద సభ లో పాల్గొన్న…

ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో భారీగా చేరిన వెల్టూర్‌ ‌గ్రామస్తులు, యువకులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ‌సదాశివపేట మండలం వెల్టూర్‌ ‌గ్రామంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీలో శుక్రవారం భారీగా చేరిన యువకులు గ్రామస్తులు  చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపు నకు  కృషి చేస్తామన్నారు.  ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ గారు చెప్పిన్నవని అమలు…

బీఅర్‌ఎస్‌ ‌తోనే ఆన్ని వర్గాల సంక్షేమం

ఆగం కావద్దు,అలోచించి ఓటు వేయాలి.. తెలంగాణా పై పెత్తనం చేయాలనీ చూస్తున్నారు. వర్ధన్నపేట్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మంత్రి కెసిఆర్‌.. ‌వర్థన్నపేట/ఎంజిఎం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28  : ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తోనే తెలంగాణా లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని ప్రజలు కల్లి బోల్లి మాటలు నమ్మకుండా మూడవసారి కూడా బీఆర్‌ఎస్‌ ‌కే…

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి.. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం

కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం •రాహుల్‌ ఓ ‌రాజకీయ అజ్ఞాని.. తెలంగాణ పోరాటం, ప్రజల ఆకాంక్షలపై  అవగాహన లేదు •అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్‌.. ‌కొనే పార్టీ బీఆర్‌ఎస్‌ •‌కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ‌సకలజనులు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ నేడు…

మహిళల కోసం సీఎం అనేక పథకాలు

– రైతులపై కాంగ్రెస్‌ ‌పగబట్టింది -వొచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తాం – పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 27 :‌వొచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తామని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న బిఎంఆర్‌ ‌కన్వెన్షన్‌ ‌హాల్లో కార్యకర్తల…

శిక్ష తప్పదు సుమీ!

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి అప్పుడే పగుళ్ళుచూపి ప్రశ్నార్థకంగా మిగిలింది భారీ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు మరింతగా కుంగిపోతూ పతనావస్థలో చిక్కింది బూరీ కాళేశ్వర ప్రశస్తి నానాటికి దిగజరుతూ నగుబాటు అవుతుంది ఇంత జరుగుతున్నా మన అభినవ ఇంజనీర్‌ ‌పెదవులు విప్పని వైనం ట్విట్టర్‌ ‌పిట్టలదొర సైతం చీమకుట్టిన దొంగ చందం పైగా ప్రకృతి విపత్తులపై నెపం నెట్టేసే…

నిబద్ధతకు ప్రతిరూపం రాఘవాచారి

నేడు సంపాదక ‘‘చక్రవర్తుల’’ వర్ధంతి నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి,  విలువలు, నిబద్దతతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచిన పాత్రికేయులు, సంపాదకులు  చక్రవర్తుల రాఘవాచారి. నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు చేశారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్‌ ‌జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 1939 సెప్టెంబరు 10న ఆయన జన్మించారు. నిబద్ధతత, విలువలతో…