Tag telangana updates

రైతుబంధు పంపిణీతో బిఆర్‌ఎస్‌, బిజెపి బంధం తేలింది

దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకి అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు ఇసిని జేబు సంస్థగా వాడుకుంటున్న బిజెపి బిఆర్‌ఎస్‌ ప్రోద్బలంతోనే ఐటి దాడులు మాజీ ఐఎఎస్‌ గోయల్‌ నివాసం నుంచి డబ్బులు పంపిణీ విూడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : కాంగ్రెస్‌కి పడే వోట్లను చీల్చడానికి బీజేపీ,…

తెరవెనుక బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలు చేతులు కలిపాయి

తెరవెనుక బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలు చేతులు కలిపాయి  కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా అల కాదు ‘తుఫాను’  భారత్‌ జోడో అభియాన్‌ జాతీయ కన్వీనర్‌ యోగేంద్ర యాదవ్‌ ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సామాన్యులు అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని భారత్‌ జోడో అభియాన్‌…

అధికారం కట్టబెట్టే శక్తిమంతుల వోట్ల కోసం తహతహ..

నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ 1983 ఎన్నికల నుంచి 2014 వరకూ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వెలుగు వెలిగి తెలంగాణలో దశాబ్దంగా చీకటి మాటున పడిరది . 2014 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌ లో రాజ్యమేలి 2019 లో వైఎస్‌ ఆర్‌ పి చేతిలో ఓటమి…

ఉద్యోగ నియామకాల్లో కేసీఆర్‌ విఫలం ..

  ప్రజలు మార్పు కోరుకుంటున్నారు .. తెలంగాణ ఉన్నత విద్యామండలి  మాజీ ఛైర్మెన్‌ ప్రొఫెసర్‌ తుమ్మ పాపిరెడ్డి తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ జిల్లా తెలంగాణ జేఏసీ ఛైర్మెన్‌గా తుమ్మ పాపిరెడ్డి ఉత్తర తెలంగాణలో ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్‌గా ఏడేళ్లు పనిచేసినప్పటికీ సీఎం కేసీఆర్‌కు తనకు వ్యక్తిగత వైరుధ్యాలు  లేవంటున్నారు.…

యువ ధిక్కార గొంతుక, బర్రెలక్క

ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత స్వేచ్చగా తమ రాజకీయ హక్కుల్ని వినియోగించుకోవడం, ఆయా ప్రభుత్వాలు బాధ్యతగా వాటిని కాపాడడం. తెలంగాణా పోటీ పరిక్షల పేపర్లు లీకై నిరుద్యోగ యువత ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది నూటికి నూరు శాతం నిజం. ప్రజాస్వామ్యమంటే ‘‘నూరు పువ్వులు వికసించి వెయ్యి ఆలోచనలు సంఘర్శించే’’ స్ఫూర్తితో నడవాలి.…

కౌంట్‌ ‌డౌన్‌..06 ‌ప్రజా‘తంత్రం’

పతాక శీర్షికల్లో కొల్లాపూర్‌ ‌వార్‌ ‌శిరీషమ్మ అక్కడ సూపర్‌ ‌స్టార్‌ ‌గరీబోళ్ల బర్రెలక్కదే సీటీ మార్‌ ‌ప్రత్యర్థుల దాడికి తలొగ్గని ఫైర్‌ ఇం‌డిపెండెంట్లలో రియల్‌ ‌ఫైటర్‌ ఇతర శిబిరాల్లో తప్పని ఫియర్‌ ‌గెలుపోటములు కాదులే మేటర్‌ ‌జనంసాక్షిగా ఆమె విజిల్‌ ‌బ్లోయర్‌ – ‌వి.రమేష్‌ ‌బాబు వివిధ పార్టీల అతిరథ మహారధుల ప్రచారంతో వేడెక్కిన తెలంగాణ…

గొడ్లు కాయడం కూడా సెన్సేషనే

బర్రెలు కాసే వీడియోతో ‘బర్రెలక్క’గా శిరీష ఫేమస్‌ యువత ప్రోత్సాహంతో కొల్లాపూర్‌ ‌నుంచి పోటీ ఎవరి వోట్లను చీలుస్తుందోనని పోటీలో ఉన్న సీనియర్‌ ‌నాయకుల్లో భయం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 23 : ‘‌చదువుకోకపోతే గొడ్లు కాచుకోవాల్సిందే’ లాంటి మాటలు  దాదాపు ప్రతీ ఇంట్లో  వింటూనే ఉంటాం. చదువుకోకుండా ఆడుకుంటున్న తమ…

సమ్మళిత, సమగ్ర అభివృద్ధి లక్ష్యం

ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు •పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్‌ •‌టీఎస్‌ ఐపాస్‌ ‌ద్వారా 24 వేల పరిశ్రమలు…4 లక్షల కోట్ల పెట్టుబడులు •రాజకీయం కోసం కాళేశ్వరంపై దుష్ప్రచారం తగదు •రాష్ట్ర అభివృద్ధిపై పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌లో మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌సమ్మళిత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి…

ఇస్నాపూర్‌ ‌వరకు మెట్రో రైలు

‌పటాన్‌చెరు, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్‌ ‌వరకు మెట్రో రైలు వొస్తదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ ‌రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మొత్తం ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు వరకు కూడా మెట్రో వొస్తే పటాన్‌చెరు దశనే మారిపోతదని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌…