Tag telangana updates

వైశ్యుల వ్యాపారాభివృద్ధికి చిరునామా వీబీజీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 05: వైశ్యుల వ్యాపారాభివృద్ధికి వాసవి బిజినెస్ గ్రూపు(వీబీజీ) సంస్థ చిరునామాగా మారిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. వీబీజీ సంస్థ ఆధ్వర్యంలో వైశ్యుల కోసం ప్రత్యేకించి ఆదివారం ఉచిత బిజినెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిధులుగా బండారు సుబ్బారావు, గుండా ప్రకాష్, ఆర్ఎస్ పీ బద్రినాథ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో…

‌ప్రజాస్వామ్యంలో వోటు వజ్రాయుధం

ప్రజలు తమ పరిణతిని ప్రదర్శించాలి తమాషాగా వోటు వేస్తే తలరాతలు మారుతాయి 50 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనను, 10 ఏళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలనను బేరీజు వేసుకోవాలి గతంలో కరువు, కాటకాలతో కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలు ఎడారిని తలపించేవి నేడు సాగు, తాగు నీరు, 24 గంటల కరెంట్‌తో సస్యశ్యామలం ధరణిని రద్దు చేసి మళ్లీ భూముల…

గిన్నీస్‌ ‌రికార్డు కోసమే ‘కాళేశ్వరం’

ప్రాజెక్టు వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి అధికార దుర్వినియోగానికి ప్రాజెక్టే సాక్ష్యం ప్రాజెక్టుపై పూర్తి వివరాలు కేంద్రానికి సమర్పించాలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నొటీసులు జారీ చేయాలి పై నుంచి ఆదేశాలతోనే రాష్ట్రంలో పాలన ధృడంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ‌దేవాదుల త్రిశంఖు స్వర్గంలా కాళేశ్వరం రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో టీజేఎస్‌ ‌చీఫ్‌ ‌కోదండరామ్‌, ‌రిటైర్డ్…

గజ్వేల్‌ ‌నుండి ఇక ధర్మ యుద్ధమే

గజ్వేల్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ జగదేవపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ‌జగదేవపూర్‌ ‌మండల పరిధిలో ని తీగుల్‌ ‌నర్సాపూర్‌ ‌గ్రామంలో  ప్రసిద్ధి  పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయంలో గజ్వెల్‌ ‌బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ ‌శుక్రవారం  ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథం ప్రారంభించారు. కొండపోచమ్మ నుండి చాట్లపల్లి వట్టిపల్లి మునిగడప గొల్లపల్లి…

ఎమ్మెల్యే మహిపాల్‌ ‌రెడ్డికి సంపూర్ణ మద్దతు పలికిన కాలనీల సంక్షేమ సంఘాలు

బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరిన రామచంద్రపురం కాంగ్రెస్‌ ‌నాయకులు బిఆర్‌ఎస్‌ ‌పార్టీతోనే కాలనీల సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికిన కాలనీల ప్రజలు పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ‌సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో పటాన్‌ ‌చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనప్పుడే పరిపూర్ణత సాధ్యమవుతుందని పటాన్‌ ‌చెరు ఎమ్మెల్యే…

బీఆర్‌ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్‌ ‌ముదిరాజ్‌

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఆర్‌ఎస్‌ అధినేత కాసానితో పాటు ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తాం రాజేందర్‌ ‌వెళ్లినా అంతకంటే పెద్దనాయకులు పార్టీలోకి వచ్చారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌3: ‌తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,  కాసాని జ్ఞానేశ్వర్‌ ‌ముదిరాజ్‌ ‌శుక్రవారం బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసానికి…

‌కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌ముఖాముఖి పోటీ..

కర్ణాటక  ఓటమి బిజెపిని దక్షిణాదిలో అడుగుపడనీయకుండా చేస్తోంది. బలపడాలన్న ఆకాంక్ష ఉన్నా తప్పటడుగులు బిజెపిని అడుసులోకి తొక్కేలా చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలతో ఇప్పుడు ఎన్నికలు ముఖాముఖిగా మారాయి. కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ల మధ్య పోటీగా మారాయి. బిజెపి ఇక పోటీలో లేదనుకునేలా పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కేరళలో ఎలాగూ ఛాన్స్ ‌లేదు. తమిళనాట కూడా బిజెపికి వోట్లు…

బీజేపీ మూడో జాబితా విడుదల

అంబర్‌పేట్‌లో కృష్ణయాదవ్‌కు అవకాశం బాబూమోహన్‌కి ఆందోల్‌ ‌నుంచి టికెట్‌ ‌కేటాయింపు తీవ్ర నిరాశలో బండా కార్తీకరెడ్డి, విక్రమ్‌ ‌గౌడ్‌ ‌టికెట్‌ ఆశించి భంగపడ్డ ఇరువురు నేతలు 31 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించని బీజేపీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌2 : ‌తెలంగాణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 35మందితో థర్డ్ ‌లిస్ట్ ‌రిలీజ్‌ ‌చేసింది బీజేపీ…

కాంగ్రెస్‌కు వోటేస్తే..పంటికి అంటకుండా మింగుతరు

మొసపోతే…గోస పడుతాం ఆగమాగం కావొద్దు…అడ్డగోలుగా వోటేయొద్దు రాహుల్‌కు ఎద్దు, యవుసం ఏది ఎరుకలే.. ప్రధాన మంత్రికి ప్రైవేటైజేషన్‌ ‌పిచ్చి.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ ‌వన్‌ ‌కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి కారు గుర్తుకు వోటేయండి ధర్మపురి జన ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధర్మపురి(జగిత్యాల), ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ఆగమాగమై…