Tag telangana updates

సభ్యతగల సమాజాన్ని ఛిద్రం చేస్తున్న డీప్‌ ఫేక్‌

డీప్ఫేక్లు (‘‘డీప్‌ లెర్నింగ్‌’’ మరియు ‘‘ఫేక్‌’’) అనేవి  ఒక వ్యక్తి యొక్క పోలికను మరొకరితో నమ్మదగిన విధంగా భర్తీ చేయడానికి డిజిటల్గా మార్చబడ్డాయి. డీప్ఫేక్లు లోతైన ఉత్పాదక పద్ధతుల ద్వారా ముఖ రూపాన్ని మార్చడం,  నకిలీ కంటెంట్ను సృష్టించే చర్య కొత్తది కానప్పటికీ, డీప్ఫేక్లు మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నుండి శక్తివంతమైన సాంకేతికతలను ప్రభావితం…

ప్రభుత్వ వ్యతిరేకత, అసంతృప్తుల అండతో విజయ కేతనం..

ఆశల పల్లకిలో తెలంగాణ కాంగ్రెస్‌ తెలంగాణలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఏకం అయ్యారు. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. మొన్నటివరకు భారత్‌ రాష్ట్ర సమితి వెంట ఉంటూ వచ్చిన ఈ మైనారిటీ వోటుబ్యాంకు.. కాంగ్రెస్‌ వైపునకు మళ్లడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ హామీలను నెరవేర్చకపోవడం, బీజేపీతో బీఆర్‌ఎస్‌ లోపాయకారి…

నిరుద్యోగులతో రాహుల్‌ గాంధీ ముచ్చట

 అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ  ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బావర్చి హోటల్లో బిర్యాని తిన్న రాహుల్‌  సడన్‌ విజిట్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డ అభిమానులు ముషీరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ముషీరాబాద్‌ నియోజకవర్గం అశోక్‌ నగర్‌ నగర కేంద్ర గ్రంథాలయ సమీపంలోని…

దిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరూ ఒక్కటే: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

జుక్కల్‌/‌కల్వకుర్తి, ప్రజాతంత్ర,నవంబర్‌ 25 : ‌రైతు బంధుకు అనుమతి తీసుకురాగలిగిన బీఆరెస్‌,  ‌దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకు ఎందుకు అనుమతి తీసుకురాలేకపోయారు అని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం జుక్కల్‌, ‌కల్వకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన విజయభేరి సభల్లో రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు, బీసీ…

కెసిఆర్‌ అవినీతి అంతానికి బిఆర్‌ఎస్‌ను ఓడించాలి

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత మాది 370 ఆర్టికల్‌ ‌మొదలు అన్ని హామీలు నెరవేర్చాం పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం మీ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం కామారెడ్డి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌: ‌కెసిఆర్‌ అవినీతిని అంతమొందించేందుకు బిఆర్‌ఎస్‌ను ఓడించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్‌ అవినీతికి…

బిజెపి, బిఆర్‌ఎస్‌లు రెండూ వొక్కటే

రెండూ తెలంగాణ ద్రోహులే మోదీకి కేసీఆర్‌, ఎంఐఎం ‌పార్టీ ఇద్దరూ స్నేహితులే దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య పోరు తెలంగాణ ఇస్తే కెసిఆర్‌ ‌కుటుంబమే బాగుపడింది ‘ధరణి’తో భూములు ఎమ్మెల్యేలకు అప్పగింత కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తిరిగి వసూలు చేస్తాం ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీల అమలు ఆదిలాబాద్‌,…

సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదు… మా కుటుంబ సభ్యులు

తెలంగాణకు విశ్వఖ్యాతి వొచ్చిందంటే కేసీఆర్‌ వల్లే.. హరీష్‌ రావును భారీ మెజారిటీతో ఆశీర్వదించండి సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు సతీమణి శ్రీనితరావు ఇంటింటి ప్రచారం అడుగడుగునా ఆత్మీయత… ఆప్యాయత….యువతుల జోష్‌… సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25:  సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదనీ, మా కుటుంబ సభ్యులని సిద్ధిపేట బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక…

తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

డిసెంబర్‌ 9న ప్రమాణ స్వీకారం ఖాయం కర్నాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని కర్నాటక  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడ నూటికి నూరు పాళ్లు ప్రభుత్వం తమదేనని అన్నారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రమాణస్వీకారం…

మతపర రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం

అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఎత్తేస్తాం తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి వుంది ఎస్సీ వర్గీకరణను సాధించి చూపుతాం బిఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి అవినీతి కెసిఆర్‌ను ఇంటికి పంపించడం ఖాయం విూడియా సమావేశంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : మతపరమైన…